సమాచార భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీన కేశవ మెమోరియల్ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్ పటేల్ హాల్ లో సోషల్ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాల్ రెడ్డి గారు స్వాగతోపన్యాసంలో భారతీయ మూలాలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సోషల్ మీడియా సంగమం...
Samachara Bharati conducted the 5th edition of the prestigious Social Media Sangamam on 26th February 2023 at Keshav Memorial college, Bhagyanagar.
Dr Gopal Reddy, President of Samachara Bharati welcomed the participants and in his opening remarks said that India thrives...
కుటుంబంలోని ఐక్యత, దేశభక్తి జాగృతం కావడం వలన దేశం శక్తివంతం అవుతుంది అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ జీ అన్నారు. వాస్తవానికి కుటుంబమే దేశ ఆర్ధిక ,సామాజిక, సాంస్కృతిక ఐక్యత ను సూచిస్తుందని, కుటుంబ ప్రబోధ అనే మాధ్యమం ద్వారా మన సంఘము సమాజంలోని సమతుల్యత,...
ఆర్ఎస్ఎస్ గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు మూడు ప్రముఖ వార్తాపత్రికలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అవధ్ ప్రాంత ప్రచార్ ప్రముఖ్ డాక్టర్ అశోక్ దూబే ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దైనిక్ భాస్కర్, హరిభూమి ఎడిటర్, న్యూస్ 24 చీఫ్ ఎడిటర్ రాకేశ్ అగర్వాల్,...
చారిత్రక వాస్తవాలనే కాదు, వర్తమాన సమాజంలోని సత్యాలనూ మసిపూసి మారేడుకాయ చేస్తున్న సమయంలో సత్యాన్వేషణ అవసరాన్ని దేశానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సరిగ్గా గుర్తు చేసింది. అలా మహోపకారం చేసింది. ఉదారవాదులూ, కమ్యూనిస్టులూ, కాంగ్రెస్ తైనాతీలు పెడుతున్న చిత్రహింస నుంచి వాస్తవాలు బయటపడే శుభ ఘడియలను అమృత్ మహోత్సవ్ ముందుకు తీసుకువచ్చింది. గడచిన...
బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరకంగా లుషాయ్ పర్వత ప్రాంతానికి చెందిన ఎంతో మంది వీరవనితలు పోరాడినట్లు చెబుతారు. అయితే దురదృష్టవశాత్తు వారి గాధలు, జానపద కథల్లో మినహాయించి చారిత్రక రికార్డుల్లో ఎక్కడా అందుబాటులో లేవు. అందులో ఒక వీరవనిత రిపూయిలియాని. 1828 జన్మించిన ఈమె ఉత్తర మిజో నాయకుడు, లాల్సావుంగా కుమార్తె. దక్షిణ లుషాయ్...
ఫిబ్రవరి 22 - ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్థంతి
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మ స్థానం నేటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామం. ఈయన నివాసం ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లా, రాయలసీమ. ప్రజలు “కుందేలు” గా పిలిచే నేటి “కుందూ నది” లేదా “కుముద్వతీ” నదీ తీరంలో, నల్లని రేగడి భూములతో విరాజిల్లే ఆ...
చారిత్రక వాస్తవాలనే కాదు, వర్తమాన సమాజంలోని సత్యాలనూ మసిపూసి మారేడుకాయ చేస్తున్న సమయంలో సత్యాన్వేషణ అవసరాన్ని దేశానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సరిగ్గా గుర్తు చేసింది. అలా మహోపకారం చేసింది. ఉదారవాదులూ, కమ్యూనిస్టులూ, కాంగ్రెస్ తైనాతీలు పెడుతున్న చిత్రహింస నుంచి వాస్తవాలు బయటపడే శుభ ఘడియలను అమృత్ మహోత్సవ్ ముందుకు తీసుకువచ్చింది. గడచిన...
New Delhi. Feb. 20, 2023. The Indraprastha Vishva Hindu Parishad (IVHP), Delhi state unit of Vishva Hindu Parishad (VHP) had saved 123 prime land properties situated in various parts of the strategic locations in the national capital Delhi. ‘It’s...
న్యూఢిల్లీ. ఫిబ్రవరి 20, 2023. ఇంద్రప్రస్థ విశ్వహిందూ పరిషత్ (IVHP), విశ్వ హిందూ పరిషత్ (VHP) ఢిల్లీ రాష్ట్ర విభాగం దేశ రాజధాని ఢిల్లీలోని వ్యూహాత్మక స్థానాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 123 ప్రధాన భూ ఆస్తులను కాపాడింది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ (డిడబ్ల్యుబి)...
హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం చాగోస్. ఇప్పుడు ఈ ప్రాంతం వివాదాస్పదమవుతోంది. అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు రెండూ అక్కడ ఉన్న ప్రజలను జాతిపరంగా హింసిస్తూ, వారి స్వదేశానికి తిరిగి రాకుండా నిరోధిస్తున్నాయి. ఇది చాలాపెద్ద నేరమని పేర్కొంటూ హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప...
The Union Ministry of Housing and Urban Affairs posted notices outside 123 properties in Delhi, stating that they are no longer considered properties of the Delhi Waqf Board.
The said properties include mosques, dargahs, and a cemetery. Prior to the...
అస్సాంను తూర్పు పాకిస్తాన్ లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన తల్లిభారతి గొప్ప కుమారుడు, అస్సాం సుపుత్రుడిగా పేరుగాంచిన భింబర్ దేవరి. అతని తండ్రి గోదారం దేవరీ, తల్లి బజోతి దేవరీ. చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థిగా పేరుపొందిన అతను, అస్సాం సివిల్ పరీక్షలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ గిరిజనుడైనందున...
బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి కూడా అని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ హెచ్చరించారు. ఇప్పుడు దేశంలో జరిగే చర్చను ప్రభావితం చేసేందుకు ఇటువంటి వారు నిధులు మళ్లించొచ్చని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ముసలాయన,...
కాశ్మీర్ లోయలోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఫిబ్రవరి 14న 'అమ్హి పుణేకర్' (వీ పుణేకర్) స్వచ్ఛంద సంస్థ తెలిపింది. కిరణ్, తంగ్ధర్-తిత్వాల్లోని రెండు ప్రదేశాలలో విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.
కాశ్మీర్లోని కుప్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ సాగర్ దత్తాత్రేయ దోయిఫోడే అనుమతితో ఈ...























