Varahaneri Venkatesa Subramaniam Aiyar (2 April 1881 – 3 June 1925), also known as V.V.S. Aiyar, was born to a middleclass family of Tiruchi on 2nd April 1881. He studied Tamil, Sanskrit, English, French and Latin. He was a good...
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్మెంట్లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపించారు. ఉత్తర్వులను అమలు చేయడానికి దిగువ కోర్టు ఒక వారం సమయం ఇచ్చిందని చెప్పారు. కానీ ప్రభుత్వం వెంటనే అమలు చేసిందని కోర్టు...
ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలకు రక్షణ
సీఏఏతో ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరుగుతుందునే ప్రచారంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ) నిబంధనల పరిధిలోకి వచ్చే అరుణాచల్ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్లకు పౌరసత్వ సవరణ బిల్లులోని నిబంధనలు వర్తించవు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో పేర్కొన్న అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన...
తమ రాష్ట్రాల్లో అమలు చేయరట!
అధికారం పరిధులు తెలియపోతే అంధత్వం వస్తుంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఏఏని అమలు చేయబోమని ప్రగల్భిస్తున్నారు. ఇదో పెద్ధ అబద్ధం. అసలు వారి చేతిలోనే పౌరసత్వం వ్యవహారం ఉండదు. అది కేంద్రానిది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోం అంటున్నవారు ` మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్),...
కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు భారత్ వైపు చూడక తప్పని పరిస్థితి వచ్చింది. దీనిని గాంధీజీ, ప్రథమ ప్రధాని నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్, జనసంఫ్ు వ్యవస్థాపకుడు...
मुंबई (विसंकें). राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने लोकमान्य सेवा संघ की 101वीं वर्षगांठ के अवसर पर “सामाजिक परिवर्तन – संस्थाओं की भूमिका” विषय पर आयोजित व्याख्यान में कहा कि स्कूल-कॉलेज, घर और समाज में...
కన్నెపల్లి వెంకట సుబ్రమణ్యం
శివాజీ మరణం తర్వాత మరాఠ సామ్రాజ్యం:
శివాజీ మరణం తర్వాత పీష్వాలు రాజ్యాన్ని అస్తగతం చేసుకున్నారని కమ్యూనిస్టులు అంటున్నారు. కానీ శివాజీ మరణం తర్వాత తొమ్మిదేళ్లు శంబాజీ మహారాజ్, 11 ఏళ్లు రాజారాం, 7 ఏళ్లు తారా రాణి సాహెబ్ పోరాటం చేశారు. ఈ 27 ఏళ్ల యుద్ధం, The 27...
కన్నెపల్లి వెంకట సుబ్రమణ్యం
శివాజీ ఆస్థానములో బ్రాహ్మణులు ఉన్నారా?
శివాజీ ఒకసారి బ్రాహ్మణులను చంపారని కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ శివాజీ మహారాజ్ ఏనాడు బ్రాహ్మణులను చంపలేదు. కృష్ణాజీ భాస్కర్ అనే బ్రాహ్మణుడు అఫ్జల్ ఖాన్ తరఫున వకీలుగా ఉంటాడు. అతను ఒక సందర్భంలో శివాజీ పైన కత్తి ఎత్తినప్పుడు "నువ్వు బ్రాహ్మణుడివి కనుక...
కన్నెపల్లి వెంకట సుబ్రమణ్యం
శివాజీ వద్ద ముస్లిం సైనికులే ఉండేవారని కమ్యూనిస్టులు మరొక అబద్ధం రాశారు. వాస్తవానికి శివాజీ ప్రధాన సైన్యాధ్యక్షులు ఒకరు నేతోజీ బాల్కర్ మరొకరు ప్రతాపరావు గుజ్జర్. వారిలో మొదట నేతోజీ పాల్కర్ గారు పురందర యుద్ధం తర్వాత మొఘల్స్ కు పట్టుబడితే వారిని మతం మార్చి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలకు...
Nagpur/New Delhi.
On the occasion of the Akhil Bharatiya Pratinidhi Sabha held in Nagpur from March 15 to 17, 2024, decisions have been made to work on dimensions that will mark the completion of a century of the Sangh’s existence....
ఆయన దైవాంశ సంభూతుడు. సాక్షాత్తు పరమశివుని అంశతో జన్మించినవాడు. మూడువందల సంవత్సరాలుగా అటువంటి పాలకుడు జన్మించలేదు. మ్లేచ్ఛుల కబంధ హస్తాల నుండి హిందూ ధర్మాన్ని కాపాడినవాడు అంటూ స్వామీ వివేకానంద ప్రస్తుతించిన ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి జయంతి ఫాల్గుణ మాస కృష్ణపక్ష తదియ..
.
నాగ్పూర్లో, మార్చి 15 - 17, 2024 జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో, సంఘ ప్రారంభమై ఒక శతాబ్ది పూర్తి కావస్తున్న సందర్భంగా చేపట్టవలసిన పని, కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అంశాలు, సంఘ భవిష్యత్తు ప్రణాళికల గురించి, ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే జీ...
ఫాల్గుణ మాస కృష్ణపక్ష తదియ, శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా
భారతావని పుణ్యభూమి. కర్మభూమి. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకై సాక్షాత్తూ భగవంతుడు అవతరించి, పునీతమొనర్చిన దివ్యభూమి ఇది. భరతమాత పొత్తిళ్ళలో అనేకానేక దేశభక్తులు పెరిగి పెద్దవారై, తమ జీవితమే ధర్మంగా, ధర్మప్రతిష్ఠాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా...
On the occasion of the 200th birth anniversary of Maharishi Dayanand Saraswati Ji, a programme was organised on March 21, 2024, at Dr. Ambedkar International Centre, Delhi. The President of Akhil Bharatiya Dayanand Sewashram Sangh and Chairman of Jai Bharat...
హైదరాబాద్, మార్చి 24): భాగ్యనగర శివారు చర్లపల్లి సమీపంలోని చంగిచర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమాయత్తం అవుతున్న హిందూ కుటుంబాలపై కొంత మంది ముస్లిం మూకలు దాడికి తెగబడ్డ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మేకల మండీ ప్రాంతంలో హోలీ సందర్భంగా భక్తి పాటలు పెట్టుకుని హిందూ కుటుంబాలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ...