ఇ కామర్స్ కంపెనీ ఎట్సి డాట్ కామ్ హిందూ దేవుడైన గణేశుడి బొమ్మ ముద్రించిన టాయిలెట్ సీట్ లను అమ్మకానికి పెట్టడంపై అమెరికాలో హిందువులు తీవ్ర నిరసన తెలిపారు. గణేశుడిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది...
1983 సంవత్సరం నుండి ఆర్ఎస్ఎస్ సమరసత అనే పదాన్ని ఉపయోగిస్తోంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్, గొప్ప సిద్ధాంత కర్త అయిన కీ.శే. దత్తోపంత్ ఠేంగ్డేజీ మొదటిసారిగా సామాజిక దృష్టితో ‘సామాజిక సమరసత’ పదబంధాన్ని ఉపయోగించారు....
క్రీ.పూ. 500 సం॥ల కాలంలోనే పతంజలి మహర్షి యోగ సూత్రములు వ్రాశాడు. యోగను అష్టాంగ యోగం అన్నాడు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యోగాభ్యాసం చేయించే...
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...
‘ఒకవేళ బ్రిటీష్ వారు వెళ్లిపోయినా- హిందువులంతా శక్తివంతమైన దేశంగా అవతరిస్తే తప్ప.. మన స్వేచ్ఛను మనం పరిరక్షించుకోలేం..’
యువతరం అంటే ‘సుగంధం వెదజల్లే సుమాలు’.. తాజాగా ఉన్నపుడే ఈ సుమాలు భరతమాత పాదాల చెంతకు...
- డాక్టర్ ఆశిష్ కుమార్ ద్వివేది
సరిగ్గా ఏడు దశాబ్దాల క్రితం అంటే 1952లో 'భారత రత్న' నానాజీ దేశ్ముఖ్ 1952లో గోరఖ్పూర్లో సరస్వతి శిశు మందిర్ పాఠశాలల రూపేణా ఒక విత్తనాన్ని నాటినప్పుడు...
రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా జస్టిస్ నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండవ భాగం
ప్రశ్న : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు...
Laying all speculations and probabilities regarding his address to Rashtriya Swyamsevak Sangh tritiya sangh shiksha varg samapan samaroh former President Pranab Mukherjee called for...
ద్రావిడోద్యమ సిద్ధాంతాల ప్రభావంతో జయ ప్రజా జీవితం రూపొందలేదు. పైపెచ్చు ఆమె ఆ ఉద్యమ పరిణామాన్ని నిర్ణయాత్మకంగా మార్చివేశారు. ఇదే ఆమె విశిష్ట రాజకీయ వారసత్వం.
‘జయలలిత తన ప్రజాజీవితంలో తుదివరకు ఒక పోరాటయోధురాలుగా...