ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో హిందూ కుటుంబాలపై దాడికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. జనవరి 2020 న ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకున్న బీభత్సం కారణంగా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి....
Speech by Dr.Mohanji Bhagwat , Pujya Sarsanghchalak of Rashtiriya Swayamsevak Sangh in #RSSTritiyaVarsh Samarop ( Yugabd 5120 ) at Nagpur on June 7th, 2018.
తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు, కొమర్రాజువెంకట లక్ష్మణ రావు గారు తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో...
స్వరాజ్య సమరయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అక్కడ జైలుపాలై 1922లో విడుదలై గుంటూరుకు వచ్చారు. నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతర...
సెప్టెంబర్ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్పూర్ మహారాజా, మైసూర్ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు...
హిందుత్వను, భారతీయతను తీవ్రంగా ద్వేషించే ద్రవిడ కజగం నాయకుడు కె.వీరమణి ‘నాకు కంచి మఠంతో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అయినా ఆయన (జయేంద్ర) మరణానికి నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను’ అన్నారు. ప్రజల...