నీటిని సంరక్షించుకుందాం
వేసవి వచ్చిందంటే నీటికి కటకటే. ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, నీళ్ళురాని బోర్లు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే గుక్కెడు నీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా నీటి ఎద్దడితో జనం అల్లల్లాడతారు. జీవనదులు ఉన్న మన దేశంలో నీటికి కొరత ఏమిటి? అటూఇటుగానైనా ప్రతిఏటా వర్షాలు కురిసే మనకు నీటికి కటకట ఏమిటి? ఆందోళన కలిగించే అంశాలు 50 ఏళ్ళలో జనాభాతోపాటు మన నీటి అవసరాలు కూడా పెరిగిపోయాయి. కానీ ఒకపక్క అవసరాలు పెరుగుతుంటే మరోపక్క స్వచ్ఛమైన...
Shankarajayanti observed at Shankaracharya hill in Srinagar
Every year people from across the country visit Srinagar on Shankarajayanti with a mission to pray for peace, national harmony and for a strong nation. Shankarajayanti is the birth day of Adi Guru Shankaracharya who was the pioneer on advaita philosophy. He was born in Kerala 2000 years ago. The saint travelled thousands of kms from Kerala,...
సమైక్యతకు వారధి.. సంస్కృతం
మన దేశం భిన్న మతాల, విభిన్న భాషల సమాహారమైనప్పటికీ అనాదిగా సంస్కృతి పరంగా ఒక్కటే. ఈ పుణ్యభూమిపై దండయాత్రలు చేసి, భూభాగాలను ఆక్రమించుకొని కొంతకాలంపాటు పరిపాలన చేసిన యవణులు, కుశాణులు, శకులు, హూణులు, ఇస్లాంలు, క్రైస్తవులు మొదలైన వారంతా విదేశాల నుండి వచ్చిన దోపిడీ ముఠాలు మాత్రమే. విదేశీ దురాక్రమణదారుల్లో కొందరు పలాయన మంత్రం పఠించగా, మిగిలిన వారు భారతీయ జీవన స్రవంతిలో విలీనమయ్యారు. భారతీయుల ఉద్యమాలకు, బలిదానాలకు కంపించిపోయిన బ్రిటీష్ వారు ఈ దేశం నుంచి వెళ్లిపోతూ మత ప్రాతిపదికన అఖండ...
వైదిక సంస్కృతి ప్రచారకులు జగద్గురువు శంకరాచార్యులు
వైశాఖ శుద్ధ పంచమి - జగద్గురువు ఆదిశంకరులు అవతరించిన రోజు. ఆయన కారణజన్ముడు. దుష్టశిక్షణ , శిష్టరక్షణ చేసేందుకు త్రేతాయుగంలో శ్రీరామ చంద్రమూర్తి , ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు ఎలా అవతరించాడో అలాగే ఈ కలియుగంలో మన(హైందవ) ధర్మానికి ముప్పు వాటిల్లు సమయంలో ధర్మపరి రక్షనార్ధామై , వైదిక సంస్కృతిని కాపాడేందుకు సాక్షాత్తు కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా భువిన అవతరించాడు. మనం ఈరోజు ఇన్ని పండుగలు ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే కారణం శంకరులే. ఆయన అవతరించి ఉండకపోతే మనం ఇవన్ని జరుపుకునే వాళ్ళం...
ఒడిశ ఫాని తుఫాను బాధితులకు సహాయ కార్యక్రమాలు
ఫాని తుఫాను మూలంగా ఒడిశ తీరప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. పూరీ, భువనేశ్వర్, కటక్ వంటి నగరాలతోపాటు ఖోర్ధ, జగతసింహపుర్, జాజ్పూర్ జిల్లాల్లోని గ్రామాలు కూడా బాగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రజానీకానికి భోజనం, తాగునీరుకు కూడా సమస్యగా మారింది. కొన్ని చోట్ల ఇల్లు పూర్తిగా పడిపోవడంతో జనం ఆరుబయటనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యవసర సామగ్రిని బాధితులకు అందించేందుకు స్వయంసేవకులు, ఉత్కల్ విపత్తు సహాయ...
సమరసత సాధకడు శ్రీ రామానుజాచార్యులు
శ్రీ రామానుజాచార్యులు తమిళనాడు లోని శ్రీ పెరంబుదుర్ తాలూకా లో శాలివాహన శకం 939 లో జన్మించారు. ఆయన తండ్రి కేశవాచార్యులు, తల్లి కాంతిమతి . బాల్యం నుండే రామానుజాచార్యుల దృష్టి అత్యంత సునిశితమైన ది. పదిహేనేళ్ల వయసుకే ఎన్నో శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. *ఆయన 16వ ఏట రక్షాంబతో వివాహం జరిగింది. 23 సంవత్సరాల వయసులో గృహస్థాశ్రమం వీడి శ్రీరంగం లోని యదిరాజ స్వాముల వద్ద సన్యాసాశ్రమం దీక్ష తీసుకున్నారు.
జగద్గురు శ్రీ ఆదిశంకారాచార్య
శంకరం శంకరాచార్యo కేశవం బాదరాయణo నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అద్వైత వేదాంతానికి ఆద్యులు. ఆయనను శ్రీ శంకర భగవత్పాదులు అని కూడా పిలుస్తారు. వారు సుమారుగా 2500వ క్రితం లో కేరళలోని కొచ్చి నగర సమీపంలోని కాలడిలో జన్మించారు. ఆ సమయం లో 72కు పైగా వివిధ హిందూ మతశాఖలు విజృంభించి గందరగోళం సృష్టించాయి....
శ్రీ రామానుజాచార్యులు జీవన చిత్రం
ఆధ్యాత్మిక ఆకాశoలో వెలిగే సూర్యులలో ముఖ్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు; ఆదిశంకరులు అద్వైత భాస్కరులైతే, మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతకర్త, రామానుజాచార్యులు విశిష్టాద్వైత వేదాంత తత్త్వవేత్త. శ్రీ రామానుజాచార్యులు సుమారు వేయి సంవత్సరాల క్రితం శ్రీ పేరుంబుదూర్ లో 11వ శతాబ్దం, 1017సంవత్సరంలో కేశవ సోమయాజి, కాంతిమతుల పుత్రుడిగా జన్మించారు. ఆయన గురువు శ్రీ యాదవ ప్రకాశుల వద్ద శిష్యుడిగా చేరి వేదాలు, ఉపనిషత్తులు,శాస్త్రాలు అభ్యసిoచారు. కొన్ని అర్ధ తాత్పర్యాలలో గురు శిష్యులకు భేదాభిప్రాయాలు రావడంతో శ్రీ రామానుజాచార్యులు తనంతట...
ఆర్ఎస్ఎస్ మరియు రాజకీయాలు
తనది మొత్తం సమాజానికి చెందిన పనిగానే ఆర్ ఎస్ ఎస్ మొదటి నుంచి భావించింది తప్ప కేవలం ఒక సంస్థగా మాత్రమే మిగిలిపోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు. అందుకనే 1949నాటి లిఖితపూర్వక రాజ్యాంగం కూడా స్వయంసేవకులు రాజకీయాలలోకి వెళ్ళేందుకు, ఏదైనా పార్టీలో చేరి పనిచేసేందుకు పూర్తి స్వేచ్చ కలిగిఉంటారని స్పష్టం చేసింది. జనసంఘ్ పార్టీ ఏర్పడటానికి ముందే ఈ రాజ్యాంగం రూపొందింది. జనసంఘ్ ఏర్పడినతరువాత అనేకమంది స్వయంసేవకులు, ప్రచారక్ లు అందులో...
మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్న స్థలంలో ‘హఠాత్తుగా ప్రత్యక్షమైన’ 200 ఏళ్లనాటి మసీదు!
సెక్యులర్ భారతదేశంలో మైనారిటీ ముస్లిం వర్గం సంపాదించుకున్న మూకబలం, ప్రాబల్యం మరోసారి హైదారాబాద్ ఘటనతో బయటపడింది. `అన్యాయంగా’ తమ మసీదును కూల్చేశారని, తమను `వేధింపులకు’ గురిచేస్తున్నారంటూ ముస్లిం సమూహాలు కల్లోలం రేపడానికి ప్రయత్నించారు. `మైనారిటీల’ పార్టీగా పేరుపడిన ఎంఐఎం, అధికార టీఆరెస్ పార్టీ అండదండలతో నగరాన్ని గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అసలు ఏం జరిగింది? నగరంలో రోడ్ల విస్తరణ...


















