కొఠారి సోదరులు కదిలినారయోధ్య కరసేవకులుజూడు మరక తీసివేసి మందిరమును కోరి ప్రాణమిచ్చె కొమిరె కొఠారిలు వినుర భారతీయ వీర చరిత భావము శ్రీరామజన్మభూమి అయోధ్యలో మందిరంపై గుమ్మటాలను నిర్మించి మసీదుగా మార్చిన మరకను తుడిచి వేయడానికి దేశమంతటా కరసేవకులు కదలినారు. అందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతా నగరానికి చెందిన రామ్ కుమార్ కొఠారి, శరద్ కుమార్ కొఠారి అనే సోదరులు ముందు...
 Satyagrahi Dr. Hedgewar The Sangh sansthapak Dr. Hedgewar had three unshakeable views on nation-building – firstly, while one should be prepared to die for the nation should need arise, what is more important is to live for the nation; secondly,...
డీజీపీ మహేందర్ రెడ్డి ని కలిసి పాత నగరం పరిస్థితి వివరించిన విశ్వహిందూ పరిషత్ (VHP)రాష్ట్ర బృందం ప్ర‌శాంత‌మైన భాగ్యనగర్ లో విధ్వంసం సృష్టిస్తున్న అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (VHP) రాష్ట్ర బృందం డీజీపీ మహేందర్ రెడ్డి ని క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేసింది. "ప్రశాంతమైన భాగ్యనగరంలో చిచ్చు...
ఆ విశ్వేశ్వరుడి చెంత కాశీలో అంగరంగ వైభవంగా జరిగే గంగాహారతికి అద్దం పడుతున్నట్టుగా పవిత్ర సంగమ ప్రాంతం కందకుర్తి గంగాహారతి శోభిల్లుతున్నది. బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ, తన తీరాన్ని సారవంతంగా మార్చి, గలగల పారుతూ వస్తున్న గోదావరి మాత తెలుగునాట అడుగుపెట్టే ప్రాంతం కందకుర్తి. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి, మంజీరా, హరిద్రా నదుల...
-  జె. నందకుమార్ కొంతమంది మేధావులనబడేవాళ్ళు, భారతదేశం, వలసవాదుల నుండి తన స్వాతంత్ర్యం పొందింది అని విశ్వసిస్తారు, కానీ ఇది వాస్తవం కాదు. అందుచేత, మనదేశచరిత్ర తెలుసుకోవటం, ప్రతిఒక్కపౌరుడికీ ముఖ్యం, అవసరం, ప్రత్యేకించి యువతరం బాధ్యత కూడా. 1947 తరవాత జన్మించిన వారందరూ, మన స్వాతంత్ర్య సమరయోధులు పడిన కష్టాలూ, ఇబ్బందులూ ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే, మనందరం “స్వతంత్రత” అనే పదానికి ‘వాస్తవమైన అర్థం’ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం స్వతంత్రులముగా ఉన్నప్పుడే, కళలలో...
నల్ల నరసింహారెడ్డి కత్తి బట్టి పొడచు కరకురజాకరున్ పీకపిసికి జంపె పీడ వదల నారసింహునోలె నల్లనర్సింహుడు వినుర భారతీయ వీర చరిత భావము తనను వెనుక నుంచి కత్తితో పొడవబోతున్న కరకు దుర్మార్గుడు రజాకరున్ని లాఘవంగా ఒడిసి పట్టి, వాని గొంతు పిసికి చంపి, నరసింహావతారాన్ని గుర్తుకు తెచ్చిన నల్ల నరసింహారెడ్డి వీర చరిత్ర విను ఓ భారతీయుడా! - రాంనరేష్
కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు శ్రీ అరబిందో దృక్పథం ప్రస్తుత కాలానికి సమయోచితమైనదిగా వక్తలు అభిప్రాయపడ్డారు. బహుముఖీనమైన, బహు మితీయ దార్శనికులైన శ్రీ అరబిందో తత్త్వ జ్ఞానము, హిందూ ధర్మాన్ని అధిగమించి యావత్ విశ్వానికి చెందినవారుగా నిలిచారని పేర్కొన్నారు. శ్రీ అరబిందో 150వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని 'అరో అధ్యాయన్', 'శ్రీ అరబిందో అండ్...
స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 5 – ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గోడ్బొలే భగత్‌సింగ్‌, ‌సుఖ్‌దేవ్‌, ‌రాజ్‌గురులను మార్చి 23, 1931న ఉరితీశారు. సోలాపూర్‌లో ఇద్దరు పోలీసులను చంపిన కేసులో నలుగురు దేశభక్తులను అంతకు ముందు జనవరి 13, 1931న ఉరితీశారు. ఈ రెండు సందర్భాలలో స్వయం సేవకులు ఆ అమర వీరులకు వందనం చేశారు. ఆ రోజు సంఘ...
హనుమయ్య వస్తాదు స్వేచ్ఛ కొరకు తాను సేన నిల్ప దలచి యువతకితడు దెల్పె యుధ్ధ విద్య కనుము ధీరగుణుడు హనుమయ్య వస్తాదు వినుర భారతీయ వీరచరిత భావము భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం సైన్యం తయారు చేయడానికి యువకులను సమీకరించారు. వ్యాయామశాలలు ఏర్పాటు చేసి వారికి యుద్ధవిద్యలు నేర్పారు. అటువంటి ధీరోదాత్తులు హనుమయ్య వస్తాదు చరిత్ర తెలుసుకో ఓ భారతీయుడా! చరిత్ర క్విట్ ఇండియా ఉద్యమంలో...
Auro Adhyayan Institute of Human Study,  in collaboration with Samvit Kendra and Pragna Bharati organized a day-long seminar on Sri Aurobindo’s `Thoughts and Writings’ - Auro Adhyayan on 21st August 2022 at CESS, Hyderabad. The seminar 'Sri Aurobindo and India'...
బీనాదాస్ బెబ్బులయ్యి గాల్చె బెంగాల్ గవర్నరున్ భీతి వదిలి చెలగె బీనదాసు బోసు బాట నడిచి పోరు సల్పె వనిత వినుర భారతీయ వీర చరిత భావము స్వరాజ్య సమరయోధురాలు బీనాదాస్ 21 సంవత్సరాల వయస్సులో ఆంగ్లేయులపై పులి లాగా చెలరేగారు. 1932లో నాటి బెంగాల్ బ్రిటీష్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌పై తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తొమ్మిది సంవత్సరాలు జైలు...
బాంబులు పేల్చడంతో ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన స్వరాజ్య సమర యోధులు ప్రతివాది భయంకర వెంకటాచారి. స్వరాజ్యం కోసం పోరాడుతున్న ప్రజలను దారుణంగా హింసిస్తున్న ముస్తాఫ్ అలీఖాన్ లాంటి పోలీసు అధికారుల పని పట్టాలనుకున్నారు. తమ రహస్య కార్యకలాపాలను కప్పిపుచ్చుకోవడానికి CHS చారి అండ్ కంపెనీ అనే ఒక వ్యాపార సంస్థను కాకినాడలో నెలకొల్పారు. ముస్తాఫ్...

Indian Polity

-Nanda Kumar  Some Intellectuals believe that India got Freedom from Colonists, this is NOT true.Therefore, it is important & duty of a every citizen to remember our History, especially the current generation.People who are born after 1947, have not gone...
UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలపై భారత ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలు విధించదు. UPI లావాదేవీలపై సర్వీస్ ఛార్జి విధించే అవకాశం ఉందంటూ ఆన్‌లైన్‌లో వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తోసిపుచ్చింది. UPI సేవలు ఉచితమని ఒక ట్వీట్‌లో పేర్కొంది. "UPI డిజిటల్ రూపేణా ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నది....
అల్లూరి ఉద్యమానికి నూరేళ్లు – కల్హణ వలస పాలన లేదా సామ్రాజ్యవాదపు విషపుగోళ్లు ఒక వర్గం ఆత్మ విచ్ఛిత్తితోనే తృప్తిపడవు. అవి ధ్వంసం చేసేది- మొత్తం జాతి ఆత్మను. ఆ జాతి గతం మీద, ఆ గతంలోని వారి ఔన్నత్యం మీద, వారి సృజన పైన, మేధస్సు మీద కూడా ముసుగు కప్పుతుంది. వర్తమానతరాన్ని అంధకారంలో ఉంచుతుంది....