Nischay, a CBSE topper devotes regular time for social work too
Nishchay is All-India No. 3 amongst the specially-abled by virtue of his 97 percent marks Nishchay has shown us how to deal firmly with adverse circumstances. In the recently declared CBSE results for 10+2, Nishchay secured All-India Rank 3rd rank in the 'Specially-Abled' category. Well before examinations, Nishchay resolved to secure more than 95 percent, rain or shine. Nishchay is...
GHMC Acquired Property suddenly becomes 200 Year Mosque in Hyderabad
The brute power and machismo that the so-called "minority Muslim community" has come to acquire in today’s ‘secular’ India was once again on display in Hyderabad where the Muslim groups community are crying ‘persecution’ on the ‘illegal’ destruction of a mosque even while the ‘Minorities’ party’ MIM of Mr. Owaisi continues to be in alliance with the ruling TRS...
పద్మశ్రీ డాక్టర్ శ్రీ విష్ణు శ్రీధర్ వాకంకర్ శతజయంతి ఉత్సవాలు
ప్రముఖ పురావస్తు పరిశోధకులు, కుడ్య చిత్రాల అధ్యయనకర్త, 'సంస్కార భారతి' వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ డాక్టర్ శ్రీ విష్ణు శ్రీధర్ వాకంకర్ శతజయంతి ఉత్సవాలు (4 మే– 3 ఏప్రిల్ 1988) శనివారం హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జరిగాయి. సంస్కార భారతి, భారతీయ ఇతిహాస సంకలన సమితి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రాచీన నాగరికత ఏర్పడకముందు గీసిన భారతీయ కుడ్య చిత్రాల విశిష్ట, వాటిలో దాగివున్న సాంకేతికత గురించి...
హైందవ సాంప్రదాయ విలువలు జాతికి చాటిచెప్పిన ప్రపంచ ప్రఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజు
తెలుగు సాహతీ లోకాన కవిత్రయం ఉన్నట్టే కర్ణాటక సంగీత లోకానికి త్రిమూర్తులూ ఉన్నారు. వారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారు, శ్రీ శ్యామా శాస్త్రుల వారు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారు. నాదోపాసన ద్వారా భగవంతుడిని దర్శించవచ్చన్న విషయాన్ని నిరూపించిన గొప్ప వాగేయకారుడు త్యాగయ్య. శ్రీరామభక్తాగ్రేసరుడైన త్యాగయ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకార చక్రవర్తి. భారత జాతికి చిరస్మరణీయుడై, ప్రాచీన హైందవ సాంప్రదాయ విలువలను జాతికి చాటిచెప్పి భారత, భాగవత, రామాయణ కావ్య సారాంశాలను ఔపాసన పట్టి, తన మధుర సంగీత, సాహిత్య రసభావంతో...
Christian Prayer Meetings at Hindu Endowment Temple in Andhra Pradesh
The Hindus of Eeduru village, Attilil Mandal, East Godavari were upset with the failure of Andhra Pradesh Government authorities in stopping the three day Christian Prayer meetings that were held very next to Sri Varala Venkateshewara Swamy temple premises from 29th to 1st May Endowments department, which is a care taker of this old Sri Varala Venkateshewara Swamy temple have...
ముస్లిం మహిళలు హిజబ్ ధరించడాన్ని నిషేధించిన ఇస్లామిక్ విద్యాసంస్థ
కేరళ కోజికోడ్ లోని ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ తమ ఆధ్వర్యంలో నడిచే 100కు పైగా విద్యా సంస్థల్లో ముస్లిం మహిళలు హిజబ్ ధరించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తమ విద్యా సంస్థల పరిపాలనా అధికారులకు నిషేధాన్ని అమలుచేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో లక్షకు పైగా విద్యార్థులు పలు రకాల కోర్సులు అభ్యసిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి తమ విద్యార్థులెవరూ ముఖాన్ని కప్పివుంచే వస్త్రాలు (హిజబ్) ధరించరాదని సంస్థ యాజమాన్యం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ...
నిబంధనలకు విరుద్ధంగా ఎండోమెంట్ ఆలయం వద్ద క్రైస్తవ సభలు
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామం శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో క్రైస్తవ సభలు ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదమైంది. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రార్ధనలపై నిషేధం విధిస్తూ 2007లో జారీ చేసిన 'అన్యమత ప్రచార నిరోధక చట్టం' (జీవో నెంబర్ 747)కు విరుద్ధంగా, దేవాలయానికి కేవలం 10 అడుగుల దూరంలో ఏప్రిల్ 29 నుండి మే 1 వరకు మూడు రోజులపాటు ఈ క్రైస్తవ ప్రార్ధనా కూటములు ఏర్పాటు చేయడం హిందువుల మనోభావాలను గాయపరిచింది. శ్రీ వరాల వెంకటేశ్వర...
Riyas Aboobacker arrested by NIA in Kerala in connection with Sri Lankan terror attacks
Palakkad native Riyas Aboobacker (29) was arrested, on April 29, by NIA after taking into custody in connection with the links with Sri Lankan (SL) blasts. Reports suggest, NIA has traced his links with the Kasaragod-based IS recruitment. Abubaker Siddiq and Ahmed Arafat, both Kasaragod natives, were taken into custody couple of days before. NIA has found that Riyas is...
రామలింగం హత్యకేసు: తమిళనాడు పీఎఫ్ఐ కార్యకర్తల స్థావరాలపై ఎన్.ఐ.ఏ దాడులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని రామలింగం హత్యకేసు విచారణ సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ 20 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుభువనానికి చెందిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ రామలింగం తమ ప్రాంతంలో జరుగుతున్న ఇస్లామిక్ మతమార్పిళ్లను అడ్డుకునే క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఇస్లామిక్ జిహాదీ మూకల చేతిలో హత్యగావింపబడ్డాడు. ఈ హత్య వెనుక ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు ప్రధాన ఆరోపణ. కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ రామలింగం హత్యకేసు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే ఇండియా టుడే కధనం...
ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై, తదనంతర పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన నిర్లక్ష్య పాలన సాగుతోందని విమర్శించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ గత మూడు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న లక్ష్మణ్ బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశంపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు...


















