సంపూర్ణ సమాజ సంఘటనే ధ్యేయంగా ఆర్.ఎస్.ఎస్ కృషి

- త్రిలోక్‌ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘము (RSS) ప్రారంభించి నేటికి 98 సంవ‌త్స‌రాల‌వుతుంది. ఒక సంస్థ ఇంత సుదీర్ఘ కాలంగా మనగల్గుతున్న‌ది అంటే గొప్ప విషయమే. 1925 విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ గారు ఆర్‌.ఎస్‌.ఎస్ ను ప్రారంభించారు. ఏదైనా ఒక సంస్థ ఎక్కువ రోజులు సమాజంలో ఆదరించబడుతుందంటే అది ఆ సమాజం అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంద‌ని అర్ధం.  అదేవిదంగా ఒక సంస్థ సుదీర్ఘ కాలంగా నడుస్తుందంటే ఆ సంస్థ లో వుండే అతి చిన్న కేంద్రం  బలంగా ఉండాలి ఆ చిన్న...

హిందుత్వ జాగరణే ఆర్ఎస్ఎస్ లక్ష్యం… ఆ దిశగా వందేండ్ల విజయ ప్రస్థానం

ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ నడింపల్లి ఆయుష్ బర్కత్ పురా బాగ్ లో విజయదశమి ఉత్సవం సంఘస్థాపనా దినోత్సవం పురస్కరించుకొని విజయ దశమి ఉత్సవం కోఠీ జాంబాగ్ లోని వివేకావర్ధని కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ విలాస్ అప్జల్ పుర్ కర్, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల) ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుశ్ జీ పాల్గొన్నారు. బర్కత్ పురా...

బతుకమ్మ… ప్రకృతి శోభకు కిరీటం

-డా.  సరోజ వింజామర ప్రాణాధారమైన ప్రకృతి  అందానికి ప్రతీక. ఆ ప్రకృతి  ప్రతీకయే స్త్రీ. వర్షపు జల్లులతో  సత్తువను  పెంచుకుని, భువినిండా  పరిచిన ఆకుపచ్చని తివాచీపై, హొయలొలుకుతున్న రంగురంగుల పూలతో, ఆశ్వయుజానికి  అందంగా ముస్తాబైన  ప్రకృతి  కాంతను  పడతులు అదే పూలతో  ఆరాధించుకునే పండుగ బతుకమ్మ. పంచభూతాల ద్వారా ప్రకృతి ప్రాణుల అవసరాలను తీరుస్తుంది.  తనఉనికికోసం ఎవరిమీదా ఆధారపడకుండా  వివిధ ఋతువులలో తనరూపాన్ని తనే  పునర్నిర్మించుకుంటుంది. ఒక్కో ఋతువులో ఒక్కోరకమైన శోభలీనుతూ శరదృతువులో నిండైన నీటి చెలమలతో, ఒత్తైన  పూలగుత్తులతో వికసించి ఉంటుంది. శ్రామికులకు  ఆరుగాలం...

VIDEO: బతుకునిచ్చే తల్లి బతుకమ్మ

తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్క ృతిక ప్రతీక బతుకమ్మ. ఈ పండుగని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ శరత్ ఋతువు ఆగమనానికి సూచకం. మొదటి రోజును ఎంగిపూల బతుకమ్మ అని, చివరిరోజును సద్దులబతుకమ్మఅని అంటారు.

ఇస్రో ‘గ‌గ‌న్‌యాన్ టీవి డి1’ ప్ర‌యోగం విజ‌య‌వంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్ యాన్ మిషన్లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష టెస్ట్ (డైహికిల్ అబార్ట్ మిషన్' (టీవీ-డీ1) ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్ ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్ (సముద్రంలోకి) అయ్యింది. గగన్ యాన్ వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. గగనాన్ టెస్ట్ లాంచ్...

నిజాంను ఎదురించిన గండరగండడు కొమురం భీం

-రాంనరేష్‌కుమార్ అక్టోబ‌ర్ - 22 కొమురంభీమ్ జ‌యంతి... స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరి. సరిగ్గా అలాంటి ధైర్యసాహసాలనే కనబరిచి తన జాతి కోసం జల్(నీరు), జంగిల్(అడవి), జమీన్(భూమి) కావాలంటూ పోరుసల్పి నైజాం నవాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గండరగండడు కొమురం భీం! ఆ వీరుడు నైజాం సేనలను ముప్పుతిప్పలు పెట్టి బాబేఝరి కొండల్లో పోరుసల్పి ఆశ్వయుజపౌర్ణమి రోజు అమరుడైనాడు. ఈ గోండువీరుడు దట్టమైన అడవులతో అలరారే ఆసిఫాబాద్ జిల్లాలోని సుంకెపల్లి అనే మారుమూల గిరిజన గూడెంలో అక్టోబర్ 22, 1901న...

సరస్వతీ నమస్తుభ్యం.. సంచార జాతులకు వందనం..

భాగ్యనగరంలో ఘనంగా కుమారి పూజ కార్యక్రమం హైదరాబాద్ సూర్యనగర్, చిక్కడపల్లిలో సంచార తెగల వీరభద్రీయ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. సంచార తెగల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అక్టోబర్-20 శుక్రవారం రోజున కుమారీ పూజా కార్యక్రమం నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా సరస్వతి పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా.. సంచార తెగలైన మొండి బండ, బేడ బుడగ జంగం, నక్కల, గంగిరెద్దుల, వీరభద్రీయ (వీరముష్ఠి), ఎరుకల తదితరుల తెగలకు చెందిన దాదాపు 120 బాలికలకు కుమారి పూజ...

స్వాతంత్య్రం త‌ర్వాత మొద‌టి సారి శార‌దా పీఠంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు 

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ల త‌ర్వాత తొలిసారిగా కాశ్మీర్‌లోని తీత్‌వాల్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పురాతన శారదా పీఠంలో నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ "1947 తర్వాత మొదటిసారిగా కాశ్మీర్‌లోని చారిత్రాత్మక శారదా ఆలయంలో నవరాత్రి పూజలు నిర్వహించడం చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన విషయం. ఈ ఏడాది చైత్ర నవరాత్రి పూజను త‌ర్వాత ఇప్పుడు శారదీయ నవరాత్రి పూజా మంత్రాలు మందిరంలో ప్రతిధ్వనిస్తున్నాయి. పునరుద్ధరణ తర్వాత  2023 మార్చి 23న ఆలయాన్ని తిరిగి...

 Gangalo Vishanagulu – Book Launch

Organized by Think Guntur on 15th October 2023. The Telugu abridged version of 'Snakes in the Ganga (Breaking India 2.0), by renowned author and intellectual Dr Rajiv Malhotra and Dr Vijaya Viswanathan, titled 'Gangalo Vishanagulu', authored in Telugu by Dr B. Sarangapani and Sri Mylavarapu Sudhamohan was launched by Think Guntur in Samithi Hall at Guntur on the morning of...

Operation Ajay – First flight from Israel brings home 212 Bharatiya nationals

New Delhi. The first flight under Operation Ajay, carrying 212 Bharatiya nationals from Israel, arrived at Delhi airport this morning. Union Minister Rajeev Chandrashekar was present at the airport and received the Bharatiya nationals who arrived from Israel. The flight to facilitate the return of Bharatiya citizens, from Israel left from the Ben Gurion airport in Tel Aviv on...