విశ్వహిందూ పరిషద్ పత్రికా ప్రకటన: శ్రీ రామజన్మభూమి ఆలయం సామాజిక సమరసతకు కేంద్రంగా నిలుస్తుంది

"డా. హెడ్గేవార్ సంఘ గంగ ప్రారంభించిన స్థలం, సమతా గంగను ప్రవహింపచేసిన డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ దీక్షాభూమి అయిన నాగపూర్ నుంచి మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని జన్మభూమి గురించి పత్రికా సమావేశంలో...

Mother of All: 5000 -year-old Genome of Women Debunks Aryan Invasion Theory

#Exclusive interview with Prof Vasant Shinde, VC Deccan College. Harappan's were the Vedic people. No Aryan invasion/migration took place

యూపీలోని బులంద్‌షహర్ లో 100మందికి పైగా ఘ‌ర్ వాప‌సీ

క్రిస్మస్ వేడుకల మధ్య ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఖుర్జాలో 20 వాల్మీకి కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా హిందూ మతాన్ని స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే మీనాక్షి సింగ్ సహాయంతో వాల్మీకి సంఘంతో...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

నాగపూర్ లో ప్రారంభమయిన ఆర్.ఎస్.ఎస్ తృతీయవర్ష సంఘ శిక్షావర్గ

ఆర్ ఎస్ ఎస్ తృతీయవర్ష సంఘ శిక్షావర్గ నాగపూర్ లోని డా. హెడ్గేవార్ స్మృతి భవన్ మహర్షి వ్యాస సభాగృహంలో ఈ రోజు ప్రారంభమయింది. శిక్షావర్గ ఉద్ఘాటన కార్యక్రమంలో మాట్లాడుతూ నిత్య జీవన వ్యవహారంలో...

కమ్యూనిస్టుగా జీవించడం అంత గౌరవమా?

కొంతకాలం క్రితం హైదరబాద్‌లో సిపిఎం వాళ్లు తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘సమర సమ్మేళనం’ నిర్వహించారు. ఆ తర్వాత కెటిఆర్, హరీశ్‌రావు ‘కేసీఆర్‌ను మించిన కమ్యూనిస్టు’ ఇంకెవరూ లేరన్నారు. ఇటీవల శ్రీత్రిదండి...

సేవామూర్తులకు సమున్నత గౌరవం

తొలిసారిగా ‘మట్టిలోని మాణిక్యాల’కు మన్నన లభించింది. త్యాగధనులు, తపోశీలురు, సమాజ శ్రేయస్సు కోసం కఠోర సాధనా మార్గానే్న జీవితంగా మలుచుకున్న పలువురికి ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ అవార్డులను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందజేసింది. కీర్తి...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

దేశ‌భ‌క్తిని, క్రీడాస్ఫూర్తిని చాటిన ధ్యాన్‌చంద్‌

భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని...

LATEST REVIEWS

Bengal Post-Poll Violence – High Court forms 3member Committee for rehabilitation...

The Calcutta High Court on Monday (May 31) formed a three-member Committee for rehabilitation of victims of post-poll violence after Assembly polls. The committee...

Myanmar Rohingya militants massacred Hindus, says Amnesty

Rohingya Muslim militants in Myanmar killed dozens of Hindu civilians during attacks last August, according to an investigation by Amnesty International. The group called Arsa...

LATEST ARTICLES