పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో అభ్యంతరకరంగా రామాయణ ప్రదర్శన

ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా పాండిచ్చేరి యూనివర్శిటీలో కళల విభాగం వార్షిక సాంస్కృతిక ఉత్సవం Ezhini 2K24 లో అభ్యంతరకరంగా, హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా రామాయణం ప్రదర్శన జరిగింది. ప్రస్తుత తాత్కాలిక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. తరణిక్కరసు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇందులో రామాణాయాన్ని కించ‌ప‌రుస్తూ, రామాయణం, అందులోని పాత్రల ఆధారంగా "సోమయానం" అనే పేరుతో ఒక నాటకాన్ని మలయాళం, తమిళం ఆంగ్ల భాషలలో ప్ర‌ద‌ర్శించారు. సీత పాత్రను గీతగా చిత్రీకరించి, రావణ ను భావణ గా చిత్రిక‌రించి వారిద్ద‌రూ డాన్స్...

డాక్టర్ హెడ్గేవార్ జీ విప్లవోద్యమ జీవితం

హెడ్గేవార్ గారు కలకత్తాకు వస్తూనే అనుశీలన సమితితో సంబంధ మేర్పరచుకొన్నారు. త్రైలోక్యనాథ్ చక్రవర్తి ఇలా వ్రాశారు : "హెడ్గేవార్ నేషనల్ మెడికల్ కాలేజి విద్యార్థిగా ఉండగా బెంగాల్లో రచించిన ప్రసిద్ధ గ్రంథం "బంగలార్ విప్లవవాద్" గ్రంథకర్త అయిన నలిని కిశోర్ గుహ కూడా అక్కడే చదువుతూ ఉండేవారు. హెడ్గేవార్ , నారాయణరావ్ సావర్కర్ ల‌కు మరికొందరికి సమితిలో ప్రవేశమిప్పించినది శ్రీ గుహగారే . ” ( Thirty Years in Prison by Trilokyanath Chakravarty Alpha Beta Publication , Calcutta-...

‘భారతదేశం ఇంకా జీవించే ఉంది’

నేటి యువతరం నిత్యం సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతున్నారు. కానీ వారు స్వయంగా సామాజికంగా లేరు. త‌మ‌ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు కానీ, సామాజిక బాధ్యత గురించి ఆలోచించ‌రు. ప్రతిదీ డబ్బుతో ముడిపెడ‌తారు, కానీ డబ్బు లేని ఆనందం గురించి వారికి ఆసక్తి ఉండ‌దు. మరోవైపు నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోని కూడా సామాజిక బాధ్య‌త క‌నుమ‌రుగైంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్రజలు మన ఆచారాలు, సంప్రదాయాలను మరిచిపోతున్నారన్న భావం వస్తోంది. ఇటీవల, హిమాలయాల గ్రామాలలో సేవా ప్రాజెక్ట్ కోసం 300 మంది యువతీ, యువకుల‌తో కలిసి ప్రయాణించినప్పుడు,...

‘పంచ ప‌రివ‌ర్త‌న్’ తో స‌మాజంలో పరివర్తన

సమాజంలో పరివర్తన తీసుకునిరావడానికి 5 విషయాలను ఆచరించినట్లయితే సమాజంలో పరివర్తన జరుగుతుందని ఆర్.ఎస్.ఎస్ దక్షిణ మధ్య సహ క్షేత్రప్రచారక్ భరత్ కుమార్ జీ అన్నారు. 1. సామాజిక సమరసత సమాజంలోని వారందరూ భరతమాత బిడ్డలే. కుల, వర్గ, మత ప్రాదిపదికన విడిపోకుండా అందరం కలసి ఒకరినొకరిని గౌరవించుకుంటూ జీవించాలి. సమాజంలోని అందరూ సమానమే అనే భావనతో జీవించాలి. శ్రీరాముడు వనవాస సమయంలో గుహునితో, శబరితో వ్యవహరించిన తీరు ఎప్పటికీ మరువరానిది. ఆచరణ యోగ్యమైనది. శ్రీరామునిలా సమాజంలోని అందరూ సమానమే అనే భావనతో జీవించాలి. 2. కుటుంబ ప్రబోధన్ మన...

వీర సావర్కర్ సహచరుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడు: వరహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ 

ఆకారపు కేశవరాజు వరహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ (2 ఏప్రిల్ 1881 - 3 జూన్ 1925), VVS అయ్యర్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమిళనాడుకు చెందిన విప్లవకారుడు. తన రచనల ద్వారా ప్రజలలో ధైర్యం, పరాక్రమాన్ని నింపిన వ్యక్తి. అతని సమకాలీనులలో సుబ్రమణ్య భారతి, 'వావూసి చిదంబరం పిళ్లై' ఉన్నారు. VVS అయ్యర్ 1902లో మద్రాసులో ప్లీడర్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత తిరుచ్చి జిల్లా కోర్టులో ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేశారు....

V.V.S. AIYAR – Inspired by Veer Savarkar and In Turn Inspired Savarkar

Varahaneri Venkatesa Subramaniam Aiyar (2 April 1881 – 3 June 1925), also known as V.V.S. Aiyar, was born to a middleclass family of Tiruchi on 2nd April 1881. He studied Tamil, Sanskrit, English, French and Latin. He was a good wrestler, sharp shooter, proficient in all branches of athletics including swimming. He was 44 years old when he died on...

జ్ఞానవాపిలో యథావిధిగా పూజలు కొనసాగించుకోవచ్చు : సుప్రీంకోర్టు

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపించారు. ఉత్తర్వులను అమలు చేయడానికి దిగువ కోర్టు ఒక వారం సమయం ఇచ్చిందని చెప్పారు. కానీ ప్రభుత్వం వెంటనే అమలు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై తమకు హైకోర్టులోనూ ఊరట లభించలేదని వాదించారు. పూజలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ వాదనలపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్...

భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 3

ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలకు రక్షణ సీఏఏతో ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరుగుతుందునే ప్రచారంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ) నిబంధనల పరిధిలోకి వచ్చే అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరాం, నాగాలాండ్‌లకు పౌరసత్వ సవరణ బిల్లులోని నిబంధనలు వర్తించవు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో పేర్కొన్న అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలకు కూడా ఈ నిబంధనలు వర్తించవని బిల్లు స్పష్టం చేస్తోంది. అస్సాంలోని గిరిజనేతర ప్రాంతాలు పౌరసత్వ సవరణ బిల్లు పరిధిలో ఉన్నాయి. అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన చాలా మంది...

భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 2

తమ రాష్ట్రాల్లో అమలు చేయరట! అధికారం పరిధులు తెలియపోతే అంధత్వం వస్తుంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఏఏని అమలు చేయబోమని ప్రగల్భిస్తున్నారు. ఇదో పెద్ధ అబద్ధం. అసలు వారి చేతిలోనే పౌరసత్వం వ్యవహారం ఉండదు. అది కేంద్రానిది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోం అంటున్నవారు ` మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), ఎంకే స్టాలిన్‌ (తమిళనాడు) పినరయి విజయన్‌ (కేరళ). అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢల్లీి) కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మధ్య విభజన సృష్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ...

భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 1

కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్‌లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు భారత్‌ వైపు చూడక తప్పని పరిస్థితి వచ్చింది. దీనిని గాంధీజీ, ప్రథమ ప్రధాని నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌, జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 75 ఏళ్ల క్రితమే ఊహించారు. ఆ దేశాల నుంచి వచ్చిన ఈ ‘చరిత్ర శాపగ్రస్థుల’ను ఆదుకోవాలనే గట్టిగా కోరుకున్నారు. ఆ పనిని ఇప్పుడు...