युगांत !
- प्रशांत पोळ मा. गो. वैद्य जी का जाना यह एक युग का अंत हैं. वे ऐसे अत्यंत बिरले लोगों में हैं, जिन्होने केंद्रीय स्थान में रहते हुए और कई केंद्रीय दायित्वों का निर्वहन करते हुए संघ के सभी सरसंघचालकों के साथ काम किया. सतहत्तर से ज्यादा वर्षों की संघ आयु. संघ कार्य के सभी उतार – चढ़ावों को निकट...
పెద్ద దిక్కును కోల్పోయాము
శ్రీ బాబూరావ్ వైద్య (మాధవ గోవింద వైద్య) జీ స్వర్గస్థులు కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ పరమపూజనీయ సర్ సంఘచాలక్, మాననీయ సర్ కార్యవాహ విడుదల చేసిన శోక సందేశం : శ్రీ మాధవ గోవింద ఉపాఖ్య బాబూరావ్ జీ వైద్య స్వర్గవాసులు కావడంతో సంఘ కార్యకర్తలమంతా ఒక జ్యేష్ట కార్యకర్తను, పెద్ద దిక్కును కోల్పోయాము. సంస్కృత పండితుడు, ఉత్తమ రచయిత, విధానసభ సభ్యుడు, గొప్ప సాహిత్యకారుడు అయిన శ్రీ వైద్య తమ శక్తిసామర్ధ్యాలు, నైపుణ్యాలను పూర్తిగా సంఘ కార్యానికే సమర్పించారు. సంఘ...
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ కార్యకర్త శ్రీ గోవింద వైద్యజీ అస్తమయం
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ కార్యకర్త శ్రీ మాధవ గోవింద వైద్య ఈ రోజు పరమపదించారు. వారి వయసు 97 సంవత్సరాలు. ‘తరుణ్ భారత్’ పత్రిక సంపాదకులుగా వ్యవహరించైన మాధవ గోవింద వైద్య రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘానికి ఇప్పటిదాకా సర్ సంఘచాలకులుగా వ్యవహరించిన మొత్తం ఆరుగురితో కలిసి పనిచేశారు. రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ గా బాధ్యత నిర్వర్తించారు. స్వర్గీయ మాధవ గోవింద వైద్య గారి ఇరువురు కుమారులలో ఒకరు శ్రీ మన్మోహన్ జీ వైద్య ఆర్.ఎస్.ఎస్. సహ సర్...
హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన సి.పి.ఎం కార్యకర్తలు అరెస్ట్
కేరళలోని ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన 11 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక్కాడ్ మున్సిపాలిటీని బిజెపి కైవసం చేసుకుంది. దీన్ని జీర్ణించుకోలేని సిపిఎం పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. అందులో భాగంగా పాలక్కాడ్ లోని హిందూ దేవాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో కొందరిపై ఇప్పటికే మతమరమైన అల్లర్ల కేసులు ఉండటం గమనార్హం. https://twitter.com/kumarnandaj/status/1339928727917002757?s=20 Source : Organiser
FactCheck: రైతులకు మద్దతుగా 25వేల మంది సైనికులు శౌర్యపతకాలు వెనక్కి ఇవ్వనున్నారా?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు నిరసనగా అనేక ప్రతిపక్ష పార్టీలు 'రైతులకు మద్దతుగా ఉద్యమం' పేరిట ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వామపక్ష భావజాల పత్రిక 'ప్రజాశక్తి' ప్రచురించిన వార్త ఒకటి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యంతో పాటు విస్మయానికి గురిచేసింది. డిసెంబర్ 15, 2020 నాడు "కిసాన్ కు జైకొట్టిన జవాన్" శీర్షికన ఒక వార్త ప్రచురించింది. రైతులకు సంఘీభావంగా 25 వేలమంది భారత జవాన్లు తమకు ప్రభుత్వం ప్రదానం చేసిన గౌరవ 'శౌర్యచక్ర' పతకాలు వెనక్కి ఇచ్చేయడానికి నిర్ణయించుకున్నట్టు ఆ వార్త సారాంశం. నిజంగానే...
రాహుల్ గాంధీ హిందువులకు క్షమాపణలు చెప్పాలి – విశ్వహిందూ పరిషత్
ఒక విదేశీ పత్రికలో వచ్చిన అర్ధరహితమైన కధనాలను ఆధారం చేసుకుని జాతీయవాద సంస్థలపై అసత్య ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిళింద్ పరాండే డిమాండ్ చేశారు. తప్పుడు కధనాలు ప్రచురించిన అమెరికా పత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్' కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. బజరంగ్ దళ్ `ప్రమాదకరమైనదని’ నిర్ధారించుకున్న తరువాత కూడా ఫేస్ బుక్ ఆ సంస్థను తమ ప్లాట్ ఫామ్ వాడకుండా నిషేధించలేకపోయిందని, ఇందుకు రాజకీయ...
भाग्यनगर ऐसे बना हैदराबाद
--प्रदक्षिणा वास्तव में देखा जाए तो विभिन्न निजाम और 1948 के बाद कांग्रेसी सरकारों द्वारा इतिहास से इस शहर का हिंदू नाम मिटाने के सभी प्रयासों के बावजूद इसका ‘भाग्यनगर’ नाम मिटाया नहीं जा सका है। यह हमेशा लोगों की याद में बना रहा। पुराने हैदराबाद राज्य में वर्तमान तेलंगाना, आज के कर्नाटक के तीन जिले और वर्तमान महाराष्ट्र के...
సర్దార్ పటేల్ దేశాన్ని ఏకీకృతం చేసిన విధానం
'సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ 550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు. అత్యంత క్లిష్టమైన అలాంటి సమయంలో సర్దార్ పటేల్ ఒక పోరాట యోధునిలా నిలబడ్డారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ లో రాజకీయ సూక్ష్మ బుద్ధి ఒక పార్శ్వం అయితే, కార్యాన్ని సాధించడానికి కావలసిన చతురత మరో పార్శం. వాటితోనే...
ఎ.బి.వి.పి జాతీయ అధ్యక్షుడిగా ప్రొ. చాగన్బాయ్ పటేల్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా గుజరాత్లోని మెహసానా కు చెందిన ప్రొఫెసర్ డా.చాగన్బాయ్ పటేల్ ఎన్నికయ్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ కి చెందిన నిధి త్రిపాఠి మరోసారి ఎన్నికయ్యారు. వీరు 2020-21 సంవత్సరానికి బాధ్యత వహించనున్నారు. నాగ్పూర్లో జరగబోయే 66వ ఎబివిపి జాతీయ సదస్సులో వారిద్దరూ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రజా విరాళాలతోనే శ్రీ రామ మందిరం.. జనజాగరణకు కార్యకర్తలు సిద్ధం
ఆయోద్యలో భగవాన్ శ్రీరామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయ చరిత్రలోని సత్యాల గురించి ప్రస్తుత, భవిష్యత్ తరాలకు తెలిసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని'' ఆయన తెలిపారు. శ్రీ రామ జన్మభూమి ఆలయం విశిష్టతను, చారిత్రక సత్యాన్ని దేశ ప్రజలకు తెలియజేయడానికి రామ భక్తులు జనజాగరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారని తెలిపారు. ఈ జనజాగరణ కార్యక్రమం మకర సంక్రాంతి రోజు ప్రారంభమై మాఘ పూర్ణిమ నాడు పూర్తవుతోందని,...



















