“Free India’s first terrorist was a Hindu. His name was Nathuram Godse.” Thus spoke the Oracle Kamal Haasan.
Haasan refers to the assassination of Mahatma Gandhi in January, 1948. Utter novices these Hindus! Despite...
ఇస్లామేతరులను చంపమంటూ మసీదు నుంచి ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ డైమండ్ హార్బర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామం వదిలి వెళ్లకపోతే హిందువులను చంపేయమంటూ ఆదివారం నాడు స్థానిక మసీదు లౌడ్ స్పీకర్ ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే గ్రామంలో వార్తా ప్రసారాలు,...
లోకహితం మే 2019 కలర్ సంచిక డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
The spokesman of PepsiCo Company, on May 2, 2019, made a statement that the company is withdrawing the case against farmers of Gujarat. For the past some time the company was maintaining that the farmers have infringed...
మన దేశం నుండి ఓ ఉన్నతాధికారి జర్మన్ రాయబార కార్యాలయానికి వెళితే, అక్కడ ఎందరో శాస్తవ్రేత్తలు, గొప్పవాళ్ల పక్కన మన దేశస్థుడైన ఓ వ్యక్తి ఛాయాచిత్రం కన్పించింది. మన దేశపు ఉన్నతాధికారి ఆసక్తిగా అందులోని వ్యక్తిని గురించి ప్రశ్నించాడు? అక్కడి రాయబార కార్యాలయం అధికారులు ఆ ఫొటోలోని వ్యక్తిని గురించి వివరించారు. “ఆయన పేరు...
వేసవి వచ్చిందంటే నీటికి కటకటే. ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, నీళ్ళురాని బోర్లు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే గుక్కెడు నీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా నీటి ఎద్దడితో జనం అల్లల్లాడతారు. జీవనదులు ఉన్న మన దేశంలో నీటికి కొరత ఏమిటి? అటూఇటుగానైనా ప్రతిఏటా వర్షాలు...
Every year people from across the
country visit Srinagar on Shankarajayanti with a mission to pray for
peace, national harmony and for a strong nation. Shankarajayanti
is the birth day of Adi Guru Shankaracharya who was the...
మన దేశం భిన్న మతాల, విభిన్న భాషల సమాహారమైనప్పటికీ అనాదిగా సంస్కృతి పరంగా ఒక్కటే. ఈ పుణ్యభూమిపై దండయాత్రలు చేసి, భూభాగాలను ఆక్రమించుకొని కొంతకాలంపాటు పరిపాలన చేసిన యవణులు, కుశాణులు, శకులు, హూణులు, ఇస్లాంలు, క్రైస్తవులు మొదలైన వారంతా విదేశాల నుండి వచ్చిన దోపిడీ ముఠాలు మాత్రమే. విదేశీ దురాక్రమణదారుల్లో కొందరు పలాయన మంత్రం...
వైశాఖ శుద్ధ పంచమి - జగద్గురువు ఆదిశంకరులు
అవతరించిన రోజు. ఆయన కారణజన్ముడు. దుష్టశిక్షణ , శిష్టరక్షణ చేసేందుకు త్రేతాయుగంలో శ్రీరామ చంద్రమూర్తి , ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు ఎలా
అవతరించాడో అలాగే ఈ కలియుగంలో మన(హైందవ) ధర్మానికి ముప్పు వాటిల్లు సమయంలో ధర్మపరి
రక్షనార్ధామై , వైదిక సంస్కృతిని కాపాడేందుకు సాక్షాత్తు కైలాస
శంకరుడే...
ఫాని తుఫాను మూలంగా ఒడిశ తీరప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. పూరీ, భువనేశ్వర్, కటక్ వంటి నగరాలతోపాటు
ఖోర్ధ, జగతసింహపుర్, జాజ్పూర్ జిల్లాల్లోని గ్రామాలు కూడా బాగా ప్రభావితమయ్యాయి. ఈ
ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రజానీకానికి భోజనం, తాగునీరుకు కూడా
సమస్యగా మారింది. కొన్ని చోట్ల ఇల్లు పూర్తిగా పడిపోవడంతో జనం ఆరుబయటనే కాలం
గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది....
శ్రీ రామానుజాచార్యులు తమిళనాడు లోని శ్రీ పెరంబుదుర్ తాలూకా లో శాలివాహన శకం 939 లో జన్మించారు. ఆయన తండ్రి కేశవాచార్యులు, తల్లి కాంతిమతి . బాల్యం నుండే రామానుజాచార్యుల దృష్టి అత్యంత సునిశితమైన ది. పదిహేనేళ్ల వయసుకే ఎన్నో శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
శంకరం శంకరాచార్యo
కేశవం బాదరాయణo
నమామి భగవత్పాదం
శంకరం లోక శంకరం
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అద్వైత వేదాంతానికి ఆద్యులు. ఆయనను శ్రీ శంకర భగవత్పాదులు అని కూడా పిలుస్తారు. వారు సుమారుగా 2500వ...
ఆధ్యాత్మిక ఆకాశoలో వెలిగే సూర్యులలో ముఖ్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు,
శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు; ఆదిశంకరులు అద్వైత భాస్కరులైతే,
మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతకర్త, రామానుజాచార్యులు విశిష్టాద్వైత వేదాంత తత్త్వవేత్త.
శ్రీ రామానుజాచార్యులు సుమారు వేయి సంవత్సరాల క్రితం శ్రీ
పేరుంబుదూర్ లో 11వ శతాబ్దం, 1017సంవత్సరంలో కేశవ
సోమయాజి, కాంతిమతుల పుత్రుడిగా...
తనది మొత్తం సమాజానికి చెందిన పనిగానే ఆర్ ఎస్ ఎస్ మొదటి నుంచి భావించింది తప్ప కేవలం ఒక సంస్థగా మాత్రమే మిగిలిపోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు. అందుకనే 1949నాటి లిఖితపూర్వక రాజ్యాంగం కూడా స్వయంసేవకులు రాజకీయాలలోకి వెళ్ళేందుకు, ఏదైనా పార్టీలో చేరి...
సెక్యులర్ భారతదేశంలో మైనారిటీ ముస్లిం వర్గం సంపాదించుకున్న మూకబలం, ప్రాబల్యం మరోసారి హైదారాబాద్ ఘటనతో బయటపడింది. `అన్యాయంగా’ తమ మసీదును కూల్చేశారని, తమను `వేధింపులకు’ గురిచేస్తున్నారంటూ ముస్లిం సమూహాలు కల్లోలం రేపడానికి ప్రయత్నించారు. `మైనారిటీల’ పార్టీగా పేరుపడిన ఎంఐఎం, అధికార టీఆరెస్ పార్టీ అండదండలతో నగరాన్ని...























