“కాశ్మీర్ ఫైల్స్” నాటి ప‌రిస్థితులు… కాశ్మీర్ లోయ‌లో ప‌నిచేసిన ఓ ఐ.పి.ఎస్ అధికారి మ‌నోగ‌తం

"కాశ్మీర్ పండితులు ఎదుర్కొన్న విపరీత పరిస్థితులు, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం లో చూపించినదాని కంటే, చాలా భయంకరమైనవి, భీతి కొలిపేవి" అని కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించిన ఒక ఐ‌పి‌ఎస్ అధికారి...

స్వదేశీ  అంటే శాంతి, శ్రేయస్సు, భద్రతను రక్షించే ఒక గొప్ప తపస్సు: ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య  

స్వదేశీ అనేది ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని, ఇది శాంతి, శ్రేయస్సు మరియు భద్రతను ప్రోత్సహిస్తూ, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  మాననీయ...

भारतीय मतदाताओं पर बाग-बाग America, कहा-‘ऐसे जीवंत लोकतंत्र का विश्व में दूसरा उदाहरण नहीं’

भारत में इन दिनों आम चुनाव की प्रक्रिया पूरे जोरों पर है। सात चरणों में होने वाले इस चुनाव में चार चरण पूरे हो चुके...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

Repolling ordered in 48 polling stations in Punjab due to malfunctioning in VVPATs, EVMs

The Election Commission today ordered repolling at 48 polling stations of Amritsar Lok Sabha constituency and the five assembly segments, including a seat from...

రూపాయి పతనం కాలేదు – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

డాలర్ మార‌కంతో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతుంద‌నే ఆందోళన అవసరం లేదని, రూపాయి ప‌త‌నం కాలేద‌ని ఆ పరిస్థితులు కూడా లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు....

ఎన్నికల ఫలితాలపై భయ్యాజీ జోషి స్పందన

స్థిరమైన ప్రభుత్వాన్ని కలిగిఉండే అదృష్టం కోట్లాదిమంది భారత ప్రజానీకానికి మరోసారి కలిగింది. ఇది జాతీయవాద శక్తుల విజయం. ఈ ప్రజాస్వామ్య విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు. ప్రజాస్వామ్య ఆదర్శం, స్ఫూర్తిని ప్రపంచం మరోసారి దర్శించింది. నూతన ప్రభుత్వం సామాన్య ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని విశ్వసిస్తాము. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన వేళ ప్రతికూల భావాలను పక్కన పెట్టి అంతా...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

లాక్-డౌన్ సమయంలో సేవాభార‌తి కార్య‌క్ర‌మాల సావనీర్ విడుదల 

క‌రోనా నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ స‌మయంలో సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో స‌మాజంలో వివిధ రంగాల్లో చేసిన సేవా కార్యక్ర‌మాల వివరాలతో రూపొందించిన పుస్త‌కాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ స‌ర్ కార్య‌వాహ మాన్య శ్రీ...

LATEST REVIEWS

पू. सरसंघचालक जी व मा. सरकार्यवाह जी की ओर से विनम्र...

परमश्रद्धेय स्वामी पेजावर श्री स्वामी विश्वेश तीर्थ जी का वैकुण्ठलीन होना हम सब के लिए बहुत बड़ी हानि है। दैवी संपदायुक्त, देश...

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – నాలుగవ భాగం

- డా. శ్రీరంగ్ గోడ్బోలే పోరాటం, బలిదానం హైదరాబాద్ (భాగ్యనగర్) నిరాయుధ పోరాట ఉద్యమం హిందూ మహాసభ, ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది.  ఇది పోరాటం, బలిదానాల గాథగా నిలిచింది. నిజాం ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు ప్రయత్నించింది. కేంద్ర...

LATEST ARTICLES