ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం... అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల...
భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు...
1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. సుమారు వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన అనంతరం ఒకే కేంద్ర ప్రభుత్వం క్రింద విశాల...
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...
Rashtriya Swayamsevak Sangh, SarSanghachalak Dr Mohan Ji Bhagwat addressed the Swayamsevaks. Full text of the speech is available in Hindi and English.
Summary of the...
ఇటీవల మన మేధావులంతా సైంటిస్టులుగా మారిపోయారు. ఈ ‘సూడో సైంటిస్టుల’ కనుసన్నల్లో నడిచే కొన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు ఐన్స్టీన్కు అసలైన వారసుల మాదిరి మాట్లాడడం విడ్డూరం. 'భారతీయత’ ప్రాముఖ్యతను చెప్పే ఏ...
- దిబాకర్ దత్తా
పాతాళానికి పడిపోతున్న స్థిరాస్తుల విలువలు, నానాటికి పెరిగిపోతున్న ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య నడుమ ఆర్థిక మందగమనపు సెగ చైనా దేశానికి తాకడం మొదలైంది.
చైనాలో ఎవరూ స్వాధీనం చేసుకోని అపార్ట్మెంట్లు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' అమానవీయ అత్యాచార, హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ ఘటనలో నిందితులు నలుగురూ హతమయ్యారు.