"మన ప్రియమైన మాతృభూమి, గొప్ప వారసత్వం ఈ దేశంలో ఐక్యతకు ఆధారం. భారత్ లోని హిందువులు, ముస్లిములకు పూర్వీకులు ఒక్కరే. "హిందూ" అనే పదం మన మాతృభూమి, పూర్వీకులు, మన సంస్కృతి మనకిచ్చిన గొప్ప వారసత్వానికి పర్యాయపదం. ఆ విధంగా మతమేదైనా, భాష ఏదైనా, జాతి ఏదైనప్పటికీ...