Seva Bharathi – Flood Relief Efforts
The incessant rains over the past few days have severely affected life in several districts of Telangana State. The people in rural areas of the districts have faced the brunt of these sudden floods. They are finding it extremely difficult to procure essentials such as food, drinking water, medicines among others. Seva Bharathi is a voluntary organization based in Telangana...
వినుర భారతీయ వీర చరిత
వాసుదేవ బలవంత్ ఫడ్కే రామొషి యను పేర రణవీరుల నిలిపి వాసుదేవ ఫడకె వాసికెక్కె తెగువ తోడ చెలగె తెల్లదొరలపైన వినుర భారతీయ వీర చరిత భావము: 1876లో మహారాష్ట్రలో భయంకరమైన కరువు తాండవించినపుడు, ఆంగ్లేయులు ఉన్న పంటనంతటినీ ఎత్తుకుపోతే. వారిపై తిరుగుబాటు చేయడానికి 'రామొషి' అనే సైన్యాన్ని ఏర్పాటు చేసి, ఆంగ్లేయ వ్యాపారులను దోచి రైతులకు పంచారు స్వరాజ్య సమరయోధుడు వాసుదేవ్ బలవంత్ ఫడ్కే. ఆంగ్లేయులు వారి తలకు 5వేల రివార్డు ప్రకటిస్తే, ప్రతిగా ఆంగ్లేయుల తలకు 10వేలను ఫడ్కే ప్రకటించాడు. భారతీయులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న తెల్ల దొరలను అత్యంత...
వరద బాధితులకు సేవాభారతి నిత్యావసరాల పంపిణీ
గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తం గా తయారైంది. ముఖ్యంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆహారం, మంచినీరు, మందులు ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. సేవాభారతి సచ్ఛంద సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పలు సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈనెలలో వచ్చిన వరదల వలన దెబ్బతిన్న ప్రాంతాలలోని ప్రజలను ఆదుకోవడానికి సుమారు 300 మంది వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం...
వినుర భారతీయ వీర చరిత
ఊదా దేవి పులివలె చెలగె గద తొలి సంగరమునను ఉగ్ర రూపునున్న ఊదదేవి ముష్కరులను నరికె ముప్పది రెండుగా వినుర భారతీయ వీర చరిత భావము: లక్నోకు చెందిన పాసీదళిత మహిళ ఊదా దేవి. 1857 నాటి స్వరాజ్య సంగ్రామ సమయంలో సికందర్ బాగ్లో తెల్లవారితో తలపడ్డారు. 32 మంది ఆంగ్లేయుల తలలు నరికిన ధీర వనిత ఊదాదేవి. భరతమాత పాదాల చెంత అమరత్వాన్ని పొందిన ఆ వీరాంగణ చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్
వరద బాధితులకు సేవాభారతి సాయం
ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సందర్భంగా వరదబాధితుల సహాయర్థం సేవాభారతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు అవసరమైన సహాయక సామాగ్రిని భాగ్యనగర్, నారాయణగూడలోని కేశవ స్మారక విద్యాసంస్థల ప్రాంగణంలో సేవాభారతి ఉంచింది. విడతలవారీగా ఆయా వరద బాధిత ప్రాంతాలకు సహాయక సామాగ్రిని చేరవేయడంలో సేవాభారతి కార్యకర్తలు, స్వయంసేవకులు చురుకైన పాత్రను పోషిస్తున్నారు. వరదల కారణంగా మంచిర్యాలలో నీటమునిగిన స్థానిక ఎన్టీఆర్...
ఒకే అక్షం పైనున్న ప్రాచీన అష్ట శివాలయాల రహస్యం ఏమిటి?
- శ్రీపాద కులకర్ణి ఇక్కడ మనం ఆశ్చర్యచకితులం కావలసిన విషయం ఏమంటే - పురాతనకాలంలో మన దేవాలయ శిల్పకళాకారులు, అష్ట ప్రాచీన శివాలయాలు, వాటిమధ్య ఎన్నో వందల కిలో మీటర్ల దూరం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న GPS వంటి ఆధునిక పరిజ్ఞానం, పరికరాలు, సౌకర్యాలు అప్పట్లో లేకపోయినప్పటికీ, ఖచ్చితంగా ఒకే అక్షాంశంలో ఎలా నిర్మించగలిగారా, అని. నేడు మన భారతీయ దేవాలయాలలో ఉండే అద్భుతమైన వింత - మన ఏకైక కళాసాంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం, వాస్తు నిర్మాణశాస్త్రం, విస్మయం కలిగించే విషయం - ఏమిటన్నది మనవాళ్ళు శోధిస్తున్నారు. ప్రథమంగా, కేదారనాథ్, శ్రీ కాళహస్తి, కంచి(కాంచీపురం) లోని ఏకాంబరేశ్వరాలయం, తిరువణ్ణామలై, తిరువాణైకోవిల్, చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం, రామేశ్వరం, కాళేశ్వరం - ఈ ప్రధాన...
వినుర భారతీయ వీర చరిత
సూర్యకుమార్ సేన్ పళ్ళు విరగగొట్టి గోళ్ళూడదీసినన్ మరువ లేదు ఇతడు మాత స్వేచ్చ సూర్య సేను నిలచె సూర్యునోలె నిచట వినుర భారతీయ వీర చరిత దంతములను విరిచి తన నఖాల్బెరికినన్ సేను వీడ లేదు స్వేచ్చ పోరు చిరుత వోలె చెలగె చిట్టగాంగడవుల వినుర భారతీయ వీర చరిత సూర్యకుమార్ సేన్ 1894వ సంవత్సరం మార్చి 22వ తేదీన చిట్టగాంగ్ లోని రౌజాన్ ఉపజిల్లా నోపారాలో జన్మించారు. ఆయన తండ్రి రామణిరంజన్ సేన్ ఉపాధ్యాయుడు. 1916 లో బెర్హంపూర్ కళాశాలలో B.A. పూర్తి చేశారు. విద్యార్థిగా తన ఉపాధ్యాయులలో ఒకరి నుంచి భారత స్వాతంత్ర్య...
నూపుర్ శర్మపై చర్యలు తీసుకోవద్దు… రాష్ట్రాలకు సుప్రీకోర్టు ఆదేశం
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మహమ్మద్ ప్రవక్త పై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన పలు ఎఫ్ఐఆర్లలో ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జులై 1 నాటి ఉత్తర్వుల్లో కోర్టు సూచించిన విధంగా ప్రత్యామ్నాయ పరిష్కారాలను ఎలా పొందవచ్చనే మార్గాలను అన్వేషించేందుకు శర్మపై నమోదైన ఎఫ్ఐఆర్లలోని ప్రతివాదులకు సుప్రీం కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఈ కేసులన్నింటినీ...
షరియత్ సూత్రాలకు బలి అయిన తొలి అమరుడు హకీఖత్ రాయ్
హిందూ దేవతలను హేళన చేస్తూ, అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రతిఘటించినందుకు షరియత్ సూత్రాలకు బలి అయిన మొదటి దైవదూషణ బాధితుడు, హకీఖత్ రాయ్ అని మీకు తెలుసా? – డా. అంకితా కుమార్ మనం చరిత్రను అధ్యయనం చేస్తే, 1734లో సరిగ్గా నూపుర్ శర్మ లాంటి పరిస్థితిని ఎదుర్కొన్న, 12 ఏళ్ల బాలుడైన హకీఖత్ రాయ్ తోటి ముస్లిం బాలురచేత రెచ్చగొట్టబడి, ప్రతీకారంగా వాళ్ళచేత రాళ్ళచేత కొట్టబడి, పాశవికంగా హత్య చేయబడ్డాడు, అని తెలుస్తుంది. ఇటీవల ‘నూపుర్ శర్మ వ్యాఖ్యలు’ అనబడే వివాదం దేశంలో మతపరమైన ఉద్రేకాలకు దారి తీసింది. తర్వాత ఆమెను హత్య చేయాలని ఇచ్చిన బెదిరింపులు, ఉదయ్ పూర్, అమరావతిలలో హిందూయువకులపై జరిగిన...
VIDEO: వనవాసీ వీరుడు చంద్రయ్యదొర
చంద్రయ్య దొర వనవాసీ కోయదొర తెగకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజానుబాహుడు. ఉంగరాల జుట్టు, తల వెనుక జులపాలు కలిగి, ఠీవిగా చింతపిక్క రంగు గుర్రంపై సంచరిస్తూ ఆంగ్లేయులకు, సామాన్య ప్రజలను హింసించేవారికి సింహస్వప్నంగా ఉండేవాడు. మన్యం ప్రజల పక్షాన నిలబడి బ్రిటిషువారిపై తిరుగుబాటు చేసేవాడు. కరువు రోజులలో ప్రజలకు అతడు గంజి సత్రాలు స్థాపించాడు. చంద్రయ్య స్వరాజ్య సమరాన్ని సద్దుమణిగించడానికి కలెక్టర్ ఆయనకు ముఠా పదవి ఇవ్వడానికి ప్రతిపాదించగా అందుకు ఒప్పుకోలేదు. సంస్థానాదీశ పదవిని ఆశ చూపినా చంద్రయ్య దొర ససేమిరా...