Home Tags Liberation Struggle of Hyderabad

Tag: Liberation Struggle of Hyderabad

యువకుల రాకతో రైతు దళంలో ఉత్సాహం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-50)

మరోవైపు గాయపడిన రామచంద్రను ఉద్‌గీర్ నుంచి తప్పించారు. ఉద్‌గీర్‌లో రజాకార్ల మధ్య రామచంద్ర ఆస్పత్రిలో ఉండటం క్షేమం కాదు. అందువల్ల ఆసుపత్రిలో ఖాజా అనే కాంపౌండరుకు లంచమిచ్చి రామచంద్రకు పారిపోయే అవకాశం కల్పించారు....

ప్రాణాలమీదికి వస్తే రజాకార్లు రాజీపడతారు..! (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 49)

దత్తగీర్ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి తొండచీర్ నుండి కొందరు దళ సభ్యులు సహాయార్థం వెళ్ళాలని ప్రయత్నించారు. ప్రతి ఒక్కరు ప్రమాదంలోంచి తప్పించుకొనే ప్రయత్నం స్వయంగా చేసుకోవాలని కిషన్‌గీర్ అన్నాడు. పైగా అక్కడి గ్యానోబా,...

అత్యాచారాలను ఎదుర్కోవడానికి రైతుదళం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-48)

చుట్టు ప్రక్కల ముఖ్యమైన గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే మంజీరనదిని దాటిరావలసిందే! పైగా ఆ గ్రామంలో రజాకార్ల కార్యక్రమాలు లేవు. స్థానిక ప్రజల సహకారం సులభంగా ఉంది. ఈ కారణాల వల్ల అట్టర్గేలోనే...

ఎనిమిది మంది యువకుల అరెస్టు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-47)

ఇక ఏమీ జరగదని భావించి ఆ యువకులంతా గ్రామంలోకి తిరిగి వచ్చారు. నిర్లక్ష్యంగా తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు పోలీసులు గ్రామంపై దాడి జరిపి మానిక్‌రావు, చన్‌వీర్‌లతో సహా ఎనిమిది మందిని...

రామఘాట్‌లో యువకులతో సమావేశం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-46)

తొండచీర్ రైతుదళం మరింత కట్టుదిట్టంగా కార్యకలపాలను సాగించింది. వడిసెలు, చాకు, బరిసె, తుపాకి తదితర ఆయుధాలతో సక్రమంగా శిక్షణ ఇస్తూ వచ్చారు. మరోవైపు మందుగుండు సామాగ్రి, ఆహార ధాన్యాలు సేకరించి నిల్వచేస్తున్నారు. అమాయకుల్లా...

రామఘాట్ స్థావరంపై దాడి చేయడం అసాధ్యం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-44)

రైతుదళ సభ్యులు చన్‌వీర్ నాయకత్వాన సత్తువను, ఓపికను పుంజుకొని పరిగెత్తుతున్నారు. ఆకలిని, అలసటను భరించలేక విశ్వనాథ పటేల్ భూమి మీద నీరసించి పడిపోయాడు. అతన్ని మరికొందరిని అక్కడే వదిలేసి చన్‌వీర్ మిగతా వాళ్ళతో...

బీదర్‌లో పర్యటించిన ప్రధాని నెహ్రూ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-43)

బీదర్ జిల్లాలో ముస్లింలపై అత్యాచారాలు జరిగాయనే ఆరోపణల విచారణకు ఒక కార్యాలయం తెరిచారు. సెక్యులర్ భారత ప్రభుత్వం ఈ విషయమై జిల్లా కలెక్టర్ శ్రీ రోబెల్లోను శ్రద్ధ వహించవలసినదని ఆదేశించింది. స్వయంగా ప్రధాని...

ఆర్య సమాజ్‌ను విమర్శించిన బహదూర్ యార్‌జంగ్ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-42)

భారతకోకిల, సరోజినిదేవి నాయుడు అధ్యక్షత వహించిన ఆ ఉత్సవాల్లో నవాబ్ బహదూర్ యార్‌జంగ్ ఉపన్యసిస్తున్నాడు. హైద్రాబాద్ సంస్థానంలో హిందూ - ముస్లింలు, పాలు - తేనెలా కలసి ఉన్నారని, ఇస్లాం ఏకేశ్వరోపాసననే కోరుతూఉందని,...

మహాసభలకు హాజరవడమే నారాయణరెడ్డి చేసిన నేరం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-41)

భార్య, చిన్న కొడుకు దగ్గరికి రాగానే ఆయన చిన్నపిల్లవాడి చేతిని, భార్య చేతిలో పెట్టి ప్రాణాలు వదిలాడు. బయట ముస్లిం దుండగులు కారును దహనం చేయాలని ప్రయత్నించి పెట్రోలు లేకపోవడంతో విఫలమై వెళ్ళిపోయారు....

దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న హిందువులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-40)

400 మంది ముస్లింలు బాజాలతో, నినాదాలతో బయలుదేరి బస్తీలోకి వచ్చారు. ఎదురుగా హిందువులు దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సుబేదార్ హిందువులనే చెదిరి పొమ్మని ఆర్డర్ ఇచ్చాడు. ఆత్మరక్షణకు సిద్ధమైన ప్రజలను చెదిరి...

రామస్వామి ఇంటిపై హంతకుల దాడి.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-39)

“ప్రాణాలు పోయినాసరే, గౌరవాన్ని కాపాడుతామనే పతాకగీతం అక్షరాలా సార్థకమైంది. ఆ ప్రాంతంలో కల్లోలం చెలరేగింది. హంతకులు మొగలయ్య అన్న రామస్వామి ఇంటిపై దాడిచేయడానికి వెళ్ళారు. రామస్వామి గడియ బిగించాలని ప్రయత్నిస్తుండగా బల్లెంతో ఒక్కపోటు...

వరంగల్ కోటలో పతాక వందనం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-38)

భండారు చంద్రమౌళీశ్వరరావు, హయగ్రీవాచారి లాంటి ఇతర యువకులంతా కూడా వాళ్ళతో చేరిపోయారు. హయగ్రీవాచారి ప్రతివారం పతాక వందనం జరపడం ముఖ్యకార్యక్రమం. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ భావాన్ని పెంచడంతోబాటు యువకుల శారీరక  మానసిక...

వినాయక్‌రావు విద్యాలంకార్ ఇంటిలో సోదా (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-37)

అది వాడుకలో కింబట్ హౌస్‌గా మారిపోయింది. ఆయన నివాస భవనంలో పోలీసులు అన్ని మూలలా సోదా జరిపారు. అంతకు పూర్వమే రావుగారు జాగ్రత్తపడి  పి.పి.సి పత్రాలను, అనేక సంపుటాలను తిరుమలగిరిలోని ఫోర్ట్‌లో ఉన్న...

సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-36)

పరిస్థితులు విషమిస్తున్నాయి. హైద్రాబాద్ నుంచి వెళ్ళిన ప్రతినిధివర్గం ఢిల్లీ నుంచి చర్చలు విఫలం కాగా తిరిగి వచ్చింది. భారత ప్రభుత్వం సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలను విధించింది. సరిహద్దు ప్రాంతాలపై సైన్యాన్ని సిద్ధంగా ఉంచింది....

పట్టుదలతో పి.సి.సి. విచారణ విభాగం పని.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 35)

ముఖ్యంగా పి.సి.సిలో విచారణ విభాగం పట్టుదలతో పనిచేయటం ప్రారంభించింది. ప్రతిరోజు జరిగే సంఘటనలను, అత్యాచారాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేది. ఎక్కడ గృహ దహనాలు, లూటీలు, హత్యలు జరిగినా ఆ ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా...