Huge developmental move in J&K: Cabinet green signals Bill to include Hindi, Kashmiri & Dogri as official languages in J&K

In a significant move, the Union Cabinet on Wednesday approved a Bill to introduce Hindi, Kashmiri, and Dogri as official languages in Jammu and Kashmir, in addition to Urdu and English that already exist. Union Minister Prakash Javadekar announcing the decision at a news briefing said the Jammu and Kashmir Official Languages Bill, 2020, will be introduced in the...

కాశ్మీరీ , హిందీ, డోంగ్రీలకు అధికార భాషలుగా గుర్తింపు

  జమ్మూకాశ్మీర్ లో అధికారభాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా కశ్మీరీ, డోగ్రీ, హిందీలకు స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. "జమ్మూ కాశ్మీర్ అధికార భాషల బిల్లు -2020" వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం వెల్లడించారు.   ప్రజల డిమాండ్ నెరవేర్చే దిశగా ఈ బిల్లును ఆమోదించినట్టు అయన తెలిపారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు జమ్మూకాశ్మీర్ ప్రజల అభివృద్ధికి ఒక ముందడుగు గా పరిగణించవచ్చు. 2011 జనాభా లెక్కల...

హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?

ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం...  అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కరోనాతో మరణించిన టీవీ జర్నలిస్ట్ జాన్ కెన్నెడీ కి తమిళనాడు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసింది. రెండేళ్ల బాలుడు సుజిత్ బోరు బావిలో పడి చనిపోగా ఆ కుటుంబానికి రూ. కోటి తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. పోలీస్ కస్టడీలో...

వలస వెళ్ళిన బుల్బుల్ పక్షులు

--డా.  శ్రీరంగ గోడ్బోలే   మనసు అంతరాంతరాల్లో ఉన్న భావోద్వేగం సహజ అభివ్యక్తి కవిత్వం అని అన్నారు. అయితే ప్రజల సమిష్టి స్పృహలోకి ఇంకిపోయే కవిత్వం వారి మనస్థితిని ప్రతిఫలించి వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. బంకిమ్ చంద్ర రచించిన వందేమాతరం తన దేశాన్ని కేవలం ఒక ఆవాస ప్రదేశంగా, ఒక భూభాగంగానే కాక ఒక తల్లిగా, తన పిల్లలు పూజించి ఆరాధించే దైవశక్తి గా అభివర్ణిస్తుంది. ఒకసారి ఈ దేవతా స్వరూపం ప్రజలకు సాక్షాత్కారం కావడంతోనే శ్రీ అరబిందో అన్నట్లుగా "ఇక విశ్రాంతి...

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి లో పాకిస్థాన్ కి మరో ఎదురు దెబ్బ

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ కు మరోసారి చుక్కెదురైంది. తీవ్రవాదానికి ప్రధాన కేంద్రంగా పేరుపడిన ఆ దేశం ఇతర దేశాలపై కూడా అటువంటి ముద్ర వేయడం ద్వారా తనపై పడ్డ మచ్చను తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆఫ్గనిస్తాన్ లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ ఇంజనీర్లను తీవ్రవాదులుగా ప్రకటించాలంటూ పాకిస్థాన్ భద్రతామండలికి ఫిర్యాదు చేసింది.  1267 తీర్మానం ప్రకారం ఇద్దరు భారతీయులు అంతర్జాతీయ ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్ ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తిరస్కరించడంతో పాకిస్థాన్...

చైనాకి దీటుగా బదులిచ్చిన భారత్

58 ఏళ్ల క్రితం చైనా ఆక్రమించుకున్న భూభాగాలను ఒక్కొక్కటిగా భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. 1962 యుద్ధం తరువాత లఢఖ్ ప్రాంతంలోని ఫింగర్ 4 తో సహా మరో నాలుగు ప్రదేశాలను భారత్ తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీనితో చొరబాట్ల ద్వారా భూ అక్రమణకు పాల్పడి, తన భూబాగాన్ని విస్తరించుకోవాలనుకున్న చైనా కపట వ్యూహాలకు భారత్ అడ్డుకట్టవేసింది. తూర్పు లద్దాక్ లో భారత్ -చైనాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ సైన్యాన్ని కట్టుదిట్టం చేసింది....

మరో సారి భారిగా చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం

సరిహద్దుల విషయంలో భారత్‌, చైనా మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో డ్రాగన్‌ దేశం భారత్‌పై దాడికి యత్నించడంతో భారత ప్రభుత్వం పబ్జీ (PubG)తో సహా మరో 118 చైనా యాప్‌లపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌లో ఈ యాప్‌లు వాడుతున్న వినియోగదారుల డేటాను దేశం వెలుపల ఉన్న సర్వర్లకు అనధికారికంగా దొంగిలించడం, రహస్యంగా పంపించడం కోసం ఈ యాప్‌లను చైనా దుర్వినియోగం చేస్తోందిన సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు...

సేవా భారతి ఆధ్వర్యంలో కోవిడ్ -19 సేవా కార్యక్రమాలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నేపథ్యంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సేవా భారతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నది. అందులో భాగంగా సేవాభారతి ఆధ్వర్యంలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి కోవిడ్ 19 సోకిన వారికి అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత సలహాలు, సూచనలతో పాటు, కచ్చితంగా అవసరం ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేస్తున్నారు అయితే  కొంతమంది సేవాభారతి  రూ 5000కి  కిట్ అందజేస్తున్నారని వాట్సాప్ లో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కిట్  5000 రూపాయలు కాదని సేవాభారతి ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ హెల్ప్ లైన్...

Hijacking Onam – Hinduphobic attack on Dharmic roots of festivals like Onam are bereft of any Puranic and Literary Evidence

Puranic and contemporary evidence of Onam or Vamana Jayanthi show how rooted is the festival in Hindu religious texts and puranas. These evidence flies in the face of Marxist-Evangelist-Atheist groups who are out to malign and destroy Sanatana Dharma. All their attempts fall flat yet year after year, yet they unabashedly continue their Hinduphobic tirade. An annual trend that has...

VHP demands compensation to Rahul’s Family who mob lynched by Islamic Jihadists

New Delhi. Vishva Hindu parishad (VHP) today meet the family of Rahul who was brutally lynched to death by four Islamic Jihadists in a park in Loha Mandi area of Naraina, West Delhi. The president, Indraprastha Vishva Hindu Parishad Kapil Khanna & the national spokesperson of VHP Vijay Shankar Tiwari shared thoughts with the aggrieved family, worst hit by...