నవంబర్ 25, 1949 నాటి ప్రసంగం..
"నా మనసంతా భవిష్యత్తు భారతంతో నిండిఉంది. ప్రస్తుతపు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నాలోని కొన్ని భావాలను మీతో పంచుకుంటాను. 26 జనవరి 1950న భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ...
మాఘమాసం (ఫిబ్రవరి) ఆకురాలు కాలం సమీపిస్తున్న రోజులు. చలిగా ఉన్న రాత్రులు. మూడు గంటలు కావొస్తున్నది. రేణుకుంట తూర్పుదిశలో కొండపై వడ్డరి వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు. తమ గ్రామంలో నిర్మించనున్న గాంధీ మందిరానికి...
కాశ్మీర్లో ఉగ్రవాదమే పనిగా పెట్టుకున్న స్థానిక మిలిటెంట్లపై ఇటు సైన్యం, అటు స్థానిక పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘మీరు ముజాహిద్దీన్లా? లేక పాకిస్తాన్ తరఫున రాష్ట్రంలో కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా చేస్తున్నారా?’ అంటూ...
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...
నిరంతరం వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికల స్వేచ్ఛ గురించి గొంతుచించుకునే కమ్యూనిస్టు పార్టీలు, ఇందిరాగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీని పూర్తిగా సమర్థించారు. అద్వానీ, వాజ్పేయ్లాంటి అనేక మంది జనసంఘ్ నేతలను, మదుదండావతే,...
The Rajya Sabha has passed the Citizenship Amendment Bill,
2019 which aims to extend the Bharatiya humanitarian spirit to the persecuted
minorities of Pakistan,...
దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూపై ఎ.గోపన్న రాసిన పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమంలో మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పాల్గొన్నారు. ఢిల్లీలో ఈమధ్యనే జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో...
హైదరాబాద్ పాతబస్తీలో సర్ తన్ సే జుదా (తల నరికివేయండి) అంటూ బెదిరింపు నినాదాలు చేసినందుకు AIMIM పార్టీకి చెందిన ముగ్గురు నేతలపై కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు...
దారుణ, అమానవీయ, అత్యంత పాశవిక దాడిగా పేర్కొన్న కోర్టు
అత్యంత అరుదైన కేసుగా భావిస్తున్నామని స్పష్టీకరణ
రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు దోషుల తరపు న్యాయవాదుల వెల్లడి
నిర్భయ ఘటన యావద్భారతాన్నీ షాక్కు గురిచేసింది....