న‌వంబ‌ర్ 20,21న గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వం

గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వం ఈ నెల 20, 21 తేదీల్లో హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడ‌లోని కేశవ మెమోరియల్ కాలేజిలో నిర్వహించ‌నున్నారు. రెండు రోజుల కార్యక్రమంలో లబ్ద ప్రతిష్టులైన రచయితలు, గ్రంథకర్తలు, ప్రచురణ క‌ర్త‌లు, సాహితీ...

ఇవీ జమ్ము – కాశ్మీర్ కు సంబంధించిన మార్పులు

1. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం రద్దయింది. 2. జమ్ము కాశ్మీర్ కు విడిగా జెండా ఏది ఉండదు. 3. జమ్ము కాశ్మీర్ నియోజక వర్గాల పునర్ విభజన జరుగుతుంది. 4. జమ్ము కాశ్మీర్...

దేశ సమగ్రతపై రాజీ లేదు

దేశంలో కాంగ్రెస్‌ వారికి, కమ్యూనిస్టులకు జాతీయవాదం అంటే అవహేళనగా, నిందా సూచకంగా మారింది. అబద్దాలు, వక్రీకరణల ద్వారా వారు యువత మనస్సులను విషపూరితం చేయాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, ఎన్డీఏలను ఎవరు విమర్శించినా వారిని...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పై హిందూ వ్యతిరేక శక్తుల అసత్యపు ప్రచారం

గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మే నెల 14 నాడు రాజస్థాన్ పర్యటన జరిపారు. ఈ పర్యటనలో భాగంగా వారు పుష్కర్ లోని బ్రహ్మగుడి లోమరియు పుష్కర్...

साधना के बिना प्रतिभा का सामर्थ्य असंभव होता है – डॉ. मोहन भागवत जी

राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि अपनी प्रतिभा के प्रकाश से जगमगाने वाली प्रतिभाओं की नक्षत्र मालिका को...

స్వర్ణ లంక నుంచి సంక్షోభ లంక వరకు డ్రాగన్‌ ‌కాటు, కుటుంబ పాలన పోటు

శ్రీలంక… స్వర్ణ లంక. అందాల దేశం. చిన్న దేశం. అందాల సముద్ర తీరాలతో, చక్కని పర్యాటక ప్రదేశాలతో అలరారే దేశం. సాంస్కృతికంగా, నాగరికతాపరంగా భారత్‌తో తాదాత్మ్యం చెందగల దేశం. 2500 ఏళ్ల క్రితం...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

స్వదేశీ జాగరణ్ మంచ్ : తీర్మానం – 2 , చైనా ప్రభావం నుంచి...

మే 20,21 లలో స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు గౌహతి లో జరిగాయి. వాటిలో ఆమోదించిన 2వ తీర్మానం చైనా ప్రభావం నుంచి భారత్ ను విముక్తం చేయాలి చైనా వల్ల మన...

LATEST REVIEWS

జల ప్రక్షాళన అందరి బాధ్యత

ప్రకృతిని దైవంగా ఆరాధించే భారతావనిలో జీవజలాలు నానాటికీ నిర్జీవమైపోతున్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు ఆధారమైన జల సంపద కలుషితమై పోతోంది. అభివృద్ధి పేరిట, ఆధునిక జీవనం పేరిట మనం సృష్టిస్తున్న కాలుష్యం- పవిత్ర...

सम्पूर्ण समाज को जोड़कर सामाजिक परिवर्तन की दिशा में आगे बढ़ने...

‘समरसता’ रणनीति नहीं, निष्ठा का विषय है – संघ श्री दत्तात्रेय होसबाले जी सरकार्यवाह पद पर पुनः निर्वाचित नागपुर, 17 मार्च. सामाजिक समरसता यह...

LATEST ARTICLES