అమెరికా వాచాలత్వానికి జైశంకర్ దీటైన సమాధానం
ఆరోపిత "మానవ హక్కుల ఉల్లంఘనలు" కు సంబంధించి భారత్పై అమెరికా చేసిన విమర్శలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ దీటైన సమాధానం ఇచ్చారు.
2+2 చర్చల అనంతరం సంయుక్తంగా ఏర్పాటు...
ఖంభట్ హింస: శోభాయాత్రలపై ముందస్తు కుట్ర
శ్రీరామనవమి రోజున గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్లో ఖంభట్లో శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతోపాటు తదనంతర హింస ముందస్తు ప్రణాళికలో భాగమని స్థానిక 'దివ్య భాస్కర్' దినపత్రిక తెలిపింది. మౌల్వీలతో పాటుగా అరెస్టయిన 11 మందిలో...
ఇదీ జార్జిరెడ్డి నిజస్వరూపం!
బూటకపు కధనాలు, అసత్య ప్రచారాలకు పేరుగాంచిన కమ్యూనిస్ట్ ప్రచార యంత్రాంగం ఈసారి తెలంగాణాలో అటువంటి మరో అసత్య ప్రచారానికి తెరతీస్తోంది. జార్జ్ రెడ్డి అనే హింసావాదిని ఒక హీరోగా చిత్రీకరించడానికి...
The Truth About George Reddy
Communist ecosystem notorious for creating fake narratives, has this time taken up a new project in Telangana – to create the legend...
Ambedkar Versus His Apostles
The “outburst of Dalit outrage’’ during the all-India ‘bandh’ on April 2 has been sought to be explained as an assertion of their right...
Recalling Ambedkar’s Advice
The nation observed Ambedkar Jayanti on April 14 around the time when there were disturbances in some parts of the country consequent to a...
జలియన్వాలాబాగ్ నరసంహారం
- ప్రశాంత్ పోలే
కొంతమంది ఎంపిక చేసిన ఆంగ్లేయులకు మినహాయింపు ఇద్దాం. ఎందుకంటే భారత్పై పెత్తనం చేద్దామని వచ్చిన ప్రతి ఒక్క ఆంగ్లేయుడు అధికారం మత్తులో ఊగిపోతూ ఉంటాడు. భారతీయులను కుక్క, పిల్లి అని...
శ్రీరామనవమి అల్లర్లు: విధ్వంసకారుల నివాసాలు నేలమట్టం
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి దాదాపు 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హింసకు పాల్పడిన నిందితులకు చెందిన 50 నిర్మాణాలను నేలమట్టం చేశారు.
ఆదివారం సాయంత్రం...
రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్ర మంత్రి జైశంకర్ చెంపపెట్టు సమాధానం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశాన్ని లేవనెత్తిన ఒక పాత్రికేయునికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్ చెంపపెట్టు అన్నట్టుగా సమాధానమిచ్చారు. భారత్-యూఎస్ 2+2 చర్చ నాల్గవసారి జరుగుతున్న...
పేదరికంపై పాశుపతాస్త్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన
దేశంలో పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాన్ని అందించడంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ముఖ్యమైన భూమిక పోషిస్తున్నది. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ భారత్లో తీవ్రమైన...
వడ్ల పంచాయతీ… అసలు వాస్తవాలు
-తాల్లోజు నర్సింహాచారి
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు చేస్తున్నారు. అయితే నిజానికి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడానికి అసలు కారణాలు ఏమిటి వాస్తవలను తెలుసుకుందాం.
మొదట కేంద్రం కొనేది వడ్లు...
వనవాసి గర్భిణులకు సాంప్రదాయ పద్ధతిలో సీమంతం చేసిన గవర్నర్ తమిళసై
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలంలోని వనవాసీ గర్భిణులకు సాంప్రదాయ పద్దతిలో సీమంతం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రాముడి పట్టాభిషేకం నాడు భద్రాచలంలో శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్ వేదికగా ఏర్పాటు...
కుతుబ్ మినార్ వాస్తవానికి ‘విష్ణు స్తంభం’ : VHP అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్
ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన కుతుబ్ మినార్ వాస్తవానికి 'విష్ణు స్తంభం' అని విశ్వహిందూపరిషత్ (VHP) అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. 27 హిందూ-జైన దేవస్థానాలను ధ్వంసం చేసిన తర్వాత వాటి నుంచి...
గోరఖ్పూర్ దేవాలయం దాడి: టెర్రరిస్టు యువతి నుంచి నిందితుడికి ఈ-మెయిల్స్
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గోరఖ్పూర్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడి చేసిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ అరబిక్ పదాలతో కూడిన ఒక సంకేత భాషను వినియోగించేవాడని అతడిని విచారిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక బృందం...
సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత
- శ్రీ కృష్ణ గోపాల్ శర్మ
గురు సమర్ధ రామదాస స్వామి జయంతి సందర్భంగా…
సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో...