క్రైస్తవ మతోన్మాదుల అనైతిక ప్రవర్తనను ప్రశ్నించినందుకు కేసు! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మితిమీరిపోతున్న క్రైస్తవ మతోన్మాదానికి నిదర్శనం ఈ ఘటన. అత్యంత అనైతికంగా హిందువుల మందిరాల వద్ద క్రైస్తవ ప్రార్ధనలు ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించినందుకు హిందువులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూర్...

శ్రీ పులుసు గోపిరెడ్డి అస్త‌మ‌యం

తెలుగు రాష్ట్రాల్లో తొలితరం స్వయంసేవకులలో పులుసు గోపిరెడ్డి గారు ఒకరు. సంఘ వ్యాప్తి కోసం ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో పాటు ఓరుగల్లుకు తరలివెళ్లి నిరంత‌రం సంఘం(ఆర్‌.ఎస్‌.ఎస్‌) కోసం కృషి చేసిన వారు,...

ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు?

--డా. శ్రీరంగ గోడ్బోలే ఖిలాఫత్ ఉద్యమానికి కర్తలు ఎవరు? ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని వాళ్ళు ఎక్కడ అందిపుచ్చుకున్నారు?  వాళ్ళ వేరువేరు మార్గాలు చివరికి ఒకే లక్ష్యం వైపుగా ఎలా సాగాయి?  మొదటి ప్రపంచ యుద్ధం...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

రాజ్యాంగం నుండి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

రాజ్యాంగ పీఠిక నుంచి 'సోషలిస్ట్', 'సెక్యులర్' పదాలను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రెండు పదాలు 1977 ఎమర్జెన్సీ సమయంలో అప్రజాస్వామికంగా, పార్లమెంటులో ఎలాంటీ చర్చ లేకుండా ప్రతిపక్ష నాయకులందరూ జైల్లో ఉన్నప్పుడు చేర్చారనీ,  వీటిని తొలగించాలని...

Post-Poll Violence – 850 prominent persons including noted intellectuals, advocates, educationists, journalists submit memorandum

Guwahati. Sachetan Nagarik Mancha, Axom, one of leading non-political organizations of Assam, submitted a memorandum to the Hon’ble President of India through the Hon’ble...

మావోయిస్టులకు ఆయుధాలను సమకూర్చే అర్బన్ నక్సల్ వరవరరావు

గృహ నిర్బంధంలో ఉన్న ‘విరసం’ నేత వరవరరావు సహా మరో నలుగురికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భిన్నాభిప్రాయాలు తెలిపినందుకు కాదు, నిషేధిత మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలున్నందునే తగిన ఆధారాలతో అరెస్టు చేసినట్టు కోర్టు...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

లక్ష యువ గళ గీతార్చనతో మారుమ్రోగిన భాగ్యనగరం

గీతాజయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన గీతాపారాయణ కార్యక్రమం సుసంపన్నమయింది. భాగ్యనగరంలోని లాల్ బహదూర్ స్టేడియం లక్ష యువగళ గీతార్చనతో మారుమ్రోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాల నుండి వచ్చిన యువతీయువకులు కూడా...

LATEST REVIEWS

క్రైస్తవ మతప్రచారం చేస్తున్న ఇద్దరు అమెరికన్లపై కేసు నమోదు

హైదరాబాద్: మాదాపూర్ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ క్రైస్తవ మతప్రచారం, మతమార్పిడికి పాల్పడుతున్న ఇద్దరు అమెరికన్ జాతీయులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన దంపతులు జోర్దాన్ (28), హాజియా (30)...

RSS సర్ సంఘచాలక్ విజయదశమి సందేశం

విజయదశమి సందర్భంగా,  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ , Dr. మోహన్ భాగవత్ నాగపూర్ లో ఇచ్చిన  సందేశం . vijayadasami_2016-telugu

LATEST ARTICLES