బాలికపై లైంగిక వేధింపులు .. పాస్టర్ అరెస్టు
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ ను అరెస్టు చేసిన ఘటన తమిళనాడులో ఓటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బాధిత బాలిక, ఆమె సోదరుడు చర్చి నిర్వహించే పాఠశాలలో చదువుతున్నారు. అండ్రూస్ అనే చర్చి పాస్టర్, అతని భార్య నేతృత్వంలోని మహిళలు, పిల్లల హాస్టల్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 14న బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రార్థనకు హాజరుకాలేక హాస్టల్లోని తన గదిలోనే ఉండిపోయింది. ఆ సమయంలో పాస్టర్ బాలికతో తప్పుగా వ్యవహరించాడు. జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. అయితే క్రిస్మస్ సెలవుల సందర్భంగా...
VHP vows to defeat religious dogmatism, make Hindu society strong, self-respecting
Indore. The 3-day meeting of the Central Board of Trustees and the Governing Council of VHP concluded today with a resolution to defeat religious dogmatism. Addressing a press conference, the Central Working President of Vishva Hindu Parishad, Advocate Alok Kumar said that a comprehensive policy has to be made at the global level to deal with the toxic effects...
VIDEO: సంథాల్ వీరులు సిద్దో, కాన్హో
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన సంథాల్ వీరులు సిద్దో, కాన్హాలు. వీరిద్దరూ కూడా సంథాల్ పరిగణకి చెందిన సాహెబ్ గంజ్ జిల్లాలోని భోగనాడిహ్ అనే గ్రామంలో జన్మించారు.. వీరి తండ్రిపేరు చున్నుమాంజీ ముర్ము. కేవలం సిద్దో, కాన్హోనే కాకుండా ఛాంద్, భైరవ్ తో కలిసి మొత్తం నలుగురు వీరు. వీరందరూ కూడా పరాక్రమానికి పెట్టింది పేరు.
యూపీలోని బులంద్షహర్ లో 100మందికి పైగా ఘర్ వాపసీ
క్రిస్మస్ వేడుకల మధ్య ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఖుర్జాలో 20 వాల్మీకి కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా హిందూ మతాన్ని స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే మీనాక్షి సింగ్ సహాయంతో వాల్మీకి సంఘంతో పాటు రాష్ట్రీయ చేతనా మిషన్ ద్వారా ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి సింగ్ మాట్లాడుతూ వీరు గతంలో వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులను ఆసరాగా చేసుకుని క్రైస్తవ మీషనరీల ప్రలోభాలు పెట్టి, బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేయడంతో సనాతన ధర్మాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు నేడు మరోసారి...
సర్వ ఆమోదిత వ్యాఖ్యానాన్ని మార్చరాదు… సంస్కృత భారతి ప్రకటన
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు శ్రీ. ఋషి అతుల్ రాజ్ పోపట్ `పాణిని విశ్వసిస్తాం’ (In Panini We Trust) అనే పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారు. డా. విన్సెంజో వెర్జియాని మార్గదర్శనంలో ఋషి ప్రచురించిన ఈ పరిశోధన వ్యాసం సర్వత్ర చర్చనీయాంశంగా, వివాదంగా మారింది. తన పరిశోధన వ్యాసంలో ఆయన పేర్కొన్న విషయాలు చాలా సంకుచితమైనవి, హ్రస్వ దృష్టితో కూడుకున్నవి. అంతేకాదు వాటికి భాషాపరమైన ప్రయోజనం, ఉపయోగం కూడా చాలా తక్కువ. పైగా ఇవి వేలాది సంవత్సరాలుగా ఆచరణలో ఉన్న త్రిమునివ్యాకరణ సంప్రదాయానికి...
National Conference on Shivaji Administration
National Conference conducted by Samskruti Foundation in collaboration with Shree Shivaji Sphoorthi Kendram on 24th & 25th December at Srisailam AP. The conference comprised of four technical sessions. In the first session , the first Speaker Dr. S.L.Bapat of Bhandarkar Oriental Research Institute ( BORI), Pune spoke on ChhatrapatiShivaji’s contribution to administrative structure, systems, and restoration of...
మధురలోని వివాదాస్పద షాహీ ఈద్గా కాంప్లెక్స్ను సర్వే చేయాలి – మధుర కోర్టు ఆదేశం
ఉత్తరప్రదేశ్లోని మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి వద్ద ఉన్న షాహీ ఈద్గా కాంప్లెక్స్ను అధికారికంగా సర్వే చేయాలని మధురలోని కోర్టు ఆదేశించింది. షాహి ఈద్గా మసీదుకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరి 2 తర్వాత సర్వేను నిర్వహించాలని, నివేదికను 2023 జనవరి 20 నాటికి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. శ్రీ కృష్ణ జన్మస్థాన్ కేసులో హిందూ సేన అభ్యర్థన మేరకు సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ (III) కోర్టు సర్వేకు ఆదేశించింది. సీనియర్ డివిజన్ (III) సివిల్ జడ్జి జస్టిస్ సోనికా...
“ఛత్రపతి శివాజీ పరిపాలన సంస్కరణలు” – శ్రీశైలంలో ప్రారంభమైన జాతీయ సదస్సు
సంస్కృతీ అధ్యయన కేంద్రం, హైదరాబాద్ - శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్ర సహకారం తో, భారతీయ ఇతిహాస పరిశోధన కేంద్రం వారి సౌజన్యం తో "ఛత్రపతి శివాజీ పరిపాలన సంస్కరణలు - ఆధునిక భారత దేశానికీ పాఠాలు " అనే అంశం పై రెండు రోజుల జాతీయ సదస్సు డిసెంబర్ 24, 25 తేదీల్లో శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో నిర్వహిస్తున్నారు. సరైన పరిపాలన లేని భారతదేశంలోని లక్షలాది మంది పేదల జీవితాలను, జీవనోపాధిని ప్రభావితం చేస్తున్న సమయంలో, సుమారు 350 సంవత్సరాల క్రితం...
మరో ఏడాది ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ… కేంద్రం కీలక నిర్ణయం
81కోట్ల మందికి లబ్ధి 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' సవరణకు కేంద్రం ఆమోదం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేస్తున్నపథకాన్ని 2023 డిసెంబర్ వరకు పొడగిస్తూ కేంద్ర కాబినేట్ నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫుడ్ సెక్యురిటీ యాక్ట్ (NFSA) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఏడాదిపాటు ఉచిత రేషన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020లో కోవిడ్ ప్రభావిత జీవనోపాధిని ప్రభావితం చేసిన తర్వాత, ప్రస్తుత ఉచిత రేషన్ పథకం ప్రధాన్ మంత్రి...
VIDEO: కదనరంగ కాళికలు ఫూలో – ఝానో
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడి, బలిదానం చేసిన వీరాంగనలు ముర్ము వంశానికి చెంది అక్కాచెల్లెల్లు ఫూలో ముర్ము, ఝానో ముర్ము. ఈ సంథాల్ వీరాంగనల గురించి ఇప్పటికీ సంథాల్ వనవాసీలు పాటలు పాడుకుంటారు.