పుల్వామ ఉగ్రదాడిలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి – శ్రీ భయ్యాజీ జోషి, సర్ కార్యవాహ, ఆర్ ఎస్ ఎస్

ఫిబ్రవరి 14న కాశ్మీర్ లోయలో పుల్వామ దగ్గర జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 45మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో దేశ ప్రజానీకం తీవ్ర విచారానికి, ఆవేదనకు గురయ్యారు.  ఒకరకంగా ఇది ప్రచ్చన్న యుద్ధం. దీని నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రతి రోజు దేశంలో ఏదో ఒకమూల సైనికులు ప్రాణాలు త్యాగం చేస్తూనేఉన్నారు. మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న మన వీర సైనికుల కుటుంబాలకు దేశ ప్రజానీకపు అండదండలు ఎప్పుడు ఉంటాయి. సైనికులు దేశాన్ని రక్షించడం కోసం తమ...

Press statement of International Working President of VHP

New Delhi. In yet another Jihadi attack, 42 security personnel have lost their lives in Pulwama, J&K. The act was perpetuated by a local youth, indoctrinated in the name of religion, who drove a explosive laden car behind the caravan, overtook to come in front of it and then rammed it into a bus causing a heavy damage. In a...

పుల్వామా ఉగ్రవాద దాడిలో ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళి

పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో వీర మరణం పొందిన భారత సీఆర్ పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు నిరసన ప్రదర్శనలు, పాకిస్తాన్ దిష్టి బొమ్మల దహనం చేశారు. ప్రజలు అమర జవాన్లకు నివాళిగా  మౌనం పాటించారు.దాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశ రక్షణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తూ అమరులవుతున్న జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.   ఏబివిపి విద్యార్థులు : హనమకొండ , మానుకోట, జనగామ, కాకతీయ యూనివర్సిటీ హైదరాబాద్ (Hyderabad) సేవా భారతి వారి అద్వర్యంలో...

మెదక్ లో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 280 వ జయంతి ఉత్సవాలు

మెదక్ లో గిరిజన వసతిగృహ గృహం లో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 280 వ జయంతి ఉత్సవాలు. ధర్మ రక్షణకు,గోవుల సంరక్షణకు,దేశరక్షణకు సేవాలాల్ అనిర్వచణీయమైన కృషి చేశారని సామాజిక సమరసత వేదిక విభాగ్ కన్వీనర్ మత్స్యేంద్రనాథ్,బాద్యులు చోళ పవన్ కుమార్ తెలిపారు.   శ్రేష్టమైన జాతి నిర్మాణం కొరకు దైవభక్తిని విస్తరింపచేయడానికి, ఐక్యతను, సమరసతను చాటి చెప్పడానికి జన్మించిన అవతారపురుషుడు సంత్ సేవాలాల్ అన్నారు. జగదంబా మాత సాక్షాత్కరం పొందిన భక్తాగ్రేసరుడు సేవాలాల్ అన్నారు. అనంతరం విద్యార్థులకు వేదిక తరపున సంత్ సేవాలాల్ జీవిత చరిత్ర...

ప్రభుత్వం కఠినమైన జవాబివ్వాల్సిందే – జవాన్లపై దాడి ఘటనపై రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ కార్యవాహిక ప్రకటన

జమ్ము కాశ్మీర్ పుల్వామా లో సి ఆర్ పి ఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన తీవ్రవాద దాడితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇది చాలా ఘోరమైన, ఖండించవలసిన సంఘటన. దేశ సేవలో ఉన్న, ఈ దాడి మూలంగా ప్రాణాలు కోల్పోయిన సైనికులకు రాష్ట్ర సేవికా సమితి శ్రద్ధాంజలి ఘటిస్తోంది. సైనికుల కుటుంబాలకు ఈ విపత్తును తట్టుకునే శక్తి భగవంతుడు ప్రసాదించాలి. దేశ ప్రజానీకమంతా మీతో ఉన్నాం. సైనికుల బలిదానం వ్యర్ధం కాకుండా ఈ దాడికి జవాబుగా ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్య చేపట్టాలి.     - సీతాగాయత్రి...

ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలి – జవాన్లపై ఉగ్రవాద దాడి ఘటనపై ఆరెస్సెస్ సర్ కార్యవాహ ప్రకటన

జమ్ము కాశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళాలపై జరిగిన ఉగ్రవాదుల పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఉగ్రవాదుల భయాన్ని ఈ సంఘటన చూపుతోంది. ఈ దాడికి పాల్పడినవారిపై ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా, అత్యంత కఠినమైన చర్య తీసుకోవాలి. ఈ విపత్కర స్థితిలో రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ ప్రభుత్వం, అలాగే భద్రతా దళాలకు అండగా నిలుస్తుంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు వినమ్ర శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాము. అలాగే వారి కుటుంబాలకు...

ఆర్ఎస్ఎస్ – బిజెపిల మధ్య సంబంధం గురించి సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివరణ

"మేము విధానాలను ప్రోత్సహిస్తాం తప్ప పార్టీలకు ఎప్పుడు మద్దతు తెలుపలేదు. అలా తెలుపం కూడా. మా మద్దతు ఎలా పొందాలన్నది రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు వారు చేస్తారు, మేము కాదు" - డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ https://www.youtube.com/watch?v=VNUPzBolgdE  

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 18 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతిచెందారు. అవంతీపురా సెక్టార్ సమీపంలోని గోరీపురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఐఈడీ పేలుడు పదార్ధాలు ఉపయోగించి దాడికి పాల్పడ్డారు. 70 వాహనాలతో కూడిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో జరిపిన ఈ దాడిలో ఒక వాహనం దాడికి గురైంది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో మృతిచెందిన జవాన్ల సంఖ్య సుమారు 18గా వివిధ మీడియా కధనాల ద్వారా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్యపై ఇంకా కచ్చితమైన అధికారిక...

రాజకీయ నిరసనల్లో బడిపిల్లలు .. చర్చి పాఠశాలలపై లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ ఫిర్యాదు

మిజోరం రాష్ట్రంలో పౌరసత్వ సవరణ  (సిటిజెన్షిప్ ఎమెండ్మెంట్ యాక్ట్) చట్టానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు సాగిస్తున్న నిరసన ప్రదర్శనల్లో పాఠశాల పిల్లలు  కూడా పాల్గొనేలా ప్రోత్సహించడంపై చర్చి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పాఠశాలలపై ఫిర్యాదు నమోదైంది. ఈమేరకు లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ (ఎల్.ఆర్.ఓ) సంస్థ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యాలయానికి చేసిన ఫిర్యాదులో చర్చి ఆధ్వర్యంలోని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. గతకొంత కాలంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పౌరసత్వ సవరణ చట్టం-2016ను వ్యతిరేకిస్తూ చర్చి ఆధ్వర్యంలో అనేక ప్రాంతీయ...

ఆర్ఎస్ఎస్ లో ఎన్నికల ప్రక్రియ గురించి సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివరణ

ఆర్ఎస్ఎస్ లో ఎన్నికల ప్రక్రియ గురించి సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివరణ "నేను కేవలం సలహాదారుడిని, మార్గదర్శకుడిని మాత్రమే. సర్ సంఘచాలక్ కు అంతకు మించి అధికారం ఏమీ ఉండదు. సంఘలో ప్రధాన కార్యనిర్వహణ అధికారి సర్ కార్యవాహ. ఆయన చేతిలోనే అధికారమంతా ఉంటుంది. సర్ కార్యవాహ ఎంపికకు మాత్రం మూడేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వానికి సంఘం లిఖితపూర్వక రాజ్యాంగాన్ని సమర్పించిన నాటినుంచి ఇప్పటివరకు ఈ ఎన్నికలు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి" - డా. మోహన్ భాగవత్,సర్ సంఘచాలక్, రాష్ట్రీయ...