Noted Poet – Writer , C.Narayana Reddy Passes Away

Noted poet and writer Cingireddi Narayana Reddy, recipient of the Jnanpith Award in 1988, passed away on Monday, news agency ANI reported. He was...

విద్యాబోధన ముసుగులో క్రైస్తవ మతమార్పిళ్లు: గ్రామంలో ఉద్రిక్తత.. నిషేధాజ్ఞలు 

విద్యాబోధన ముసుగులో ఓ క్రైస్తవ పాఠశాల అధ్యాపకులు విద్యార్ధులను మతమార్పిడులకు గురిచేస్తున్న ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దన్బాద్ జిల్లా బెల్గర్హియా గ్రామంలోని ఒక చర్చిలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న గ్రామస్థులు...

సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-36)

పరిస్థితులు విషమిస్తున్నాయి. హైద్రాబాద్ నుంచి వెళ్ళిన ప్రతినిధివర్గం ఢిల్లీ నుంచి చర్చలు విఫలం కాగా తిరిగి వచ్చింది. భారత ప్రభుత్వం సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలను విధించింది. సరిహద్దు ప్రాంతాలపై సైన్యాన్ని సిద్ధంగా ఉంచింది....

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

Eco-friendly biogas units transforming lives of villagers

People at large are seen shifting to a more eco-friendly and sustainable lifestyle. Whether it’s the purchase of energy efficient appliances, catching a bus...

హిందూ సమాజం ఏకతాటి పైకి రావాలి

హిందూ దేవాలయాలు పరిరక్షించాలని,అప్పుడు దళితులే హిందూ ధర్మాన్ని రక్షిస్తారు.  హిందూ ధర్మాన్ని ఆచరిస్తేనే మత మార్పిడులు దూరమవుతాయి. నిజమైన షెడ్యూలు కులాల తెగల వారికి రాజ్యాంగం ప్రసాదించిన ఫలాలు అందడం లేదని మతం...

జనాభా గణనలో ప్రత్యేక కోడ్ అంగీకరించవద్దు: కేంద్ర గృహ మంత్రికి వనవాసీ కళ్యాణాశ్రమ్ విజ్ఞప్తి 

ప్రత్యేక మత కోడ్ పై కొందరి అసంబద్ధమైన, అసహజమైన విభజన అజెండాతో, అసామాన్యమైన కోర్కెలకు వ్యతిరేకంగా భారతీయ వనవాసి కళ్యాణాశ్రం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, అక్టోబర్ 31న మహారాష్ట్రలోని షిరిడీలో కేంద్ర గృహ...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

జమ్మూ కాశ్మీర్లో మరణించిన ఉగ్రవాది ఖమ్మం జిల్లా మణుగూరు వాసి

దక్షిణ కశ్మీర్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాది మహమ్మద్‌ తౌఫిఖ్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడిగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. సోమవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్‌ జిల్లా హకూరాలో...
video

RSS ABPS-2017

LATEST REVIEWS

పుల్వామా ఉగ్రవాద దాడిలో ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళి

పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో వీర మరణం పొందిన భారత సీఆర్ పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు నిరసన ప్రదర్శనలు, పాకిస్తాన్ దిష్టి బొమ్మల...

శ్రీలంకలో ఎమర్జెన్సీ; బౌద్ధులు, ముస్లింల మధ్య ఘర్షణలు

క్యాండీ జిల్లాలో కర్ఫ్యూ.. భద్రతా దళాల మోహరింపు శ్రీలంకలో 10 రోజుల ఎమర్జెన్సీ విధించారు. క్యాండీ జిల్లాలో మెజారిటీ బౌద్ధులు, మైనారిటీ ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి...

LATEST ARTICLES