కథువ ఉదంతం : నిందితుడి బంధువుల నిరాహార దీక్షతో మారిన పరిణామాలు

8 ఏళ్ల అమ్మాయి అత్యాచారానికి గురైన సంఘటన తరువాత కథువకు చెందిన రసానా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. అత్యాచారాన్ని అంతా...

35 Pakistan-based YouTube channels, 2 Websites blocked for spreading anti-India fake news

New Delhi. The Ministry of Information & Broadcasting has ordered blocking of 35 YouTube based news channels and 2 websites which were involved in...

మానవ హక్కులపై మనకు పాఠాలా?

జమ్మూ కాశ్మీర్‌లో, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరగుతున్నవని, దీనిపై అంతర్జాతీయ విచారణ జరపాలంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి భాతదేశంపై కొన్ని విమర్శలు చేసింది. ఈ సమితిలో 47 సభ్య...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

యూపీలో ముగ్గురు రోహింగ్యా ముస్లింలు అరెస్టు

నకిలీ దృవ పత్రాలతో భారతదేశంలో నివసిస్తున్ననలుగురు రోహింగ్యా ముస్లింలను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏ.టీ.ఎస్‌) సోమ‌వారం అరెస్టు చేసింది. లక్నోకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎం.ఐ) యూనిట్ నుంచి అందుకున్న...

51 దేవాలయాలపై రాష్ట్ర నియంత్రణను ఎత్తివేస్తూ ఉత్తరా‌ఖండ్ ప్ర‌భుత్వ‌ నిర్ణ‌యం

ఉత్తరాఖండ్ ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో ఉన్న 51 హిందూ దేవాల‌యాల‌ను ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ నుంచి తొల‌గిస్తూ ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి  తీర్థా సింగ్ రావత్ నిర్ణ‌యం తీసుకున్నారు. శుక్రవారం హరిద్వార్‌లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి)...

జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్… ముగ్గురు ఉగ్ర‌వాదుల మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో గురువారం రాత్రిపూట భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే 56 రైఫిళ్లను...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

352th anniversary of ‘Battle of Sinhagad’

Today marks the 350th anniversary of 'Battle of Sinhagad' and the Punyatithi of Tanaji Malusare who led the near impossible mission on...

LATEST REVIEWS

Women and RSS: The Long and Shorts of it

If you ask me if there is perfect gender equality in the Sangh, the answer is no. But then there is no perfect gender...

ఖమ్మంలోని శ్రీ లక్ష్మీరంగనాథ స్వామి ఆలయంలో మునివాహన సేవ

ఫిబ్రవరి 24న ఖమ్మం నగరం లోని శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం లోనికి చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పర్యవేక్షణ లో భద్రాచలం శ్రీ...

LATEST ARTICLES