హైద్రాబాద్లో సంస్థానంతో శాంతి భద్రతల రక్షణకోసం కేంద్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్లో సైన్యాన్ని పంపింది. మూడు రోజుల ప్రతిఘటన తరువాత నిజాం మోకరిల్లాడు. సెప్టెంబర్ 17వ తేదీ హైద్రాబాద్ విముక్తి చెందింది. హైద్రాబాద్...
ఒడిశాలోని బాలాసోర్లో జూన్ 2న జరిగిన సంఘటన ఊహించనంత దారుణమైనది. ఈ ఘటనలో ప్రమాద స్థలం నుంచి మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు అందాయి. ఇప్పటి వరకు బాలాసోర్లో శుక్రవారం జరిగిన రైలు...
రామ జన్మభూమికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన "రాజిల్లు రామభూమి - శ్రీ రామ జన్మభూమి" పుస్తకాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత సహ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్...
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...
ఇస్లాం పేరిట జరుగుతున్న దాడులను నిరోధించాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్టు ఒక ప్రకటనలో పెర్కొన్నారు. దేశంలో ఇస్లాం పేరిట జరుగుతున్న దాడుల వల్ల కలిగే పరిణామాలపై చర్చించడానికి...
1200 ఆవులు.. నెలకు 22 లక్షల ఖర్చు
ఏళ్లుగా సొంత ఖర్చుతో నిర్వహణ
ఎవరైనా పాలిచ్చే గోవులనే పెంచుకుంటారు. వయసుడిగాక వాటిని నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంటారు. యూపీలోని మధురకు దగ్గర్లోని రాధా కుంద్లో గల...
"నేటి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా తమ బాగోగులు తాము చూసుకునే సామర్ధ్యం కలిగిఉన్నారు. కనుక మహిళాభివృద్ధి గురించి తమకు ఎక్కువ తెలుసని పురుషులు అనుకోనవసరం లేదు’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్...
మనం ఎప్పుడూ బ్రిటీష్ పాలన నుంచి భారత్ ఎలా విముక్తి పొందిందనే విషయాన్నే చర్చిస్తుంటాం. కానీ పోర్చుగీసు, ఫ్రెంచ్ పాలన నుండి గోవా తదితర ప్రాంతాలు అలా విముక్తమయ్యాయనే సంగతి పెద్దగా పట్టించుకోము....
సెక్యులర్ స్కూల్లో సరస్వతీ ప్రార్థన నిషిద్ధం.
'వందేమాతర' మూ నిర్బంధం కాదు.
ఆఖరికి 'జనగణమన'ను పాడము పొమ్మని మైనారిటీల పిల్లలు మొరాయించినా చేయగలిగింది లేదు. అది ఎంత జాతీయ గీతమైనా - మైనారిటీల మతస్వేచ్ఛ ముందు...
క్రీ.పూ. 500 సం॥ల కాలంలోనే పతంజలి మహర్షి యోగ సూత్రములు వ్రాశాడు. యోగను అష్టాంగ యోగం అన్నాడు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యోగాభ్యాసం చేయించే...