ఆ చిన్న గ్రామాన్ని చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్లు కనిపిస్తుంది... అక్కడి యువకులను చూస్తే వారు దేశం కోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు..
ఊర్లో తిరుగుతుంటే ఇంటికో సైనికుడు తారస పడతాడు... ఆ ఊరిపేరు దేవిశెట్టిపల్లె......
At a time when inter-religious marriages are becoming a subject of heated debate in Kerala, worshippers at a mosque in Malappuram district are going...
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...
హిందువుల పుణ్య క్షేత్రమైన తిరుమల తిరుమల దేవస్థానం వ్యవహరిస్తున్న తీరుపై విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీ రావినూతల శశిధర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థ...
शबरीमला मंदिर मामला और परिवार व्यवस्था के संरक्षण पर पारित किए जाएंगे प्रस्ताव
ग्वालियर। राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय प्रतिनिधि सभा की बैठक में...
- Ananth Seth
Guru Nanak, also known as Baba Nanak, is among the greatest Thinkers, Philosophers, Poets, Travellers, Social Reformers, Mass Communicators and Spiritual Masters...
సేవాభారతి కర్నూలు ఆధ్వర్యంలో సంఘమిత్ర మార్గదర్శనంలోకర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు ప్రాణ దానం నిమిత్తం నంద్యాల సంఘమిత్ర నుండి ఈ రోజున నలుగురు ప్లాస్మా దాతలు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా దానం...
కర్ణాటక రాష్ట్రంలో గత 11 ఏళ్లుగా ఆరెస్సెస్, ఇతర సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసులో పురోగతి లభించింది. ఈ హత్యలకు సంబంధించి కీలక నిందితుడు అహ్మద్ షరీఫ్ అలియాస్ లష్కర్...
1893 సెప్టంబర్, 11న చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో స్వామీ వివేకానంద భారతవాణిని వినిపించారు. చికాగో ఉపన్యాసంగా ప్రసిద్ది చెందిన ఇందులో ఆయన సనాతన హిందూ ధర్మపు గొప్పదనాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తుచేయడంతోపాటు...