విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ – 1920 జులై)

- డా. శ్రీరంగ గోడ్బోలే ఖిలాఫత్ ఉద్యమం రెండు అంకాలుగా సాగి, సమసి పోయిందని చెప్పవచ్చు. మొదటి అంకం విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ నుండి 1920 జూలై వరకు).  ఈ సమయంలో సభలు,...

‘మీటూ’ పేర మీడియాలో చెలరెగిపోతున్న ఈ ఉద్యమాల్లో నిజమెంత?

'మీటూ' పేర మీడియాలో చెలరెగిపోతున్న ఉద్యమం తీరుతెన్నులు చూస్తే దీని నేపధ్యం, వెలికివచ్చిన తీరు, వ్యవహరిస్తున్న తీరు, రాగల కీడు ఇవన్నీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం కనపడుతున్నది. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తున్న...

సంఘ కార్యం సర్వవ్యాపి, సర్వ స్పర్శి – తృతీయవర్ష సమారోప్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి శ్రీ. ప్రణబ్ ముఖర్జీ గురించి మీడియా, సామాజిక మాధ్యమాల్లో బాగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆహ్వానం మేరకు ఆయన జూన్ 7న నాగపూర్ లోని ...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

రామమందిరం ఉండేదనడానికి ఆధారాలు – 2వ భాగం

మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. రాముడు పుట్టనేలేదని, అయోధ్యలో రామమందిరం లేనేలేదని హిందూ వ్యతిరేకులు, సెక్యులర్ మేధావులు చేసిన విపరీతపు...

When Will The Church Stop Deceiving Children?

Several kids had written a letter to the Prime Minister recently requesting him to secure the release of Father Tom Uzhunnalil from Islamic State’s...

దేశ అంతర్గత భద్రతకు నైతిక విలువలను కాపాడుకోవడం అవసరం – సురేశ్ (భయ్యాజీ) జోషి

'దేశంలో విజాతీయ శక్తులు పెరిగిపోవడం, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించడం చాలా విచారించవలసిన విషయం. ఇందులో మన లోపం కూడా కనబడుతోంది. అంతర్గత భద్రత గురించి ప్రభుత్వం ప్రజలను మరింత జాగరుకులను చేయాల్సిన...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

Nizam’s Muslim Separatist Politics in Hyderabad State  

-Pradakshina This year marks the beginning of the commemoration of Hyderabad Liberation which culminates in it’s 75th anniversary next year in 2023, a year later...

LATEST REVIEWS

RSS fetish of Nehru Family and Durbaris

Media is in a flutter about Madhya Pradesh Congress talking of banning RSS and related organisations from government properties and prohibiting government employees from...

ఏది మనువాదం?

దళితవాదులు ఇతరులను మనువాదులుగా నిందిస్తూ ఉంటారు. మనువాదులు అంటే ఎవరో వారు స్పష్టంగా చెప్పకపోయినా కులానికి ప్రాధాన్యత యిచ్చేవారని, యోగ్యతకు కాకుండా జన్మకు ప్రాధాన్యం యిచ్చేవారిని బహుశా వారు మనువాదులుగా పేర్కొంటున్నారని అనుకోవచ్చు....

LATEST ARTICLES