The hearing of Ram Janmabhoomi Appeals has been adjourned – yet once again.
Our apprehensions that the opposite party shall raise any frivolous issues to...
ఎస్ సి , ఎస్ టి వేధింపుల (నిరోధక) చట్టం లో కొన్ని మార్పులు చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దేశంలోని పలు ప్రాంతాల్లో హింసకు, ఉద్రిక్తతలకు దారితీసింది. పంజాబ్, బీహార్,...
దేవుని ముందు అందరూ సమానమేనని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సి.యస్.రంగరాజన్ అన్నారు. జియాగూడలోని చారిత్రత్మకమైన శ్రీరంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవను సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం మంగళ వాయిద్యాల...
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...
ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది. ఈ 'యూసీసీ బిల్లు (UCC bill) మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు....
Jotiba (Mahatma Jyotiba Phule) was the first Indian to start a school for the Untouchables and a girls’ school in Maharashtra. Mahatma Gandhi called...
రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుల ప్రయోజనాలు ఉన్నాయన్న ప్రచారం తప్పు. అది ఆయనకు అన్యాయం చేయడమే అవుతుంది.
``నేను ఎలాగైతే విజయం సాధించానో, అలాగే మీరు...
మార్గరెట్ నోబుల్ గా భారత్ దేశంలో అడుగు పెట్టి వివేకానందుని దివ్య దిశా నిర్దేశనంలో మానసిక, భావాత్మక, పరివర్తనలు, ఆధ్యాత్మిక భావనలతో సోదరి నివేదితాగా పరివర్తన చెందడం ఒక స్ఫూర్తి దాయకం, ఆచరణీయం...
కేంద్ర నిఘా వర్గాల ఆదేశాలతో హైదరాబాద్ పోలీసుల అప్రమత్తం
భారత్ కు వలస వస్తున్న రోహింగ్యా శరణార్దుల్లో కొందరు అక్రమంగా పౌరసత్వాలు పొండుతున్నరంటూ కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ...
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటనలో, 24 ఏళ్ల ఎస్.సి వర్గానికి చెందిన వ్యక్తికి నిప్పంటించారు. బాధితుడు ధన్ప్రసాద్ అహిర్వర్ పై పొరుగు వారైన ముస్లింలు దూషిస్తూ దాడి...