Nishchay is All-India No. 3 amongst the specially-abled by virtue of his 97 percent marks Nishchay has shown us how to deal firmly with adverse circumstances. In the recently declared CBSE results for 10+2, Nishchay secured All-India Rank 3rd rank...
The brute power and machismo that the so-called "minority Muslim community" has come to acquire in today’s ‘secular’ India was once again on display in Hyderabad where the Muslim groups community are crying ‘persecution’ on the ‘illegal’ destruction of...
ప్రముఖ పురావస్తు పరిశోధకులు, కుడ్య చిత్రాల అధ్యయనకర్త, 'సంస్కార భారతి' వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ డాక్టర్ శ్రీ విష్ణు శ్రీధర్ వాకంకర్ శతజయంతి ఉత్సవాలు (4 మే– 3 ఏప్రిల్ 1988) శనివారం హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జరిగాయి. సంస్కార భారతి, భారతీయ ఇతిహాస సంకలన సమితి సంయుక్తంగా నిర్వహించిన...
తెలుగు సాహతీ లోకాన కవిత్రయం ఉన్నట్టే కర్ణాటక సంగీత లోకానికి త్రిమూర్తులూ ఉన్నారు. వారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారు, శ్రీ శ్యామా శాస్త్రుల వారు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారు. నాదోపాసన ద్వారా భగవంతుడిని దర్శించవచ్చన్న విషయాన్ని నిరూపించిన గొప్ప వాగేయకారుడు త్యాగయ్య. శ్రీరామభక్తాగ్రేసరుడైన త్యాగయ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకార చక్రవర్తి. భారత...
The Hindus of Eeduru village, Attilil Mandal, East Godavari were upset with the failure of Andhra Pradesh Government authorities in stopping the three day Christian Prayer meetings that were held very next to Sri Varala Venkateshewara Swamy temple premises...
కేరళ కోజికోడ్ లోని ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ తమ ఆధ్వర్యంలో నడిచే 100కు పైగా విద్యా సంస్థల్లో ముస్లిం మహిళలు హిజబ్ ధరించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తమ విద్యా సంస్థల పరిపాలనా అధికారులకు నిషేధాన్ని అమలుచేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో లక్షకు పైగా విద్యార్థులు పలు రకాల కోర్సులు అభ్యసిస్తున్నారు....
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామం శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో క్రైస్తవ సభలు ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదమైంది. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రార్ధనలపై నిషేధం విధిస్తూ 2007లో జారీ చేసిన 'అన్యమత ప్రచార నిరోధక చట్టం' (జీవో నెంబర్ 747)కు విరుద్ధంగా,  దేవాలయానికి కేవలం 10 అడుగుల...
Palakkad native Riyas Aboobacker (29) was arrested, on April 29, by NIA after taking into custody in connection with the links with Sri Lankan (SL) blasts. Reports suggest, NIA has traced his links with the Kasaragod-based IS recruitment. Abubaker...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని రామలింగం హత్యకేసు విచారణ సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ 20 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుభువనానికి చెందిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ రామలింగం తమ ప్రాంతంలో జరుగుతున్న ఇస్లామిక్ మతమార్పిళ్లను అడ్డుకునే క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఇస్లామిక్ జిహాదీ మూకల చేతిలో హత్యగావింపబడ్డాడు. ఈ హత్య వెనుక...
ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై, తదనంతర పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన నిర్లక్ష్య పాలన సాగుతోందని విమర్శించారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ గత మూడు...
ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఇటీవల జరిగిన పుల్వామా దాడితో పాటు దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనల్లో ప్రమేయం ఉన్న కీలక సూత్రధారి, పాకిస్థాన్ కు చెందిన మసూద్ అజార్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భద్రతా మండలి విధించే...
ఈవీఎం పరికరాలను టాంపరింగ్, హ్యాక్ చేసేందుకు ఎట్టి పరిస్థితులలోనూ అవకాశం లేదనీ, వాటిలో నిక్షిప్తం చేసిన సాఫ్ట్వేరులో మార్పులు చేయడం అసాధ్యం అని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ సిఎండి పి. సుధాకర్ స్పష్టం చేశారు. ఈవీఎం పరికరాన్ని తెరచి చూసేందుకు ప్రయత్నిస్తే వాటంతట అది పనిచేయడం ఆగిపోతుందని, ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తితే వాటికవే సరిచేసుకుంటాయని ఆయన వివరించారు. మంగళవారం...
శ్రీలంకలో ఇటీవల జరిగిన  ఉగ్రవాద పేలుళ్ల తాలూకు మూలాలు కేరళలో లభ్యమవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ కేరళలోని కసర్గడ్, పలాక్కోడ్ ప్రాంతాలలో జరిపిన దాడుల్లో ఆరుగురు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్ అయ్యారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సభ్యులను సమకూర్చే వ్యక్తులతో వీరు నిరంతరం సంబంధాలు కలిగివున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్  వార్తా...
`Vaidehi ashram’ – a girls’ home, a project of the service organization Seva Bharathi, had it’s 26th anniversary celebration, and completion of 25 years Silver Jubilee on 28th April 2019 in the ashram premises at Saidabad, Hyderabad. Vaidehi Ashram...
భాగ్యనగర్: సేవా భారతి ప్రకల్పం ఆధ్వర్యంలో సైదాబాద్ లో  నడుస్తున్న ‘వైదేహి ఆశ్రమం’ 26 వ వార్షికోత్సవం 28-ఏప్రిల్ ఆశ్రమ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది. సాయంత్రం 6 గం||లకు ప్రారంభమైన కార్యక్రమాన్ని తిలకించడానికి భాగ్యనగర్ నలుమూలల నుండి అనేక మంది పురప్రముఖులు వచ్చారు. వైదేహి ఆశ్రమము ప్రారంభమయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా  కార్యక్రమంగా జరిగిన ఈ కార్యక్రమములో...