గిరిజనులను సన్మార్గంలో నడిపించిన పూలాజీ బాబా

మహారాష్ట్రలోని పర్బనీ జిల్లా నాగ్‌నాథ్‌ దగ్గర సావళి గ్రామంలో 1925వ ఆగష్టు30న శ్రీ పూలాజీ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రికి చిన్నతనం నుండి వ్యవసాయంలో సాయం చేస్తుండేవారు. వారి కుటుంబం పేదరికంలో ఉండటం...

When Bharat Awakens, the World Will Awaken

Mata  Amritanandamayi  Devi: I bow down to everyone, who is embodiment of divine love and supreme self. I am immensely delighted to take part in...

హిందూ దేవాలయాల ప్రతిష్టను కాపాడాలంటే ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలి

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తిరుమల ఆలయానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని హంపీ పీఠాధిపతి విద్యారణ్యస్వామి, హిందూ...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

డి.ఆర్‌.డి.వో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔష‌దాన్ని విడుద‌ల చేసిన‌ కేంద్ర‌ మంత్రులు

కరోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్‌) అందుబాటులోకి వచ్చింది. ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ విడుదల...

అన్ని బస్తిల్లో శాఖలు ఉంటే హిందూ సమాజం అజేయమవుతుంది – డా. మోహన్ భాగవత్

"హిందూ సమాజం ఎప్పుడైతే తన ప్రాచీన, అద్భుత గతాన్ని మరచిపోయిందో అప్పుడు బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. పిడికెడు మంది విదేశాస్తులు ఈ దేశాన్ని ఆక్రమించగలిగారు. హిందువులు కులపరంగా, ప్రాంతాల వారిగా విడిపోయి ఉండడం...

గురునానక్ దేవ్ 550వ ప్రకాశ పర్వాన్ని ఘనంగా జరుపుకోవాలి – ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్ జోషి

550 ఏళ్ల క్రితం 1526వ సంవత్సరంలో శ్రీ గురునానక్ దేవ్ జీ రాజ్ భోయ్ కి తల్వండీలో జన్మించారు. వారి తల్లిదండ్రులు మాతా త్రిప్త, శ్రీ మెహ్తా కల్యాణ్ దాస్ జీ. సమాజంలోని విఘటన,...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

బిహెచ్ఇఎల్ రామచంద్రపురంలో వేడుకగా నారద జయంతి

బిహెచ్ఇఎల్ రామచంద్రపురం: సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైశాఖ బహుళ విదియ నాడు దేవర్షి నారద జయంతి కార్యక్రమం బిహెచ్ఇఎల్ రామచంద్రపురం (సంగారెడ్డి జిల్లా) గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని జయలక్ష్మి మాత...

LATEST REVIEWS

Jammu and Kashmir Accession Day 26 October Marks True Aspirations of...

October, 26, is celebrated as Accession Day in Jammu and Kashmir, across the country and the world. It was on this day that Maharaja...

Assam: A young Doctor attacked by mob, 24 culprits arrested

Guwahati. A muslim mob created ruckus at Lanka Fultoli Model Hospital and beaten up the on-duty doctor as well as two nursing staff. A...

LATEST ARTICLES