Recalling Ambedkar’s Advice
The nation observed Ambedkar Jayanti on April 14 around the time when there were disturbances in some parts of the country consequent to a judgement of the Supreme Court regarding the enforcement of The Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989. Much of the protests have been triggered by opponents of the Bharatiya Janata Party...
జలియన్వాలాబాగ్ నరసంహారం
- ప్రశాంత్ పోలే కొంతమంది ఎంపిక చేసిన ఆంగ్లేయులకు మినహాయింపు ఇద్దాం. ఎందుకంటే భారత్పై పెత్తనం చేద్దామని వచ్చిన ప్రతి ఒక్క ఆంగ్లేయుడు అధికారం మత్తులో ఊగిపోతూ ఉంటాడు. భారతీయులను కుక్క, పిల్లి అని పిలుస్తారు. భారతీయుల నుంచి తమకు తోచినది వసూలు చేయడమనేది ఒక అధికారంగా భావిస్తారు. ఇలాంటి మనస్తత్వపు పరిణామంతో 1919 సంవత్సరంలో అమృత్సర్లో ఒక దారుణం జరిగింది. జనరల్ డయ్యర్ అనే ఆంగ్లేయుడు తన చేతికి మట్టి అంటకుండా భారతీయులను చీమలు, నల్లులను నలిపివేసినట్టుగా హతమార్చాడు. అక్కడ జరిగిన ఒక భయానకమైన,...
శ్రీరామనవమి అల్లర్లు: విధ్వంసకారుల నివాసాలు నేలమట్టం
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి దాదాపు 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హింసకు పాల్పడిన నిందితులకు చెందిన 50 నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఆదివారం సాయంత్రం ఒక ప్రార్థనామందిరం పక్కగా శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతుండగా అల్లర్లు జరిగాయి. దాదాపు మూడు గంటల సేపు రాళ్ళు రువ్వుకోవడం, ఘర్షణలు తలెత్తాయి. కనీసం ఒక డజనుపైగా ఇండ్లు, వాహనాలు, దుకాణాలు అగ్నికి ఆహుతైపోయాయి. హింసాత్మక ఘటనల్లో 27 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 84 మందిని...
రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్ర మంత్రి జైశంకర్ చెంపపెట్టు సమాధానం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశాన్ని లేవనెత్తిన ఒక పాత్రికేయునికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్ చెంపపెట్టు అన్నట్టుగా సమాధానమిచ్చారు. భారత్-యూఎస్ 2+2 చర్చ నాల్గవసారి జరుగుతున్న సందర్భంగా ఎస్ శంకర్ భారత్ వైఖరిని స్పష్టం చేశారు. "చమురు కొనుగోలు అంశాన్ని మీరు (పాత్రికేయుడు) ప్రస్తావించడాన్ని నేను పరిగణనలోకి తీసుకున్నాను. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్ళ వైపు మీరు దృష్టి పెట్టిన పక్షంలో అదే సమయంలో మీ శ్రద్ధాసక్తులను ఐరోపా వైపు కేంద్రీకరించాలని సూచిస్తున్నాను" అని ఆయన అన్నారు. "మా...
పేదరికంపై పాశుపతాస్త్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన
దేశంలో పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాన్ని అందించడంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ముఖ్యమైన భూమిక పోషిస్తున్నది. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ భారత్లో తీవ్రమైన పేదరికాన్ని 0.8 శాతం వరకు కనిష్టం చేయడంలో PMGKAY కీలకమైన పాత్ర పోషించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పేర్కొంది. ఈ మేరకు "మహమ్మారి, పేదరికం మరియు అసమానత: భారత్ నుంచి సాక్ష్యాధారం" ('Pandemic, Poverty, and Inequality: Evidence from India) పేరిట ఒక కార్య పత్రాన్ని IMF...
వడ్ల పంచాయతీ… అసలు వాస్తవాలు
-తాల్లోజు నర్సింహాచారి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు చేస్తున్నారు. అయితే నిజానికి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడానికి అసలు కారణాలు ఏమిటి వాస్తవలను తెలుసుకుందాం. మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి, అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేయాలి. ఇది జరగాల్సిన ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియ. అయితే వడ్ల నుండి నేరుగా బియ్యం తీస్తే...
వనవాసి గర్భిణులకు సాంప్రదాయ పద్ధతిలో సీమంతం చేసిన గవర్నర్ తమిళసై
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలంలోని వనవాసీ గర్భిణులకు సాంప్రదాయ పద్దతిలో సీమంతం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రాముడి పట్టాభిషేకం నాడు భద్రాచలంలో శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర్య రాజన్ గారి చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గర్భిణులకు సీమంతం కార్యక్రమం ఘనంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీ మోకాళ్ళ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించిన వారి గురించి...
కుతుబ్ మినార్ వాస్తవానికి ‘విష్ణు స్తంభం’ : VHP అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్
ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన కుతుబ్ మినార్ వాస్తవానికి 'విష్ణు స్తంభం' అని విశ్వహిందూపరిషత్ (VHP) అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. 27 హిందూ-జైన దేవస్థానాలను ధ్వంసం చేసిన తర్వాత వాటి నుంచి సేకరించిన వస్తువులతో కుతుబ్ మినార్ను నిర్మించారని ఆయన చెప్పారు. హిందువులను అపహాస్యం చేయడం కోసమే అతి పెద్ద నిర్మాణాన్ని జరిపారని బన్సాల్ తెలిపారు. కుతుబ్ మినార్ ప్రాంగణంలో ధ్వంసమైపోయిన 27 దేవాలయాలను పునరుద్ధరించి ఆ దేవాలయాల్లో మూల విరాట్టులకు పూజలు, ధూపదీప నైవేద్యాలు, కైంకర్యాలను చేపట్టాలని ప్రభుత్వాన్ని VHP డిమాండ్...
గోరఖ్పూర్ దేవాలయం దాడి: టెర్రరిస్టు యువతి నుంచి నిందితుడికి ఈ-మెయిల్స్
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గోరఖ్పూర్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడి చేసిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ అరబిక్ పదాలతో కూడిన ఒక సంకేత భాషను వినియోగించేవాడని అతడిని విచారిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద మూక ఐసిస్ శిబిరానికి చెందిన ఒక యువతితో అబ్బాసీకి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ-మెయిల్స్ ద్వారా సదరు యువతితో నిందితుడు పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఇచ్చిన ఖాతాకు అనేక మార్లు అబ్బాసీ నగదు పంపించాడని ATS అధికారులు వెల్లడించారు. 'అమర్ ఉజాలా' లో వచ్చిన ఒక...
సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత
- శ్రీ కృష్ణ గోపాల్ శర్మ గురు సమర్ధ రామదాస స్వామి జయంతి సందర్భంగా… సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ భక్తుడు. వివాహ సమయంలో పురోహితుడు ముహూర్త సమయానికి `సావధాన’(జాగ్రత్త) అనగానే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అఖండ సాధన