VIDEO: మిజో వీరవనిత రిపూయిలియాని

బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరకంగా లుషాయ్ పర్వత ప్రాంతానికి చెందిన ఎంతో మంది వీరవనితలు పోరాడినట్లు చెబుతారు. అయితే దురదృష్టవశాత్తు వారి గాధలు, జానపద కథల్లో మినహాయించి చారిత్రక రికార్డుల్లో ఎక్కడా అందుబాటులో లేవు. అందులో ఒక వీరవనిత రిపూయిలియాని. 1828 జన్మించిన ఈమె ఉత్తర మిజో నాయకుడు, లాల్సావుంగా కుమార్తె. దక్షిణ లుషాయ్ పర్వత ప్రాంత నాయకుడు వండులాను పెళ్లిచేసుకుంది.

స్వాతంత్ర్య వీర సింహం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి

ఫిబ్ర‌వ‌రి 22 -  ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్థంతి  ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మ స్థానం నేటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామం. ఈయన నివాసం ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లా, రాయలసీమ. ప్రజలు “కుందేలు” గా పిలిచే నేటి “కుందూ నది” లేదా “కుముద్వతీ” నదీ తీరంలో, నల్లని రేగడి భూములతో విరాజిల్లే ఆ ప్రాంతం నడుమగా ఉండడం వలన దానిని “నడిగడ్డ” అనే వారు. ఈ కుందూనది ఉయ్యాలవాడ,  రూపనగుడి గ్రామాల మధ్య దూరము కేవలం 3km మాత్రమే. ఈ నది...

వెల్లువెత్తుతున్న వాస్తవాలు

చారిత్రక వాస్తవాలనే కాదు, వర్తమాన సమాజంలోని సత్యాలనూ మసిపూసి మారేడుకాయ చేస్తున్న సమయంలో సత్యాన్వేషణ అవసరాన్ని దేశానికి ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సరిగ్గా గుర్తు చేసింది. అలా మహోపకారం చేసింది. ఉదారవాదులూ, కమ్యూనిస్టులూ, కాంగ్రెస్‌ ‌తైనాతీలు పెడుతున్న చిత్రహింస నుంచి వాస్తవాలు బయటపడే శుభ ఘడియలను అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌ముందుకు తీసుకువచ్చింది. గడచిన పాతిక ముప్పయ్‌ ‌సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన ప్రయత్నం జాతీయస్థాయిలో, అంతర్జాతీయస్థాయిలో జరుగుతున్నా, ఆ మహా మేధో ఉద్యమానికి ఇప్పుడు పూర్తి ఊపు వచ్చింది. వక్రీకరణల నుంచి వాస్తవాలు...

VHP SAVES 123 GOVT PROPERTIES FROM WAQF BOARD

New Delhi. Feb. 20, 2023. The Indraprastha Vishva Hindu Parishad (IVHP), Delhi state unit of Vishva Hindu Parishad (VHP) had saved 123 prime land properties situated in various parts of the strategic locations in the national capital Delhi. ‘It’s our pleasure to say that after a long legal battle of some 40 years, we have saved 123 such properties...

వక్ఫ్ బోర్డు నుండి 123 ప్రభుత్వ ఆస్తులను కాపాడిన VHP

న్యూఢిల్లీ. ఫిబ్రవరి 20, 2023. ఇంద్రప్రస్థ విశ్వహిందూ పరిషత్ (IVHP), విశ్వ హిందూ పరిషత్ (VHP) ఢిల్లీ రాష్ట్ర విభాగం దేశ రాజధాని ఢిల్లీలోని వ్యూహాత్మక స్థానాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 123 ప్రధాన భూ ఆస్తులను కాపాడింది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ (డిడబ్ల్యుబి) అక్రమ ఆక్రమణకు గురికాకుండా దాదాపు 20,000 కోట్ల విలువైన 123 ఆస్తులను కాపాడామని చెప్పడానికి మాకు చాలా ఆనందంగా ఉంది’ అని VHP కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్...

 అమెరికా, బ్రిటన్ ల మానవహక్కుల ఉల్లంఘన

హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం చాగోస్. ఇప్పుడు ఈ ప్రాంతం వివాదాస్పదమవుతోంది. అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు రెండూ అక్కడ ఉన్న ప్రజలను జాతిపరంగా హింసిస్తూ, వారి స్వదేశానికి తిరిగి రాకుండా నిరోధిస్తున్నాయి. ఇది చాలాపెద్ద నేరమని పేర్కొంటూ హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సమూహంలోని వారు స్వదేశంలో తిరిగి జీవించే హక్కుతో సహా చాగోసియన్ ప్రజలకు రెండు ప్రభుత్వాలు కూడా పూర్తి నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్  చేస్తోంది. దాదాపు 106 పేజీలు ఉన్న...

Government takes back 123 properties gifted to Waqf Board before 2014 elections

The Union Ministry of Housing and Urban Affairs posted notices outside 123 properties in Delhi, stating that they are no longer considered properties of the Delhi Waqf Board. The said properties include mosques, dargahs, and a cemetery. Prior to the 2014 Lok Sabha elections, these properties were given to the Delhi Waqf Board by the Congress-led UPA government. The Vishwa...

VIDEO: అస్సాం సుపుత్రుడు భీంబర్ దేవరి

అస్సాంను తూర్పు పాకిస్తాన్ లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన తల్లిభారతి గొప్ప కుమారుడు, అస్సాం సుపుత్రుడిగా పేరుగాంచిన భింబర్ దేవరి. అతని తండ్రి గోదారం దేవరీ, తల్లి బజోతి దేవరీ. చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థిగా పేరుపొందిన అతను, అస్సాం సివిల్ పరీక్షలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ గిరిజనుడైనందున అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో అతను డిబ్రుగర్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు.

జార్జ్ సోరోస్ ఒక వృద్ధ ధనికుడు, ప్రమాదకరమైనవాడు – కేంద్ర మంత్రి జైశంక‌ర్‌

బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి కూడా అని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ హెచ్చరించారు. ఇప్పుడు దేశంలో జరిగే చర్చను ప్రభావితం చేసేందుకు ఇటువంటి వారు నిధులు మళ్లించొచ్చని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ముసలాయన, సంపన్నుడు, ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఇతర అభిప్రాయాలను పట్టించుకోని నిగూఢమైన దూకుడు ప్రవర్తనగల వ్యక్తి, అత్యంత ప్రమాదకారి’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హిండెన్‌బర్గ్’ ఉదంతంతో భారత్‌లో...

కాశ్మీర్: LOC సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహా ఏర్పాటు

కాశ్మీర్ లోయ‌లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఫిబ్రవరి 14న 'అమ్హి పుణేకర్' (వీ పుణేకర్) స్వచ్ఛంద సంస్థ తెలిపింది. కిరణ్, తంగ్‌ధర్-తిత్వాల్‌లోని రెండు ప్రదేశాలలో విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ సాగర్ దత్తాత్రేయ దోయిఫోడే అనుమతితో ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. శివాజీ విగ్రహాన్ని రోజూ చూస్తూ శత్రువులతో పోరాడుతున్న సైనికులను ప్రేరేపించడం లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అటకేపర్ స్మారక్ సమితి అధ్య‌క్షుడు అభయ్‌రాజ్ షిరోల్,...