జ‌వాన్ల‌కు మోడీ ప్ర‌శంస‌లు 

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చడంపై  ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందించారు.  భద్రతా దళాలు మరోసారి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని ప్రధాని కొనియాడారు....

అస‌లు కోవిడ్ కు కారణం ఎవరు ?

-- ఎస్.గురుమూర్తి 18 నెలల క్రితం చైనా వూహాన్ నగరంలో వ్యాపించిన వైరస్ గురించి ఇప్పటికీ ప్రపంచానికి పూర్తి వివరాలు తెలియవు. మొదట్లో అధికారికంగా ఈ వ్యాధికి కోవిడ్19 అని నామకరణం చేసినా ఆ...

మహా నాయకుడు శ్రీకృష్ణుడు

 - సత్యదేవ ద్వాపర, కలి యుగాల సంధికాలంలో పుట్టి అప్పుడున్న నాగరక ప్రపంచాన్నంటినీ ప్రభావితం చేసిన వాసుదేవ శ్రీకృష్ణుడు ఎంతటి పరిపూర్ణ వ్యక్తిత్వం, సామర్థ్యం కలవాడంటే ఆయన్ని భగవంతుడి పూర్ణ అవతారంగా పరిగణిస్తాము. అంటే...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

స్వదేశీ  అంటే శాంతి, శ్రేయస్సు, భద్రతను రక్షించే ఒక గొప్ప తపస్సు: ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య  

స్వదేశీ అనేది ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని, ఇది శాంతి, శ్రేయస్సు మరియు భద్రతను ప్రోత్సహిస్తూ, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  మాననీయ...

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత‌

ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్(80) కన్నుమూశారు. న్యూఢిల్లీలోని సులభ్ క్యాంపస్‌లో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో పాఠక్‌కు గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఎమర్జెన్సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స...

భారత ప్రజలపై చైనా సోషల్ మీడియా వల

- అయ్యప్ప. జి   3 సెప్టెంబర్ 2021న ఢిల్లీకి చెందిన పరిశోధనా సంస్థ 'లా అండ్ సొసైటీ అలయన్స్' విడుదల చేసిన నివేదికలో భారతదేశంలోని వివిధ విభాగాలు, ప్రజలను తమకు అనుకూలంగా ప్రభావితం...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

11,319 స్వచ్చంద సంస్థల (ఎన్.జి.ఓ) అనుమతులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర హోం మంత్రిత్వ శాఖా గురువారం నాడు 11, 319 స్వచ్చంద సంస్థలను విదేశీ నిదుల సేకరణ నియంత్రణ చట్టం (Foreign Contribution Regulation Act- 2010) ఆధారంగా వారి అనుమతులను రద్దు...

LATEST REVIEWS

CITIZENSHIP AMENDMENT BILL, 2019.

1)  What is  CITIZENSHIP AMENDMENT BILL, 2019 ? Any person belonging to Hindu, Sikh, Buddhist, Jain, Parsi or Christian community...

భాషా భావదాస్యం ఇంకెన్నాళ్లు!?

మన దేశం నుండి ఓ ఉన్నతాధికారి జర్మన్ రాయబార కార్యాలయానికి వెళితే, అక్కడ ఎందరో శాస్తవ్రేత్తలు, గొప్పవాళ్ల పక్కన మన దేశస్థుడైన ఓ వ్యక్తి ఛాయాచిత్రం కన్పించింది. మన దేశపు ఉన్నతాధికారి ఆసక్తిగా...

LATEST ARTICLES