Social awakening happens only with cultural values – Sri Bhagayya, Sah Sarkaryavah RSS
Social awakening is the life force which would reinvigorate the country, when it is embedded with cultural values that we have inherited from our ancestors. When we work in this manner, we can realize the future Bharat, and our nation then will become the guiding force and vishwa guru for the universe and will result in heralding peace in...
సమాజ జాగృతికి సాంస్కృతిక మూలాలే ఆధారం – ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య
స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ పునర్నిర్మాణ కార్యం నిరంతరంగా సాగాలని మహనీయులు అందరూ ఆకాంక్షించారని అని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ వి. భాగయ్య అన్నారు. ఈ సుదీర్ఘ యాత్ర నిరాటంకంగా ఎలాంటి లోటుపాట్లూ లేకుండా సాగాలని కోరుకున్నారు. ఇదే విషయాన్ని పరమపూజనీయ సర సంఘచాలక్ 'భవిష్య భారతం' ఉపన్యాసాల ద్వారా మరోసారి గుర్తుచేసారని అన్నారు. సమాజ కార్యం అందరి బాధ్యత అని గుర్తుచేయడమే కాక నిస్వార్థంగా ఆ కార్యాన్ని నెరవేర్చే వ్యక్తులను తీర్చిదిద్దడమే ఆరెస్సెస్ చేస్తున్న పని...
దేశ వ్యతిరేక పోస్టర్ల ప్రదర్శన.. ఇద్దరు విద్యార్ధులపై దేశద్రోహం కేసు నమోదు
కేరళ: మలప్పురంలో భారతదేశ వ్యతిరేక నినాదాలు రాసి వున్న పోస్టర్లను ప్రదర్శించిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మలప్పురం ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో అదే కళాశాలకు చెందిన బీకామ్ విద్యార్థులు రిన్షద్ రీరా, ముహమ్మద్ ఫరీస్ 'కాశ్మీర్ కు విముక్తి కావాలి' అని రాసివున్న పోస్టర్లను పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 124ఎ కింద దేశద్రోహం కేసు నమోదు చేసారు. అరెస్ట్ అయిన విద్యార్థులిద్దరూ అతివాద ఇస్లామిక్ విద్యార్థి సంస్థ రాడికల్ స్టూడెంట్ ఫోరమ్ (RSF) సభ్యులుగా గుర్తించారు. అయితే...
లైంగిక కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్న క్రైస్తవ మతాధికారులకు వాటికన్ రహస్య మార్గదర్శకాలు!
వాటికన్ అసలు స్వరూపం బయటపడింది. తమ క్యాథలిక్ చర్చిల్లో లైంగిక అత్యాచారాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు, చర్చిల్లోని నన్లతో అక్రమ సంబంధాల ద్వారా పిల్లలకు జన్మనిచ్చే క్రైస్తవ మతాధికారులు ఎలా వ్యవహరించాలి అనే విషయంపై వాటికన్ ‘రహస్య మార్గదర్శకాలు’ సూచిస్తున్న విషయం బహిర్గతమైంది. దీనికి సంబంధించిన కధనాన్ని మొదట ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఈ అంశంపై వాటికన్ అధికార ప్రతినిధి అలెస్సాన్డ్రో జసోట్టి మీడియాకు ఇచ్చిన ప్రకటనలో ‘చిన్నారులపై అత్యాచార నిందితులైన క్యాథలిక్ క్రైస్తవ మతాధికారులకు ప్రత్యేకమైన రహస్య మార్గదర్శకాలు రూపొందించిన నిజాన్ని వెల్లడించారు. అయితే...
భారతీయ సమాజంలో అలజడి సృష్టించడానికి పాకిస్థాన్ కుట్ర
ప్రస్తుత మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో ఒక తరహా సంఘటనలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇక దానిని ఆధారం చేసుకుని సెక్యులరిస్ట్ లు దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై దాడి ప్రారంభిస్తారు. ఏదో ఒక మూల క్రైస్తవులు, ముస్లింలు, దళితులకు సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది. వెంటనే వీరంతా ఆ వర్గంపై అత్యాచారాలు, అన్యాయాలు జరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడతారు. ప్రభుత్వం ఆ సంఘటన గురించి పూర్వాపరాలు తెలుసుకుని, ప్రజలకు చెప్పేలోగానే వీళ్ళు ప్రభుత్వంపై...
చైనా సోషల్ మీడియా యాప్, టెలికాం పరికరాల్ని నిషేదించండి – ప్రధానికి స్వదేశీ జాగరణ్ మంచ్ విజ్ఞప్తి
చైనా తయారు చేస్తున్న సోషల్ మీడియా యాప్లతో పాటు అక్కడ తయారయ్యే టెలికాం పరికరాల వాడకంపై నిషేధం విధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ అఖిల భారత సహ కన్వీనర్ అశ్వని మహాజన్ ప్రధానికి లేఖ రాసారు. పుల్వామా ఉగ్రవాద దాడి అత్యంత దిగ్బ్రాంతికరమని, ఈ దశలో మనపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ కు మద్దతుగా నిలుస్తున్న చైనా ఆర్ధికవృద్ధికి సహకరించకుండా ప్రతి పౌరుడు నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో...
కాశ్మీర్: ఎన్కౌంటర్ లో పుల్వామా సూత్రధారితో పాటు మరో జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాది హతం
పుల్వామా జిల్లాలో భారత భద్రతా దళాలు ఇద్దరు జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని మొన్న జరిగిన పుల్వామా ఉగ్రదాడి సూత్రదారి అబ్దుల్ రషీద్ గాజీ అలియాస్ కమ్రాన్ గా గుర్తించారు. ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా భద్రతా దళాలు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. అంతకు ముందు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు రాష్ట్రీయ్ రైఫిల్స్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన సైనికుల్లో ఒక మేజర్ ర్యాంక్ అధికారి, లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉన్నారు. ఫస్ట్ పోస్ట్...
కాశ్మీర్ లో ప్రజాభిప్రాయసేకరణ జరగాలి – కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందో తెలియడం లేదని, ప్రభుత్వానికి ఉన్న భయం, సందేహాలు బయటపెట్టాలని ఇటీవల రాజకీయ రంగంలో ప్రవేశించిన నటుడు కమల్ హాసన్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ అధీకృత కాశ్మీర్ ను `ఆజాద్ కాశ్మీర్’ అంటూ పేర్కొన్న కమల్ `మెరుగైన దేశం’ గా రూపొందాలంటే `ఇలా వ్యవహరించకూడదు’ అని సలహా కూడా ఇచ్చారు. పుల్వామాలో సి ఆర్ పి ఎఫ్ జవానులపై జరిగిన ఆత్మాహుతి దాడి గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో...
పుల్వామా ఘటనను ఖండించినందుకు కాశ్మీరీ పండిట్ విద్యార్థిపై దాడి.. నిందితులపై దేశద్రోహం కేసు
కాశ్మీర్లోని పుల్వామాలో ఆర్మీ జవాన్ల కాన్వాయ్ మీద జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించినందుకు బెంగళూరులోని కాశ్మీరీ పండిట్ విద్యార్థిపై అదే రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. డెక్కన్ హెరాల్డ్ కధనం ప్రకారం.. ఫిబ్రవరి 14న పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ సంస్థ భారత సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద జరిపిన దాడిని ఖండిస్తూ బెంగళూరులోని స్ఫూర్తి నర్సింగ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కాశ్మీరీ పండిట్ విద్యార్థి కౌశిక్ దేబనాధ్ తన ఫేస్ బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో దాడిని...
Support families of martyred soldiers in Pulwama attack – Suresh (Bhayya ji) Joshi, Sarkaryawah of RSS
More than 45 security personnel were martyred in a suicide attack on CRPF convoy in Pulwama in Kashmir on Feb 14. The entire nation is grief stricken over the loss of lives. There is now a state of proxy war in the country with security men sacrificing their lives somewhere or other so that we can live in peace. We...


















