విశ్వేశ్వరయ్య రోజులు మళ్ళీ రావాలి
దేశంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకం. ఇంజనీర్లుగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రాణించడం చూస్తున్నాం. అదే విధంగా విలాసాల కోసం దొంగతనాలు, అత్యాచారాలు, టెక్నాలజీని ఉపయోగిస్తూ హైటెక్ మోసాలు చేయడంలో చాలామంది మీ బాగోతాలను రోజు మీడియాలో సైతం చూస్తున్నాం. ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు అవగాహన రాహిత్యంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదనడానికి అనేక కారణాలు ఉన్నాయి, నిజాయితీ, పట్టుదల, అంకితభావంతో ఇంజనీర్లు సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న విషయం...
కాంగ్రెస్ రాజకీయ ప్రచారంలో పిల్లలు.. చర్యల కోరుతూ ఈసీకి బాలల కమిషన్ లేఖ
కాంగ్రెస్ పార్టీ తన “భారత్ జోడో యాత్ర” ప్రారంభించి వారం కూడా కాలేదు. ఇంతలోనే ఆ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. రాజకీయ లబ్ధి కోసం మైనర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, దాని బాలల విభాగం ‘జవహర్ బాల్ మంచ్’పై లీగల్ రైట్స్ ప్రోటెక్షన్ ఫోరం(LRPF), జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR)లో ఫిర్యాదు చేసింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రానున్న 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుండి...
జ్ఞానవాపి మసీదు కేసులో హిందువుల పిటిషన్ స్వీకరించిన కోర్టు
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగారగౌరి మాత విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్ ను విచారణ కొనసాగింపునకు వారణాసి డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. "పిటిషన్ను విచారణకు యోగ్యమైనదిగా భావిస్తూ ముస్లింల తరఫు వాదనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22న జరుగుతుంది” అని హిందువుల తరఫు కోర్టుకు హాజరైన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. ముస్లిం పిటిషనర్లు తదుపరి అప్పీల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం...
Jihadis can’t make Telangana their Hunting ground – Dr. Surendra Jain
Bhagyanagar (Hyderabad): Vishva Hindu Parishad has said that Jihadi aggression is mounting all over the world. Humanity is beleaguered by love jihad. It is proving to be a huge sneaky, deceptive and atrocious crime against humanity. This most degenerate form of jihad, which started with the first Muslim invader in India, is still going on in which non-Muslim girls...
శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం
ద్వారకా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి గారు శివైక్యం చెందారు. 99 ఏళ్ల వయసున్న ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఆదివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్లోని నార్సింగ్పూర్ జిల్లాలోని శ్రీధమ్ జోతేశ్వర్ ఆశ్రమంలోఆయన తుది శ్వాస విడిచారు. ఆది గురు భగవాన్ శంకరాచార్య 1300 సంవత్సరాల క్రితం హిందూ మత అనుచరులను ఏకంచేసి మతపరమైన అభ్యున్నతిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా నాలుగు మత ఆశ్రమాలను స్థాపించారు. అందులో స్వామి స్వరూపానంద సరస్వతి గారు ద్వారకా-శారదా పీఠం (గుజరాత్లో) శంకరాచార్యగా, జ్యోతిర్ పీఠం (ఉత్తరాఖండ్లో)...
బాబ్రీ కట్టడం వద్ద మందిరాన్ని కనుగొన్న శ్రీ బి.బి.లాల్ గారు కన్నుమూత… ప్రధాని మోడీ సంతాపం
అయోధ్యలో రామజన్మభూమి వద్ద పురాతనమైన దేవాలయాన్ని వెలికి తీసే కార్యక్రమానికి నేతృత్వం వహించిన పేరొందిన పురావస్తు శాస్త్రవేత్త, బి.బి.లాల్గా ప్రసిద్ధిగాంచిన శ్రీ బ్రిజ్ బాసి లాల్ గారు తమ 101వ ఏట స్వర్గస్తులైనారు. 1968 నుంచి 1972 మధ్య కాలంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్గా వారు సేవలందించారు. ఆర్కియాలజీ ఆఫ్ రామాయణ (రామాయణ పురాతత్త్వం) పేరిట చేపట్టిన ప్రాజెక్టునకు శ్రీ బి.బి.లాల్ గారు నేతృత్వం వహించారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా 1975 నుంచి 1976 మధ్యకాలంలో రామాయణం ప్రస్తావన కలిగి...
వినుర భారతీయ వీర చరిత
లాలా హర్ దయాళ్ పండితుడిగ యుండి పట్టాలు వదిలేసి హరదయాళు బట్టె వీర బాట బాంబు శిక్షణిచ్చె భారతి స్వేచ్ఛకై వినుర భారతీయ వీర చరిత ...... లండనమెరికాలు లాల తిరుగుచును విప్లవంబు సల్పె వీరునోలె బాంబు శిక్షణిచ్చె భారతి స్వేచ్చకై వినుర భారతీయ వీర చరిత భావము ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి సంస్కృత భాషలో పట్టభద్రులైనవారు, 1905లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి రెండు స్కాలర్షిప్లు పొందినవారు, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ తత్త్వం, సంస్కృతం ప్రొఫెసర్గా విద్యా బోధన చేసినవారు, అమెరికాలో భారత్ జాతీయ భావనలను రగలించడంలో కీలకమైన పాత్ర పోషించిన 'గదర్' దినపత్రిక వెనుక...
రాయ్పూర్లో RSS అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు ఆరంభం
మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శనివారం (సెప్టెంబర్ 10) ఉదయం చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఉన్న శ్రీ జైనమ్ మానస్ భవన్లో ఆరంభమయ్యాయి. భారత మాత చిత్రపటానికి పుష్పాలను సమర్పించడం ద్వారా పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ సమన్వయ సమావేశాలను ప్రారంభించారు. RSS కు చెందిన ఐదుగురు సహ సర్ కార్యవాహలు డాక్టర్ కృష్ణగోపాల్ జీ, డాక్టర్ మన్మోహన్ వైద్య...
40 వేలకుపైగా విగ్రహాలతో భాగ్యనగరంలో ఘనంగా గణేశ్ నిమజ్జనం
గణేశ్ చతుర్ధి ఉత్సవాలను పురస్కరించుకొని భాగ్యనగరంలోని వినాయక సాగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇతర తటాకాలు, కృత్రిమంగా నిర్మించిన తటాకాల్లో 40 వేలకు పైగా వినాయక విగ్రహాలను భక్తులు శుక్రవారం నిమజ్జనం చేశారని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. 'గణపతి బప్పా మోరియా', 'గణేశ్ మహరాజ్కి జై' అంటూ నినదిస్తూ లక్షలాదిగా భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని వీధులు, వినాయక సాగర్కు చెందిన ట్యాంక్బండ్ భక్త జనసందోహం నడుమ ఆధ్యాత్మిక శోభను వెల్లివిరిసాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత జరిగిన గణేశ్ నిమజ్జనం ఆనందోత్సహాల...
RSS to brainstorm on social challenges in Samanvay Baithak
Raipur, September 9 The three-day Akhil Bharatiya Samanvay Baithak (coordination meeting) of the organisations inspired by the Rashtriya Swayamsevak Sangh (RSS) will start in the state capital of Chhattisgarh from September 10. On the eve of the meeting, Akhil Bharatiya Prachaar Pramukh of RSS Sunil Ambekar Ji told media on Friday evening that the three-day meeting would be attended by organisations...