అయోధ్య: తాజా తవ్వకాల్లో నాటి ఆలయ అవశేషాలు లభ్యం

అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో బాబ్రీ కట్టడం  నిర్మించారన్నది పచ్చి నిజం, నిర్వివాదాంశం. సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు మేరకు అయోధ్యలో శ్రీరామ భవ్యమందిరం పునర్నిర్మాణం జరుగుతున్నకోసం పనులు వేగవంతం అయ్యాయి. మే 11 నుండి...

రెండు లక్షల మంది విద్యార్థులతో సేవా కార్యక్రమాలు

ఆ లక్ష్యంతో భారీ ప్రణాళికలు విద్యాభారతి క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వర్‌ రావు శిశుమందిర్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వెల్లడి శారదా ధామంలో ఘనంగా వేడుకలు రెండు లక్షల మందికి...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

స్వేచ్ఛ నుండి స్వీయత్వం వైపుగా స్వతంత్ర అమృత‌ మ‌హోత్స‌వం

ఈ సంవత్సరం భారతదేశం జరుపుకొంటున్న స్వాతంత్య్ర అమృత్  మహోత్సవాల‌ను స్వేచ్ఛ నుండి స్వీయత్వం వైపు ప్రయాణంగా జరుపుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే పిలుపిచ్చారు. గుజరాత్ కర్ణావతిలో...

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే : సుప్రీంకోర్టు

వ్యక్తిగత గోప్యత అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యక్తిగత గోప్యతపై విచారణ చేపట్టిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్త్రత ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించింది....

గోద్రీ కుంభ‌మేళ‌లో ప్ర‌తిష్టించ‌నున్న‌ ధోండిరామ్ బాబా, ఆచార్య చంద్రబాబా విగ్రహాలు

మ‌హారాష్ట్రలోని జల్గావ్ జిల్లా జామ్నేర్ తాలూకాలోని గోద్రి గ్రామంలో జనవరి 25 నుండి 30 వరకు అఖిల భార‌త హిందూ గోర్ బంజారా, లబానా-నాయకాడ‌ సమాజ్ కుంభ‌మేళ జ‌రుగుతుంది. జాతీయ స్థాయిలో జ‌రుగుతున్న...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

Loss of religion is the loss of culture and loss of...

On August 24, 2015, when Hon. Prime Minister of India, inaugurated Birth Centenary of Rani Ma Gaidinliu, little did most of the Indians knew...

LATEST REVIEWS

సమాచార వాహిని: 27-మార్చి-2019

Don’t politicise forces If the ruling Bharatiya Janata Party (BJP) returns to power two months from now, piggybacking the armed forces, one central fact will...

ఈవీఎం పరికరాల హ్యాకింగ్ సాధ్యం కాదు – ఈ.సీ.ఐ.ఎల్ మాజీ సీఎండీ సుధాకర్

ఈవీఎం పరికరాలను టాంపరింగ్, హ్యాక్ చేసేందుకు ఎట్టి పరిస్థితులలోనూ అవకాశం లేదనీ, వాటిలో నిక్షిప్తం చేసిన సాఫ్ట్వేరులో మార్పులు చేయడం అసాధ్యం అని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ సిఎండి పి. సుధాకర్ స్పష్టం...

LATEST ARTICLES