సత్యాగ్రహి డా. హెడ్గేవార్‌

స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 3 ‌దేశ నిర్మాణం విషయంలో డా.హెడ్గేవార్‌కు మూడు స్థిరాభిప్రాయాలు ఉండేవి. మొదటిది- దేశం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. దానికంటే ముఖ్యమైనది దేశం కోసం జీవించడం. రెండవది – దేశ విముక్తి అవసరార్థ దేశభక్తితో సాధ్యం కాదు. అప్రతిహతమైన, అవిశ్రాంతమైన దేశభక్తితోనే సాధ్యమవుతుంది. మూడవది- కఠిన, దీర్ఘకాలిక వ్యక్తి నిర్మాణం వల్లనే దేశ నిర్మాణం సాధ్యం అవుతుంది. దీర్ఘకాలిక పోరాటం గురించి నొక్కి చెప్పిన హెడ్గేవార్‌, ‌మరి తాత్కాలికమైన ఉద్యమంగా చెప్పుకునే అటవీ సత్యాగ్రహంలో, అది కూడా...

వినుర భారతీయ వీర చరిత

సుభాష్ చంద్రబోస్  జనత సేకరించి జగము నేకము జేసె భారతాంబ కొరకు పోరు సల్పె వీర బోసు నింపె ధీరత్వము మనలొ వినుర భారతీయ వీర చరిత భావము భారతదేశంలో స్వతంత్ర సమరం సాగిస్తూనే జపాన్ జర్మనీ వంటి దేశాలలో పర్యటించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను ఏకం చేశారు. "మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను" అంటూ భారతీయుల్లో ధైర్యాన్ని నింపి, స్వరాజ్య సమరాన్ని ముందుకు నడిపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీర చరిత విను ఓ భారతీయుడా! రాంనరేష్

అన్నింటా ధార్మిక అభివృద్ధి.. యోగీ జీ కార్యసిద్ధి

-సత్యేంద్ర త్రిపాఠి స్వరాజ్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్నందుకు నిదర్శనంగా యావత్ భారతదేశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న వేళ భారతదేశపు అత్యంత పటిష్టమైన, చురుకైన ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఒక నమూనాగా నిలుస్తున్నది. కాలం గడుస్తున్న కొద్దీ, భారత్ ఎంతగానో వృద్ధి చెందింది. ప్రజాస్వామిక విధానాలను బలోపేతం చేసింది. అవి భారతీయుల జీవన విధానంలో భాగమైపోయాయి. ఎన్నికల్లో ఓటు వేయడం తమ హక్కుగా క్షేత్ర స్థాయి నుంచి ప్రజలు భావించసాగారు. తమ అభివృద్ధికి, సౌభాగ్యానికి, భద్రతకు భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో భారతీయులు...

వినుర భారతీయ వీర చరిత

ఝాన్సీ లక్ష్మీబాయి వీపు పుతృని గట్టె వీర ఝాన్సిని జూడు హయమునెక్కి కదిలె రయము గాను కాళికోలె నిలచె కరవాలమునుబట్టి వినుర భారతీయ వీర చరిత భావము డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని వీర ఝాన్సీరాణి ఎదిరించారు. పసి బాలుడిని వీపుకు కట్టుకొని గుర్రాన్ని ఎక్కారు. వేగంగా కదిలి రెండు చేతులలో కరవాలములు పట్టుకున్నారు. గుర్రమును నియంత్రించే కళ్ళెమును నోటిలో ఉంచుకున్నారు. అపర కాళికావతారమును ఎత్తారు. ఆంగ్లేయుల తలలు నరికి అమ్మ భారతి పాదాల చెంత తల వాల్చిన వీర ఝాన్సీ రాణి చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్

VIDEO : ఆర్ఎస్ఎస్ – త్రివర్ణపతాకం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS), జాతీయ పతాకం మధ్య గల అవినాభావ సంబంధాన్ని పరమపూజ్య మాననీయ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్‌జీ వివరించారు. దేశంలో మొట్టమొదటి సారి జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పటి నుంచి పతాకాన్ని గౌరవించడంలో స్వయంసేవక్ ముందున్నారని తెలిపారు. ఈ క్రమంలో అప్పట్లో నెహ్రూజీ సమక్షంలో జరిగిన ఒక ఘటనను వారు చెప్పారు.

ఆది నుంచి జాతీయ పతాకం పట్ల RSSకు గౌరవం: శ్రీ మోహన్ భాగవత్ జీ

మువ్వన్నెల జెండా ఆవిర్భావం నుండి రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్, తిరంగా పట్ల గౌరవంతో ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నది.  – డా. మోహన్ భాగవత్  “రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్వీయ ఆధారితమైనది. మనం ఏమి ఖర్చు చేయాలనుకున్నా, అది మనకు మనమే ఏర్పాటు చేసుకుంటాము. మన సంస్థను నడిపేందుకు మనం, బయటినుండి ఎవరి దగ్గర, ఒక్కపైసా కూడా తీసుకోము. మన సంస్థకు ఎవరన్నా ఏదన్నా ఇవ్వాలనుకున్నా, మనం దానిని తిరస్కరిస్తాము. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ మన స్వయంసేవకులు సమర్పించే గురుదక్షిణ మీద మాత్రమే పూర్తిగా ఆధారపడింది. మన పవిత్రగురువుగా భావించే భగవాధ్వజానికి...

క‌న్వ‌రియా యాత్రికుల‌పై ఇస్లాం మ‌తోన్మాదుల దారుణాలు… కొన‌సాగుతున్న అడ్డంకులు

క‌న్వారియా యాత్ర‌పై ఇస్లాం మ‌తోన్మాదుల అడ్డంకులు కొన‌సాగుతున్నాయి. కన్వారియాలపై రాళ్లు రువ్వినందుకు వారిపై కలుషిత నీటిని విసిరినందుకు బరేలీలోని పరాగ్వాకు చెందిన గ్రామ స‌ర్పంచ్ షకినాతో సహా 6 మందిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన త‌ర్వాత కొద్ది రోజుల‌కే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని షేర్ఘర్ బ్లాక్‌లోని దుంకా గ్రామంలో నివసిస్తున్న స్థానిక ముస్లింలు కన్వారియాలను గ్రామంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దుంకా ముస్లింలు అధికంగా ఉండే గ్రామం. ఇది మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలోని కలాపిపాల్ తహసీల్‌లో ఉన్న చక్రోడ్ గ్రామం...

CPEC ముసుగులో పాక్ ఆర్మీ నిర్మాణాల పనిలో చైనా

చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(CPEC) ముసుగులో బలూచిస్తాన్‌తో పాటుగా పాక్ ఆక్రమిత్ కాశ్మీర్‌(PoK)లోనూ పాక్ ఆర్మీ తరఫున కీలకమైన రక్షణ ప్రాజెక్టుల నిర్మాణానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) రంగంలోకి దిగిందని తాజా ఆధారాలు ప్రాతిపదికగా రక్షణ రంగానికి చెందిన అగ్రశ్రేణి వర్గాలు తెలిపినట్టు UNI వార్తా ఏజెన్సీ ఒక కథనంలో వెల్లడించింది. నవాబ్ షా, సింధ్‌కు నైరుతి దిక్కుగా దాదాపు 50 కిలో మీటర్ల దూరంలో, ఖుజ్‌దార్‌కు సమీపంలో సెహ్వాన్-హైదరాబాద్ హైవే వెంబడి, రాణికోట్, సింధ్ ప్రాంతాల్లో గుహ లాంటి నిల్వ చేసే...

వినుర భారతీయ వీర చరిత

చంద్రశేఖర్ ఆజాద్ భారతాంబ కొరకు బాలుని తెగువను తెల్ల వాడు జూసి జల్లు మనియె అగ్గి పిడుగు లాంటి ఆజాదునుకనుము వినుర భారతీయ వీర చరిత భావము స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తున్న సమరయోధులపై పోలీసులు లాఠీలను ఝుళిపించారు. సదరు పోలీసులపై ఒక బాలుడు రాళ్ళు రువ్వి గాయపరిచాడు. కోర్టులో హాజరుపరచగా కొరడా దెబ్బలకు ఏ మాత్రం భయపడుకుండా తన పేరు ఆజాద్ అని తన తల్లి పేరు భారతమాత అని బాలుడు చెప్పాడు. భారత్ మాతాకీ జై, వందేమాతరం వంటి నినాదాలతో తెల్లవాడి వెన్నులో వణుకు పుట్టించిన బాలుడు...

RSS, Tricolor and Bhagwa Dhwaj – ‘Sangh closely associated with dignity of Tricolor since its birth’

Our Sangh is self-dependent. Whatever we have to spend, we arrange it ourselves. We do not take even a single paisa from outside to run the organization. If someone brings it to us, we return it. The RSS is fully dependent on the Gurudakshina of Swayamsevaks. Every year, offerings are made to the Bhagwa Dhwaj, which is revered to...