మారుమూల గ్రామాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన దేవ్ కీ నందన్ ఠాకూర్ జీ
అతొడక అసాధారణ వ్యక్తి , చిన్న తనం నుండే ఆధ్యాత్మికo వైపు మక్కువ పెంచుకుని 6 ఏళ్ల వయసులోనే బృందావనంలో చేరి అక్కడ వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత, రామాయణ మహాభారతాలు వొంట పట్టించుకున్నాడు. నాటకాలు వేస్తూ నిత్యం ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలేవారు. ఇప్పుడాయన అసామాన్య దేశ భక్తుడు జాతీయ భావాలు గల వ్యక్తి. రామాయణ, మహాభారత, భగవద్గీత కథకుడు, ఆయనో ఆధ్యాత్మిక గురువు. తాను కథను చెప్తుంటే వేలాది మంది కళ్ళార్పకుండా చెవులు పెద్దవిగా చేసుకుని వింటారు. ఆయన భగవద్గీత బోధిస్తే...
Bharatiya Gyan – Science Behind Mantras
A mantra is basically a sound formula that is carefully formed by stringing together certain selected primordial vibrations or bija, which, when properly pronounced, are capable of activating the elements of Mother Nature. When activated through japa or repetition, a mantra gives rise to a distinct vibration. The rishis who devised mantras were called mantradrastar. Rishi Vishwamitra was the...
VIDEO: సైన్సులోనూ ప్రపంచ గురువు భారత్
"ఫిబ్రవరి 28 - నేషనల్ సైన్స్ డే" పాశ్చాత్యుల నుంచి పురుడు పోసుకున్నదే సైన్సు అనే భ్రమ నుంచి ప్రతి భారతీయుడు బైట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భరత ఖండంలో వైజ్ఞానిక అధ్యయన పరంపర ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ వచ్చింది. ఆ క్రమంలో అనేక మంది ఋషులు వారి జీవితాలను ధారపోశారు. విమాన విద్య, నక్షత్ర విజ్ఞానం, రసాయన విజ్ఞానం, అస్త్ర - శస్త్ర రచన, ఓడల నిర్మాణంతోపాటు జీవితంలోని అన్ని రంగాల గురించి భారతీయ ఋషులు పరిశ్రమించారు. పాశ్చాత్యుల కన్నా...
A Talk on India’s G20 Presidency- Hon’ble External Affairs Minister Dr S. Jaishankar.
The Forum for Nationalist Thinkers- Hyderabad chapter organized a talk on India's G20 Presidency, talk was delivered by the Hon'ble External Affairs Minister Dr S. Jaishankar on the afternoon of 26th February 2023 at Hotel Marriott, hyderabad. Hon'ble Minister for Tourism and Culture Shri G. Kishan Reddy and Justice R. Subhash Reddy, Former Judge, Supreme Court were the guests of...
మా బంధం జాతీయ విధానాలకు సంబంధించిన రాజకీయంతోనే!
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది సంవత్సరం వైపుగా అడుగులు వేస్తోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ ఏం చేయబోతోంది, ఎలాంటి ప్రణాళికలను సిద్ధంచేస్తోంది? అనే విషయంలో సహజంగానే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక బురద చల్లేందుకు విమర్శకులు రాజకీయాలపై సంఘ్ ప్రభావం మొదలు, సంఘ్లో మహిళల ప్రాతినిధ్యం వరకు చాలా ప్రశ్నలు తరచూ అడుగుతూ ఉంటారు. అలాగే యువత ప్రాతినిధ్యం, టెక్నాలజీ, ఎల్జీబీటీ, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలపై సంఘ్ దృష్టికోణం తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటారు. సంఘ్ మార్గ నిర్దేశనం ఆశిస్తారు....
సమాచార భారతి ఆధ్వర్యంలో “సోషల్ మీడియా సంగమం”
సమాచార భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీన కేశవ మెమోరియల్ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్ పటేల్ హాల్ లో సోషల్ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాల్ రెడ్డి గారు స్వాగతోపన్యాసంలో భారతీయ మూలాలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సోషల్ మీడియా సంగమం ద్వారా ఏ ఫలితాలు ఆశించామో ఆ దిశగానే ఈ సంచిక కూడా జరుగుతోందని తెలిపారు. మూడు అంశాలు ప్రాతిపదికగా సదస్సులు నిర్వహించారు. ఆత్మ నిర్భరత అంశంపై శ్రీ...
India achieving great milestones in Atma-nirbharta in Defence sector – Dr G.N.Rao.
Samachara Bharati conducted the 5th edition of the prestigious Social Media Sangamam on 26th February 2023 at Keshav Memorial college, Bhagyanagar. Dr Gopal Reddy, President of Samachara Bharati welcomed the participants and in his opening remarks said that India thrives in its lakhs of villages, and Samachara Bharati strives to reach news and information all across including villages. Samachara Bharati...
కుటుంబంలో ఐక్యత, దేశభక్తి జాగృతమవ్వాలి – డా. మోహన్ భగవత్ జీ
కుటుంబంలోని ఐక్యత, దేశభక్తి జాగృతం కావడం వలన దేశం శక్తివంతం అవుతుంది అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ జీ అన్నారు. వాస్తవానికి కుటుంబమే దేశ ఆర్ధిక ,సామాజిక, సాంస్కృతిక ఐక్యత ను సూచిస్తుందని, కుటుంబ ప్రబోధ అనే మాధ్యమం ద్వారా మన సంఘము సమాజంలోని సమతుల్యత, పరస్పర సహకారం, సహృద్భావం పెంపొందించే కృషి చేస్తోందన్నారు. మహాత్మా జ్యోతిబా పూలె రూహీల్ఖండ్ విశ్వవిద్యాలయంలో అటల్ సభా ప్రాంగణం లో కార్యకర్తల సమావేశంలో మోహన్ జీ పాల్గొన్నారు. ఈ...
RSS పై అసత్యపు వార్తలు… 3 మీడియా సంస్థలపై FIR నమోదు
ఆర్ఎస్ఎస్ గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు మూడు ప్రముఖ వార్తాపత్రికలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అవధ్ ప్రాంత ప్రచార్ ప్రముఖ్ డాక్టర్ అశోక్ దూబే ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దైనిక్ భాస్కర్, హరిభూమి ఎడిటర్, న్యూస్ 24 చీఫ్ ఎడిటర్ రాకేశ్ అగర్వాల్, రమేష్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ప్రస్తుతం నాగ్పూర్ లో ఉన్న ఆర్.ఎస్.ఎస్ ప్రధాన కార్యాలయం కంటే 100 రెట్ల విస్తీర్ణంలో అయోధ్యలో 100 ఎకరాల స్థలంలో RSS రెండవ...
వెల్లువెత్తుతున్న వాస్తవాలు – రెండవ భాగం
చారిత్రక వాస్తవాలనే కాదు, వర్తమాన సమాజంలోని సత్యాలనూ మసిపూసి మారేడుకాయ చేస్తున్న సమయంలో సత్యాన్వేషణ అవసరాన్ని దేశానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సరిగ్గా గుర్తు చేసింది. అలా మహోపకారం చేసింది. ఉదారవాదులూ, కమ్యూనిస్టులూ, కాంగ్రెస్ తైనాతీలు పెడుతున్న చిత్రహింస నుంచి వాస్తవాలు బయటపడే శుభ ఘడియలను అమృత్ మహోత్సవ్ ముందుకు తీసుకువచ్చింది. గడచిన పాతిక ముప్పయ్ సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన ప్రయత్నం జాతీయస్థాయిలో, అంతర్జాతీయస్థాయిలో జరుగుతున్నా, ఆ మహా మేధో ఉద్యమానికి ఇప్పుడు పూర్తి ఊపు వచ్చింది. వక్రీకరణల నుంచి వాస్తవాలు...