"భారత్ కంటే మైనారిటిలకు సురక్షితమైన, స్నేహపూర్వకమైన దేశం ప్రపంచంలో ఇంకేదైనా ఉందా?" అని ప్రశ్నిస్తున్నారు జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ జార్జ్ కురియన్. `మైనారిటీ అనే గుర్తింపు భారత్ లో వృత్తిపరమైన...
హిందువులపై ఇస్లాం మతోన్మాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 7న ధర్మ జాగరణ జిల్లా ప్రముఖ్ రవిపై కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే .. RSS కార్యకర్తలు, హిందూ...
జీవన పరిచయం
మహాత్మా బుద్ధుని జననం సుమారు 2500 సం. క్రితం (క్రీ.పూ. 563)-హైందవ పంచాంగం ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున లుంబిని వనంలో జరిగింది. తండ్రి పేరు శుద్దోధనుడు, తల్లి పేరు మాయ.
బుద్ధుడు...
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...
నవంబర్ 18 సూరూజీ సంస్మరణ దినం సందర్భంగా
సూరూజీ ప్రచారకులందరికీ ఒక దీపస్తంభంగా ఉండేవారు. సుదర్శన్జీ సర్సంఘచాలక్ బాధ్యతల నుండి తప్పుకునే ముందు తగిన వ్యక్తిని సంప్రదించాలని చెన్నై వెళ్ళి సూరూజీని సంప్రదించారట. మోహన్...
దళితవాదులు ఇతరులను మనువాదులుగా నిందిస్తూ ఉంటారు. మనువాదులు అంటే ఎవరో వారు స్పష్టంగా చెప్పకపోయినా కులానికి ప్రాధాన్యత యిచ్చేవారని, యోగ్యతకు కాకుండా జన్మకు ప్రాధాన్యం యిచ్చేవారిని బహుశా వారు మనువాదులుగా పేర్కొంటున్నారని అనుకోవచ్చు....
భారతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ మిషనరీ సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతర్జాతీయంగా భారతదేశంపై దుష్ప్రచారం సాగిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ వ్యవస్థాపకుడు,...
ఆదిలాబాద్: భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన మతఘర్షణల్లో ఇల్లు కాలిపోయి నివాసం కోల్పోయిన నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం అందించింది అందించింది. నిర్వాసితులకు ఇండ్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా 24 ఆగస్టున భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. ఈ...
వారికి మైనారిటీ హోదా ఇవ్వాలి..
సుప్రీంకోర్టులో బీజేపీ నేత పిటిషన్
భారత్లో హిందువులు అత్యధికులు! ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధులు అల్పసంఖ్యాకులు! అల్పసంఖ్యాక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీలకు అనేక సంక్షేమ...