అణగారిన ప్రజల ఆశా జ్యోతి కర్నె శ్రీశైలం ఇక లేరు
షెడ్యూల్ కులాల జన ఉద్దారకుడు ,షెడ్యూల్ కులాల సంస్కృతి పరి రక్షకుడు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నిజమైన షెడ్యూల్ కులాలకే అందాలని ఆశించి, సతతం కృషి చేసిన కర్నె శ్రీశైలం మన మధ్య లేకపోవడం తీరని బాధను కలిగిస్తున్నది. ఆ లోటు ఎవరూ తీర్చలేనిది. కొండంత ధైర్యం,మొక్కవోని విశ్వాసం, పట్టుదల, నిష్కలంక దేశభక్తి, సౌమ్య స్వభావం,సిద్ధాంత నిబద్దత,సంఘటన చతురత కలిగి,నిరంతరం సమాజ సేవలో మునిగి,సోదర షెడ్యూల్ కులాల వారు హైందవ సంస్కృతికి దూరం కాకుండా తపించిన కార్యతత్పరుడు, అణగారిన ప్రజల ప్రేమమూర్తి, నిమ్న...
గోరక్నాథ్ ఆలయంపై దాడి: CAA, NRC కి వ్యతిరేకంగానే నిందితుడి ఘాతుకం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) లకు వ్యతిరేకంగానే గోరక్ నాథ్ ఆలయంపై దాడికి పాల్పడినట్టు నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ విచారణలో చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అబ్బాసీ ఏప్రిల్ 3న గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో అల్లాహు అక్బర్ అని అరుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు గోరఖ్నాథ్ ఆలయంలో ఎల్లప్పుడూ మోహరించి ఉంటారని, వారిపై దాడి చేసి అక్కడి...
రష్యాపై ఐరాస బహిష్కరణ వేటు: చర్చలు జరపాలన్న భారత్
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) నుంచి రష్యాను ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం (UNGA) బహిష్కరించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్లో భారత్ సహా 58 దేశాలు పాల్గొనలేదు. ఓటింగ్లో పాల్గొనకపోవడం వెనుక కారణాన్ని ఐక్యరాజ్యసమితి(UN)కి భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ త్రిమూర్తి వెల్లడించారు. అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్న దుస్థితి నుంచి బైటపడటానికి దౌత్యం ద్వారా చర్చలు జరపడమే ఏకైక పరిష్కారమని ఆయన తెలిపారు. ఉక్రెయిన్లో నానాటికి దిగజారుతున్న పరిస్థితి పట్ల భారత్ తీవ్రమైన ఆందోళన చెందుతున్నదని...
గోరఖ్నాథ్ దేవస్థానం దాడి: నిందితుడి నుంచి తీవ్రవాదులకు లక్షల రూపాయలు
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడికి పాల్పడి దొరికిపోయిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ జీవితానికి సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని యూపీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దాడి జరగడానికి ఒక రోజు ముందు అబ్బాసీ నివాసంలో ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులు సోదాలు చేపట్టారు. కానీ అబ్బాసీ అధికారులకు దొరకకుండా తప్పించుకున్నాడు. తన నివాసంలో ఏటీఎస్ అధికారులు సోదాలు జరిపిన విషయాన్ని తెలుసుకున్న అబ్బాసీ.. ముందుస్తు ప్రణాళిక లేకుండా దేవస్థానం వద్ద పోలీసులపై హడావుడిగా...
ఈ ఘటన హిందూ సమాజానికి మేలుకొలుపు!
– తురగా నాగభూషణం తిరుపతిలో సంచారజాతులకు చెందినవారు తమ ధర్మాన్ని కాపాడి హిందువులకు ఆదర్శంగా నిలిచారు. పథకం ప్రకారం తమ ఆరాధ్యదైవాన్ని కించపరుస్తూ, మత ఆచారాలను అవమానిస్తూ, గుడి ఎదురుగా చర్చి నిర్మాణానికి పూనుకుని, పెద్దఎత్తున ఘర్షణకు దిగి భౌతికదాడులు చేసిన క్రైస్తవ మతఛాందసులను మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు. తమ మత విశ్వాసాలను కాపాడుకోవడానికి చావుకైనా సిద్ధం అయ్యారు. ఢీ అంటే ఢీ అనేలా శత్రువులపై తలపడ్డారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినా అదరలేదు, బెదరలేదు. ఈ సమస్య శాశ్వతంగా తొలగించుకునేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు....
1.8 Lakh tourists visited Kashmir in March
For the first time in ten years, 1.8 lakh tourists visited Kashmir in March 2022 alone, says the data available with the Kashmir Tourism department. The department is expecting the numbers to increase further in the coming months as the temperature would soar across the country making the Union Territory a perfect destination for visitors. “This is a record...
కశ్మీర్కు రికార్డు స్థాయిలో పర్యాటకులు
మార్చిలో 1.8 లక్షల మంది పర్యాటకులు దశాబ్ద కాలంలో అత్యధిక సంఖ్యగా నమోదు దశాబ్ద కాలంలో తొలిసారి అన్నట్టుగా ఈ సంవత్సరం మార్చి మాసంలో 1 లక్ష ఎనభై వేల మంది పర్యాటకులు కశ్మీరును సందర్శించారని కశ్మీర్ పర్యాటక విభాగ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున కశ్మీర్కు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. "ఈ సంఖ్య (మార్చిలో 1.8 లక్షల మంది పర్యాటకుల సందర్శన) రికార్డు సృష్టించింది. మా అంచనా ప్రకారం...
భారత్పై దుష్ప్రచారం: యూట్యూబ్ చానెళ్ళపై వేటు
భారత్పై దుష్ప్రచారం చేస్తున్న డిజిటల్ మీడియా చానెళ్ళపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. వార్తలు ప్రాతిపదికగా పనిచేసే 22 యూట్యూబ్ చానెళ్ళను, మూడు ట్వీటర్ ఖాతాలను, ఒక ఫేస్బుక్ ఖాతాపై ప్రభుత్వం వేటు వేసింది. 2021 నాటి ఐటీ నిబంధనలకు లోబడి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 22 యూట్యూబ్ చానెళ్ళపై చర్య తీసుకుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబీ ఇండియా ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిన 22 యూట్యూబ్ చానెళ్ళలో 18 భారత్కు చెందినవి...
I&B Ministry blocks 22 YouTube channels for spreading fake news on India’s national security, foreign relations
New Delhi , April 5: The Ministry of Information and Broadcasting, utilizing the emergency powers under the IT Rules, 2021, has issued orders for blocking 22 YouTube-based news channels, three Twitter accounts, one Facebook account, and one news website for spreading disinformation related to India’s national security and foreign relations. A statement issued by the ministry said, “The blocked YouTube...
అభయ్ త్యాగిగా మారిన ఆమీర్ ఖాన్
హిందూ మతానికి తిరిగి వచ్చిన యువకుడు ఆమీర్ ఖాన్ అనే యువకుడు హిందూ మతానికి తిరిగి వచ్చాడు. తన పేరును అభయ్ త్యాగి అని మార్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. ఘజియాబాద్లోని రామ్లీలా మైదానంలో ఆదివారం మహాయజ్ఞం జరిగింది. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ అనే యువకుడు పురోహితుల సమక్షంలో మంత్రోచ్ఛారణ నడుమ హిందూ మతానికి తిరిగి వచ్చాడు. తన పూర్వీకులు హిందూ మతానికి చెందినవారని అతడు చెప్పాడు. అయితే ఈ విషయం తనకు ఇటీవల...