26/11 ఉగ్ర‌దాడి బాధితులకు నివాళుల‌ర్పించ‌నున్న ఐక్య‌రాజ్య‌స‌మితి

భార‌త్‌లో జ‌రిగిన 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులకు ఐక్య‌రాజ్య‌స‌మితి నివాళుల‌ర్పించ‌నుంది. సెప్టెంబరు 8, 9 తేదీల్లో జ‌రుగుతున్న UN గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ టెర్రరిజం సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులతో సహా...

Encircling India: from Sukma to Jammu and Kashmir

It seems there isn’t enough of a sense of urgency in the country as a whole either to the clouds gathering over our horizon...

ఒలంపిక్స్ లో కాంస్య ప‌త‌కం సాధించిన పి.వి సింధు

టోక్యో ఒలింపిక్స్ లో పివి సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా నిలిచింది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్‌ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన...

మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత...

అక్కల్‌ కోట్‌ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్‌ కోట్‌ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్‌ స్వామి వారి దర్శనం...

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 

ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా...

సంఘకార్యంలో పెరుగుతున్న యువత సంఖ్య: ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్

ఝాన్సీ: సంఘ కార్యం పట్ల యువతరం బాగా ఆసక్తి చూపుతున్నారని, సంఘకార్యంలో భాగస్వాములవుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్...

ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు....

నూతన రామమందిర నిర్మాణ రూపకర్త ఈయనే!

అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి శ్రీ చంద్రకాంత్ సోంపురా. 78 ఏళ్ల శ్రీ చంద్రకాంత్ సోంపురా రామమందిర నిర్మాణానికి వాస్తు, నిర్మాణ రూపకల్పన ప్లాన్ అందిస్తున్నారు. వీరి వంశంలో 15వ తరానికి చెందిన వాస్తుశిల్పి ఇతను. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం దేవాలయ నిర్మాణ ప్రాజెక్టులపై  వీరి కుటుంబం...

STAY CONNECTED

0FansLike
0FollowersFollow
32,600SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

మూగజీవులకు అత్యద్భుతమైన సేవ

మూగజీవులకు అత్యద్భుతమైన   సేవ శ్యామ్ రాథోర్ రాజస్థాన్లోని భిల్వారాలో ఒక IT ఇంజనీర్. అతను తన ఇంటి బయట ఉపయోగించటానికి సిద్ధంగా ఏర్పాటు చేసిన  'పరిందా' (మంచినీటి కుండ ) ద్వారా పక్షులకు నీటిని...

LATEST REVIEWS

Murajapam (Vedic Chanting) rituals begin in Sree Padmanabhaswamy Temple

The 56-day-long Murajapam (Vedic chanting) rituals began on November 21 at the Sree Padmanabhaswamy Temple in Thiruvananthapuram, Kerala.Murajapam is conducted by around...

The Article 35A misadventure: How it hurts the people of Jammu...

The seven-decade history of the State of Jammu & Kashmir confronts changing India with several questions. Was the Nehruvian course, which the State had...

LATEST ARTICLES