భవ్యంగా ప్రథమవర్ష శిక్షావర్గ సమారోప్

"భారత్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించి విశ్వగురువుగా అవతరించడం ప్రపంచానికి కూడా అవసరం. ఈ పరమవైభవ స్థితిని సాధించే లక్ష్యంతోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిచేస్తోంది. నేడు ఉన్న సూపర్ పవర్ హోదాకు,...

“గిరిజన సంస్కృతిని కాపాడు కోవాలి”… గిరిజనులూ హిందువులే!

గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో ఈ ఆదివారం (మార్చి 20) హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో "తెలుగు రాష్ట్రాలలో గిరిజనులు - సంస్కృతి సవాళ్లు" అనే అంశంపై సభా...

విద్యార్థులు చ‌దువుకు దూరం కాకుడ‌దు… ఓ ఉపాధ్యాయురాలి వినూత్న ప్ర‌య‌త్నం

ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌లో చేర్పించ‌డానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లకు తీసుకురావాల‌ని సంక‌ల్పం ఒక ఉపాధ్యాయురాలికి క‌లిగింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు వ‌చ్చే...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

జల ప్రక్షాళన అందరి బాధ్యత

ప్రకృతిని దైవంగా ఆరాధించే భారతావనిలో జీవజలాలు నానాటికీ నిర్జీవమైపోతున్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు ఆధారమైన జల సంపద కలుషితమై పోతోంది. అభివృద్ధి పేరిట, ఆధునిక జీవనం పేరిట మనం సృష్టిస్తున్న కాలుష్యం- పవిత్ర...

కామాఖ్య ఆలయంలో ప్రారంభమైన ”అంబుబాచి మేళా”

అత్యంత ప్రసిద్ధమైన కామాఖ్య ఆలయంలో వార్షిక అంబుబాచి మేళా ప్రారంభమైంది. అలాగే జాతర కూడా ప్రారంభమైంది. అంబుబాచి మేళా అనేది కామాఖ్య ఆలయంలో ప్రతి యేడాది జరిగే వార్షిక జాతర. కామాఖ్య దేవి...

విశ్వ గురువుగా భారత్‌ – స్వయంసేవకుల పాత్ర

ఒక శిల శిల్పంగా మారడానికి శిల్పి చేతిలో అనేక విధాల మార్పులు చేర్పులకు గురి అవుతుంది. సుత్తిదెబ్బలు, ఉలి చెక్కుడులను సహిస్తుంది. చివరికి ఆకర్షణీయమైన శిల్పంగా మారి అందరి మన్ననలు అందుకొంటుంది. పూజార్హమవుతుంది....

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

When Will They Purge Indian History Of Political Correctness And Teach...

During India’s Independence movement, there was much admiration for ancient India, emphasising the continuity of India as a country and a dharmic civilisation. From...

LATEST REVIEWS

జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగ అవగాహన సదస్సు’

నవంబర్ 26 భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోసిగి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగ అవగాహన...

సామాజిక సమరసతకు కృషి చేసిన సాహితి వేత్తలు బోయి భీమన్న, గుర్రం జాషువా

సమాజం లో సమానత్వం  అనే భావన స్థిర పడడానికి సోదరభావం అనేది అత్యంత అవసరం, కాని వివిధ కారణాల వలన సమతల్యత లోపించిన కారణంగా ప్రజల మధ్య అపోహలు, అసమానతలు ఏర్పడినవి. వీటిని...

LATEST ARTICLES