గత 33 ఏళ్లుగా ప్రతి ఏటా బెంగాల్ కు చెందిన శ్రీ బుర్రాబజార్ కుమారసభ పుస్తకాలయ్ వారు ప్రదానం
చేస్తున్న ప్రతిష్టాత్మక 'వివేకానంద సేవా సమ్మాన్' పురస్కారం 2019 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన...
Communalising Jharkhand Lynchings: Wrong Questions, Wrong Time, Wrong Intentions
By Mayuresh Didolkar
The Jharkhand lynchings brought to light much of what is wrong with our society,...
ఆదాయపన్ను శాఖ ఏప్రిల్ 4న నిర్వహించిన దాడులలో సీజ్ చేసిన రూ. 242 కోట్లు పాటు లభ్యమైన డైరీల ద్వారా మోసర్ బేర్ కంపెనీ చైర్మన్, కాంగ్రెస్ నేత కమల్ నాధ్ సమీప...
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం...
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...
భారత వైమానిక దళ మార్షల్ అర్జన్సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. అంతకుముందు అర్జన్సింగ్ పార్థివ దేహాన్ని శతఘ్ని శకటంపై ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. తుపాకులతో గౌరవ వందనం సమర్పించి.. వైమానిక విన్యాసాలను...
న్యూక్లియర్ కుటుంబాలు పెరిగిపోతున్న వేళ... ఇంటి పరిధి తగ్గిపోతోంది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునే తల్లిదండ్రులు, వాళ్లకు ఒకరో, ఇద్దరు పిల్లలుగా మారిపోయిన పరిస్థితి. అటువంటి పిల్లలకు కుటుంబ విలువలు, ఆత్మీయత తెలియాలంటే అమ్మమ్మలు,...
Strongly advocating for review of the present education system, Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghchalak Dr Mohanrao Bhagwat on Saturday emphasised that education should lead...
Recently Tamilnadu State Congress President KS Alagiri had spoken
comparing RSS with ISIS, a Salafi Jihadist militant group of Islamic
State. Subsequently,...
రాజకీయం మనుషులను విడదీస్తే, ధర్మం అందరినీ కలుపుతుందని,గతంలో గ్రామ చావిడీ లలో జానపద కళారూపాలను ప్రదర్శించి, కులాలకతీతంగా వావివరుసలు కలుపుకుని సామరస్యంగా జీవించారనీ సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్...
ఉగ్రవాదం, హిందువుల వలసల కారణంగా 31 సంవత్సరాల క్రితం తలుపులు మూసివేసిన శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతంలో ఉన్న శీతల్ నాథ్ ఆలయం వసంత పంచమి సందర్భంగా భక్తుల కోసం తిరిగి...