గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-30)

వెనకాల తరుముకొస్తున్న సాయుధులైన రజాకార్లు గ్రామంలో మొదట స్టేషన్ మాస్టర్ ఆంజనేయులు ఇంట్లోని 30 తులాల బంగారం ఎత్తుకుపోయారు. ఆ తర్వాత గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు అంటించారు. క్రమక్రమంగా చాలా ఇండ్లు...

“పేదల పాలిట పెన్నిధి సేవా భారతి”

పేద, అట్టడుగు వర్గాల ప్రజలు స్వావలంబన అయ్యి ఇతరులకు సహాయపడే దశకు చేరుకునేందుకు సేవా భారతి చేస్తున్న కృషి అమోఘమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి...

అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యత రాజ కుటుంబానిదే : సుప్రీంకోర్ట్ తీర్పు

కేరళలోని ప్రపంచ ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ విషయంలో సుదీర్ఘంగా సాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానిదేనని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. ఆలయ నిర్వహణ వివాదంలో జస్టిస్...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

ఫ్రాన్సులో ప్రవక్త కార్టూనుకి పాకిస్తాన్ లో నిరసనలు

2015 లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడికి కారణమైన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ తిరిగి ముద్రించనున్నట్లు చార్లీ హెబ్దో ప్రకటించింది. దీంతో  పాకిస్థాన్ లో వేలాది మంది ముస్లింలు నిరసన చేపట్టారు. ఫ్రాన్స్ కు మరణమే అంటూ,...

శక్తిశాలి సమాజాన్ని నిర్మించాలి

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. విజయదశమి విజయదినోత్సవం జరుపుకునే రోజు. అధర్మంపై ధర్మం, రాక్షస శక్తిపై దైవీశక్తి. చెడుపై మంచి పోరాడి విజయం పొందిన రోజు. అందుకే అది విజయానికి సంకేతమైన రోజు. ఆనాడు...

ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 3

క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం శివాజీ ఆస్థానములో బ్రాహ్మణులు ఉన్నారా? శివాజీ ఒకసారి బ్రాహ్మణులను చంపార‌ని క‌మ్యూనిస్టులు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ శివాజీ మహారాజ్ ఏనాడు బ్రాహ్మణులను చంపలేదు. కృష్ణాజీ భాస్కర్ అనే బ్రాహ్మణుడు...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

దేశీ విత్తనాలు, దేశీ ఆవు, ప్రకృతి సాగుతోనే వ్యవసాయ అభివృద్ధి

ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్‌ పాలేకర్‌ సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు అపోహ మాత్రమే దేశీ విత్తనాలు, దేశీ ఆవు, ప్రకృతి సాగుతోనే ప్రగతి రామకృష్ణమఠంలో ప్రారంభమైన విత్తనోత్సవం రైతుల ఆదాయం...

LATEST REVIEWS

మావోయిస్టులకు, కాశ్మీర్ వేర్పాటు వాదులకు మధ్య సంబంధమున్నదా?

సుక్మాలో ఆకస్మిక దాడికి కారకులైన వారికి, శ్రీనగర్‌లో రాళ్ళతో ప్రతిఘటిస్తోన్న నిరసనకారులకి మధ్య సంబంధమున్నదా? ముఖ్య నక్సలైట్‌ నాయకులు కశ్మీరీ, పాకిస్థానీ మిలిటెంట్లతో జరిపిన సమావేశాల విషయమై గూఢచార సమాచారం ప్రభుత్వం వద్ద...

డా. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఒక మహోన్నత దేశభక్తుడు

సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైనా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ కమిషన్‌ వేస్తారు. కానీ, శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ అనుమానాస్పద మృతిపై విచారణ కమిషన్‌ వేయాలన్న డిమాండ్‌ను నాటి ప్రధాని...

LATEST ARTICLES