భారతదేశం పూర్తిగా దేశీయంగా తయారు చేసిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర‌వారం కేరళ కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ INS విక్రాంత్ 'పెద్దది, గొప్పది, విభిన్నమైనది ప్రత్యేకమైనది' అని అభివర్ణించారు. భారతదేశం ఇప్పుడు తమ సొంత విమాన వాహక నౌకలతో ఎలైట్...
భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల్లు వేదికగా ఇంటర్నెట్ ఆయుధంగా మతమార్పిడిపై పోరాటం చేయాలని కోరారు. సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్(CSIS), లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF) సంయుక్త సహకారంతో...
పురుషోత్తముడు విశ్వజేత ననుచు విశ్వమంత తిరిగి విశ్వగురువు పోర విసిగి జీల మునను పట్టుబడెను మన పురుషోత్తమున్ వినుర భారతీయ వీర చరిత భావము కొన్ని దేశాలను జయించగానే నేనిక విశ్వవిజేతను అవుతాను అంటూ విర్రవీగాడు అలెగ్జాండర్. భారతదేశంపైకి దాడికి బయలుదేరినాడు. అంతటి అలెగ్జాండర్‌ను జీలం అనే చిన్న రాజ్యానికి రాజైనటువంటి పురుషోత్తముడు ఎదిరించాడు. విశ్వవిజేతను అవుతానని విర్రవీగిన అలెగ్జాండర్‌ను ఓడించిన వీరుడు...
దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవ్ జరుపుకుంటున్న వేళ కీలకమైన స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) అంశంలో గణనీయమైన వృద్ధిని భారత్ నమోదు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను 13.5 శాతంగా GDP నమోదైంది. గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికానికి GDP 4.1 శాతంగా ఉందని బుధవారం (ఆగస్టు 31)...
శ్రీరాముడు తండ్రి మాటనొగ్గి తానడవులకేగె ఒకటె మాట బాణమొకటెయనుచు రావణుని వధించి రాముడు నిలచె వినుర భారతీయ వీర చరిత భావము తండ్రి మాటకు కట్టుబడిన పితృవాక్యపరిపాలకుడు, సింహాసనాన్ని వదిలి అడవులకు వెళ్లిన త్యాగధనుడు, ధర్మ రక్షణకు కంకణధారి అయినవాడు, ఒకటే మాట ఒకటే బాణం అని ఆచరించిన సర్వోత్తముడు, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అన్న ఆర్యోక్తిని అనుసరించి రాక్షసాధముడైన రావణుని...
భరతుడు బాలునిగను తానుయాడె సింహములతొ పాలనయును జేసె భారతమును తనదు నామమదియె మనభువికినొసగె వినుర భారతీయ వీర చరిత భావము బాలుడిగా ఉన్నప్పుడే సింహం పిల్లలతో ఆడుకున్న ధీరుడు. దేశాన్ని అంతటినీ ఏకతాటిపైకి తెచ్చి పాలించిన వీరుడు. తన పేరిటనే దేశం భారతదేశంగా పిలువబడేట్టు చేసిన భరతుని వీర చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్
తమిళనాడులో ఓ హిందూ మహిళ వినాయక చవితి పండుగ నాడు గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ మహిళ నివసించే ముస్లిములు ప్రాతినిధ్యం వహిస్తున్న జమాత్ అంగీకారంతోనే గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కోయంబత్తూరు పరిధిలోని ఉక్కడమ్ సౌత్‌లో పుల్లకాడు హౌసింగ్ బోర్డు కాలనీ...
పేదరికంతో బాధపడుతున్న స్వాతంత్ర్య సమరయోధులకు అండగా నిలవడంలో శ్రీ పూడిపెద్ది సుందర రామయ్య గారు ముందుండేవారు. అలాంటి స్వాతంత్ర సమర యోధులను తెల్ల దొరలు చెరసాల పాల్జేసినప్పుడు.. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేవారు. అలాంటి ఒక కష్టకాలంలో ఆహార పదార్థాలు, ఔషధాలు, వస్త్రాలు, డబ్బును ఆయా కుటుంబాలకు సుందర రామయ్య గారు పంపించేవారు....
రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.  రాష్ట్రంలోని 2,647 స్థలాల్లో నిరసన కార్యక్రమాలను VHP చేపట్టింది. అల్లర్లకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోకపోతే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని లేకపోతే ఇంకా తీవ్రతరం...
ఆబాలగోపాలానికి బాధ్యతలు నేర్పించడం, సత్యవ్రతం చేయించడాన్ని ప్రతి భారతీయ స్త్రీ తన కర్తవ్యంగా చేసుకోవాలని, తద్వారా పెంపొందిన ఏకాత్మత భావనతో విశ్వజననికి వైభవంగా మంగళహారతులు ఇద్దామని రాష్ట్ర సేవికా సమితి ఉద్ఘాటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను రాష్ట్ర సేవికా సమితికి చెందిన భాగ్యనగర్, సికింద్రాబాద్ విభాగ్‌లు భాగ్యనగరంలో ఆదివారం (ఆగస్టు 28) సంయుక్తంగా...
ముసునూరు నాయకులు ముప్పులన్నెదిర్చి ముసునూరునాయకుల్ మ్లేచ్ఛ జనులనుండి స్వేచ్ఛ నిచ్చి కాపుగాసెనంట కాకతి రాజ్యంబు వినుర భారతీయ వీర చరిత భావము ప్రతాపరుద్రుని అనంతరం కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన తురక రాజుల అనుచరుల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొన్నారు. సామంత రాజులను ఏకం చేశారు. తురకలను పారద్రోలినారు. 30 సంవత్సరాల పాటు రాజ్యానికి కాపుగాసిన ముసునూరు నాయకులుగా పేరొందిన ప్రోలయ, కాపయ నాయకుల...
Dr. B.S. Harishankar, Vice President of Bharatiya Vichara Kendram (Kerala Chapter of Prajna Pravah), breathed his last during early hours of August 27, 2022. He was a close associate of late Padma Vibhushan P. Parameshwarji, veteran RSS Pracharak, former...
రాధాకృష్ణ మోదాని జైలుశిక్షగరిపెజన్మభూమికొరకు కరకరబ్బుబొడవకన్నుమూసె పూజనీయచరితమోదానిదిగనుము వినురభారతీయవీరచరిత భావము ఇందూరు నగరంలో ఆర్య సమాజం స్థాపించినారు. తిలక్ ప్రేరణతో ప్రజలను చైతన్యవంతం చేసినారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా సత్యాగ్రహం చేసి జైలు శిక్షను అనుభవించినారు. కఠినాత్ముడు అరబ్బువాడు కత్తితో పొడవగా కన్నుమూసినారు రాధాకృష్ణ మోదాని. అటువంటి వీరుని చరిత తెలుసుకో ఓ భారతీయుడా! -రాంనరేష్
An SC-appointed panel has concluded that Pegasus spyware's presence can't be established on the devices examined. The expert committee was constituted to investigate the allegations of misuse of Pegasus spyware. It was alleged that the spyware was used to target nearly 300...
1927, 1928 మధ్య కాలంలో పాఠశాలలో చదువుతున్నప్పుడు సైమన్ గో బ్యాక్ ఆందోళనలో సంగెం లక్ష్మీబాయమ్మగారు పాల్గొన్నారు. 1930లో గాంధీ పిలుపునకు స్పందించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఏడాది జైలు శిక్షను ఆమె అనుభవించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆరంభమైన జాయిన్ ఇండియా మూవ్‌మెంట్‌ను ఆమె ముందు ఉండి నడిపించారు....