1992లో భాగ్యనగర్ నుండి కొంతమంది అయోధ్యకు కరసేవకు వెళ్ళివచ్చారు. రాను, పోను ఖర్చులు పోగా వారి వద్ద ఇంకా కొంత సొమ్ము మిగిలింది. ఆ కొంత ధనంతో ఏం చేయాలని వారు బాగా...
"Under such circumstances, without any basis or proof, you have given false and mischievous statements clearly calculated to defame our client's organisation and its...
న్యూ ఢిల్లీ, నవంబర్ 17, 2019: శ్రీ రామ జన్మభూమి ఆలయానికి మేము ఎటువంటి
నిధులు సేకరించడం లేదని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. వి.హెచ్.పి అంతర్జాతీయ సెక్రటరీ...
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
భారతదేశ చరిత్రలో నెత్తుటి పేజీ. బలవంతుని రక్త పిపాస తీరిన ప్రాంతం. భీకర స్వాతంత్య్ర పోరాటంలో 12 వందల మందిని ఒకేసారి బలిగొన్న విషాద ఘట్టం. నరహంతకుడి రుధిర కాంక్షకు నిలువెత్తు నిదర్శనంగా...
కోటి లింగాల వద్ద పురావస్తుశాఖ వారు నిర్వహించిన త్రవ్వకాలలో నాగవంశానికి చెందిన గోబద, సమగోప, సిరివాయ, నారన, సిరికమ అనే పేర్లతో ఉన్న నాణాలు లభించాయి. దానిని బట్టి శాతవాహనులకు ముందు ఈ...
పంజాబు
పంచనదులు పారె పరమ పావనభూమి
సింహ విక్రములగు సిక్కు భూమి
కర్మ వీరులున్న ధర్మ పంజాబిది
వినుర భారతీయ వీరచరిత
భావము
జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, సింధు అనే ఐదు నదులు ప్రవహించే పుణ్యభూమి. ధర్మరక్షణ కోసం సింహ...
సంఝవుతా ఎక్ష్ప్రెస్స్ మీద బాంబు దాడి కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసీమానందతో పాటు మరో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఫిబ్రవరి 18,...