“Jayant Sahasrabudhe ji contributed to the golden period of Bharat”: Dattatreya Hosabale
Jayant Sahasrabudhe contributed to the golden period of Bharat through his commitment to science. In Amrit Kaal, we should resolve to realise his scientific dream for Bharat, and he was a scientist in a different sense, said Dattatreya Hosabale, Sarkaryavah, Rashtriya Swayamsevak Sanghi, at the Shradhanjali Sabha of late Jayant Sahasrabudhe, former National Organising Secretary of Vijnana Bharati and...
ఒరిస్సా రైలు ప్రమాదం… వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ఇటీవల ఒరిస్సాలో ఘోర రైలు ప్రమాదంలో ఎంతోమందిని కలిచివేసింది. ఎంతో మంది ప్రాణాలు కొల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ రైలు ప్రమాదానికి సంబంధించి విషయమేమిటంటే కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చి ఢీకొన్న కూడా గూడ్స్ రైలు ఏ మాత్రం ఊగిపోకుండా పట్టాలమీదే నిలబడి ఉంది. దానికి చాలా ముఖ్య కారణం దాని బోగీలలో నింపబడిన ఇనుప రజను, ఆ భారం కారణంగా పట్టాల మీదనుండి గూడ్స్ రైలు క్రిందికి దిగలేదు. ఈ విషయం గమనిస్తే ఈ...
VIDEO:వీర కిశోరం రామ్ ప్రసాద్ బిస్మల్
స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ దాయకమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప కవులలో ఒకరు రామ్ ప్రసాద్ బిస్మల్. వారు వ్రాసిన 'మేరా రంగ్ దే బసంతి చోళ అనే ' పాట ఈ రోజుకీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఉర్దూ, హిందీ భాషల్లో ప్రేరణదాయకమైన దేశభక్తి కవితలను రామ్, అగ్యత్ అనే కలంపేర్లతో బిస్మల్ రాశేవాడు.
Fighter who Born with the Desire of Freedom
A brave son of Mother India with twirled moustache and a desire for freedom and revolutionary anima reverberating in every inch of his body and poetry, Pandit Ram Prasad Bismil was among the most notable Indian Freedom Fighters who fought against the British and made it possible for his Mother India to breathe in Independent air. Ram Prasad Bismil was...
వీరకిశోరం రామ్ ప్రసాద్ బిస్మిల్
స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ దాయకమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప కవులలో ఒకరు రామ్ ప్రసాద్ బిస్మల్. వారు వ్రాసిన ''మేరా రంగ్ దే బసంతి చోళ అనే '' పాట ఈ రోజుకీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఉర్దూ, హిందీ భాషల్లో ప్రేరణదాయకమైన దేశభక్తి కవితలను రామ్, అగ్యత్ అనే కలంపేర్లతో బిస్మల్ రాసేవారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11న ఉత్తరప్రదేశ్ కి చెందిన షాజహన్పూర్ లో మురళీధర్, మూల్మతి పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే స్వాంతంత్ర్య పోరాటం...
పర్యావరణ రక్షణ: ఆవుపేడతో ఇటుక తయారీ
సాధారణంగా ఇంటి నిర్మాణానికి మట్టి ఇటుకను లేదా, సిమెంట్ ఇటుకను ఉపయోగిస్తారు. అవి అధిక బరువుతో పాటు అధిక ధరను కూడా కలిగి ఉంటాయి. అయితే ఇటీవల ఆవు పేడతో కూడా ఇటుకను తయారు చేస్తున్నారు. ఆవు పేడతో చేసిన ఇటుకలతో ఇంటి నిర్మాణం చేస్తే, లోపల ప్రకృతి తేజస్సు కనిపిస్తుంది. ఆవుపేడ పరిశోధ కేంద్రంలో ధృవీకరించేటప్పుడు, ఇది భవనాల నిర్మాణానికి ఉపయోగించగల సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. ఈ ఇటుకలు ఇంటి బరువు, వర్షం తుఫానులను కూడా భరించగలవు. జోధ్పూర్ ఎంబిఎం యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విభాగం అసిస్టెంట్...
VIDEO: బందా సింగ్ బైరాగి బలిదానం
అక్టోబర్ 10, 1670న కశ్మీర్ లోని పంచ్ జిల్లా రాజౌరి గ్రామంలో ఓ హిందూ రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టినపేరు లక్ష్మణ్ దేవ్. చిన్నప్పటి నుంచే అలౌకిక విషయాలపై ఆసక్తి ఉండడంతో, జానకీ ప్రసాద్ అనే భైరాగి దగ్గర సన్యాసం తీసుకున్నాడు. అప్పుడు ఆ గురువు అతని పేరును సంత్ మాధవదాసు గా మార్చాడు.
Birsa Munda – Freedom Fighter who fought against Christian Missionaries and Britishers
Even though he lived for just 25-years, Birsa Munda is one legend who has made a long-standing impact on India’s fight against the British. A young freedom fighter and a vanvasi leader, whose spirit of activism in the late nineteenth century, is remembered to be a strong mark of protest against British rule in India. Birsa Munda – a vanvasi...
ప్రజా నాయకుడు బిర్సా ముండా
బిర్సా ముండా 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ వనవాసీ ప్రజా నాయకుడు. ఆయన నేతృత్వంలో 19వ శాతాబ్దంలో చివరి సంవత్సరాల్లో ఉల్గులాన్ అనే పేరుతో ఒక గొప్ప ఉద్యమం నడిపించారు. ముండా జనజాతి వారు బిర్సాను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావిస్తారు. సుగుణా ముండా, కర్మీ హాతుల కుమారుడైన బిర్సా, 1875 నవంబర్ 18వ తేదీన ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉలీహతు గ్రామంలో జన్మించారు. సాల్గా గ్రామంలో ప్రాధమిక విద్య తర్వాత ఆయన ఛైబాసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నారు. ఆయన ఆ సమయంలో ఎప్పుడూ బ్రిటిష్ పాలకుల అరాచకం వల్ల తన...
వందేళ్ల గీతాప్రెస్
గీతా ప్రెస్, గోరఖ్ పూర్ పుస్తకముద్రణ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈసంస్థ 100 సంవత్సరాల క్రితం 1923లో గీతాసారాన్ని యదార్థంగా అందరికీ అందివ్వడడానికి భగవద్గీత ప్రచురణ కోసం స్థాపించబడింది. ఇప్పుడు ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రముఖ పుస్తకాల ప్రచురణ సంస్థగా మన్నలను పొందుతోంది. ఈ సంస్థ ఎవరి నుంచీ విరాళాలను తీసుకోదు. అందుకోసం ప్రకటనలను కూడా చేయదు. కేవలం సనాతన ధర్మ పరరిక్షణ కోసం మాత్రమే నిస్వార్థంగా గీతాప్రెస్ పనిచేస్తుంది. హిందీ లేదా సంస్కృతంలో ఉన్న హిందూ గ్రంథాలను ఆంగ్లంలో కూడా...