‘తలాఖ్‌’పై రాజ్యాంగ ధర్మాసనానిదే నిర్ణయం, సుప్రీం వెల్లడి

ముస్లింవర్గంలో ఆచరణలో ఉన్న మూడుసార్ల తలాఖ్‌, నిఖాహలాలా, బహుభార్యత్వం వంటి ఆచారాలపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపి, నిర్ణయం తీసుకొనేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం...

మ‌త మార్పిళ్ల వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్యప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆమోదం

మ‌త మార్పిళ్ల వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.  వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత గ‌తంలో ఉన్న మ‌త స్వేచ్ఛ...

ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-8)

అప్పుడే ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు మొదలయ్యాయి. దిక్కులు మార్మ్రోగుతున్నాయి.   రైల్వే స్టేషన్‌లో కూడా ఈ జట్టు కాసేపు గాలిలో కాల్పులు జరిపింది. ప్రయాణీకులు భయపడి ఎక్కడికక్కడే కదలకుండా ఆగి పోయారు. ఈ...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

“మిషన్ విశ్వాస్” చేపట్టి కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న స్వయం సేవకులు

మహారాష్ట్రలోని నాగపూర్ లో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయించాలని  నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే...

ల‌క్ష యువ‌గ‌ళ గీతార్చ‌న… ల‌క్ష మంది యువ‌త‌చే గీతా పారాయ‌ణం

వసుదేవసుతం దేవం కంస చాణూరమర్థనమ్ | దేవకీపరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ || శ్రీకృష్ణుడు జగద్గురువు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ఈ జగత్తులోని ప్రతీ మానవుడిని ఉద్దేశించి చేసిన మహోదాత్త ఉపదేశం. జగత్తులో ఉన్న...

సైబర్‌ సవాళ్లపై భారత్ అప్రమత్తంగా ఉండాలి

అయిదో అంతర్జాతీయ సైబర్‌ సదస్సు ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించినట్లు, యావత్‌ ప్రపంచానికి నేడు ప్రచ్ఛన్న శత్రువుల నుంచి నిరంతర పెనుదాడుల ముప్పు పొంచి ఉంది. పాతికేళ్ల క్రితం పుట్టిన అంతర్జాలమే...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

డోక్లామ్‌పై భారత్‌కు జపాన్ మద్దతు

-యథాతథస్థితిని బలప్రయోగంతో మార్చవద్దంటూ చైనాకు హితవు -జపాన్‌కు వాస్తవాలు తెలియవన్న చైనా డోక్లామ్ వివాదంలో చైనా క్రమంగా దౌత్యపరమైన పట్టును కోల్పోతున్నది. డోక్లామ్ ప్రతిష్టంభనలో భారత్ వైఖరికి ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లు మద్దతునివ్వగా,...

LATEST REVIEWS

Dump bleeding hearts and think of country

Notwithstanding recent grim tragedies, the Maoists can easily be routed through sustained efforts. India should give the over-zealous (Western) human rights industry the treatment...

Keepers of the faith: Indian Muslims have a unique role to...

As the Trump era unfolds, disruption of the old order is the flavour of the day. Nowhere is such disruption more profound than in...

LATEST ARTICLES