Home Authors Posts by vskteam

vskteam

5400 POSTS 0 COMMENTS

శ్రీరామనవమి అల్లర్లు: విధ్వంసకారుల నివాసాలు నేలమట్టం

మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి దాదాపు 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హింసకు పాల్పడిన నిందితులకు చెందిన 50 నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఆదివారం సాయంత్రం...

రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్ర మంత్రి జైశంకర్ చెంపపెట్టు సమాధానం

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశాన్ని లేవనెత్తిన ఒక పాత్రికేయునికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్ చెంపపెట్టు అన్నట్టుగా సమాధానమిచ్చారు. భారత్-యూఎస్ 2+2 చర్చ నాల్గవసారి జరుగుతున్న...

పేదరికంపై పాశుపతాస్త్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన

దేశంలో పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాన్ని అందించడంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ముఖ్యమైన భూమిక పోషిస్తున్నది. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ భారత్‌లో తీవ్రమైన...

వడ్ల పంచాయతీ… అస‌లు వాస్త‌వాలు

-తాల్లోజు న‌ర్సింహాచారి కేంద్ర ప్ర‌భుత్వం వ‌డ్లు కొన‌డం లేద‌ని తెలంగాణ రాష్ట్రంలో నిర‌స‌న‌లు చేస్తున్నారు. అయితే నిజానికి కేంద్ర ప్ర‌భుత్వం వ‌డ్లు కొన‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణాలు ఏమిటి వాస్త‌వ‌లను తెలుసుకుందాం. మొదట కేంద్రం కొనేది వడ్లు...

వ‌న‌వాసి గ‌ర్భిణుల‌కు సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో సీమంతం చేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలంలోని వ‌న‌వాసీ గర్భిణుల‌కు సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో సీమంతం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. శ్రీ రాముడి పట్టాభిషేకం నాడు భద్రాచలంలో శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్ వేదికగా ఏర్పాటు...

కుతుబ్ మినార్ వాస్తవానికి ‘విష్ణు స్తంభం’ : VHP అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్

ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన కుతుబ్ మినార్ వాస్తవానికి 'విష్ణు స్తంభం' అని విశ్వహిందూపరిషత్ (VHP) అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. 27 హిందూ-జైన దేవస్థానాలను ధ్వంసం చేసిన తర్వాత వాటి నుంచి...

గోరఖ్‌పూర్ దేవాలయం దాడి: టెర్రరిస్టు యువతి నుంచి నిందితుడికి ఈ-మెయిల్స్

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గోరఖ్‌పూర్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడి చేసిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ అరబిక్ పదాలతో కూడిన ఒక సంకేత భాషను వినియోగించేవాడని అతడిని విచారిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక బృందం...

సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత

-  శ్రీ కృష్ణ గోపాల్ శర్మ గురు సమర్ధ రామదాస స్వామి జయంతి సందర్భంగా… సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో...

అణగారిన ప్రజల ఆశా జ్యోతి కర్నె శ్రీశైలం ఇక లేరు

షెడ్యూల్ కులాల జన ఉద్దారకుడు ,షెడ్యూల్ కులాల సంస్కృతి పరి రక్షకుడు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నిజమైన షెడ్యూల్ కులాలకే అందాలని ఆశించి, సతతం కృషి చేసిన కర్నె శ్రీశైలం మన...

గోర‌క్‌నాథ్ ఆల‌యంపై దాడి: CAA, NRC కి వ్య‌తిరేకంగానే నిందితుడి ఘాతుకం

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (CAA), జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) ల‌కు వ్య‌తిరేకంగానే గోర‌క్ నాథ్ ఆల‌యంపై దాడికి పాల్ప‌డిన‌ట్టు నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ విచార‌ణ‌లో చెప్పిన‌ట్టు...

రష్యాపై ఐరాస బహిష్కరణ వేటు: చర్చలు జరపాలన్న భారత్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) నుంచి రష్యాను ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం (UNGA) బహిష్కరించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో భారత్ సహా 58 దేశాలు పాల్గొనలేదు....

గోరఖ్‌నాథ్ దేవస్థానం దాడి: నిందితుడి నుంచి తీవ్ర‌వాదుల‌కు లక్షల రూపాయలు

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గోరఖ్‌నాథ్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడికి పాల్పడి దొరికిపోయిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ జీవితానికి సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని యూపీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు....

ఈ ‌ఘటన హిందూ సమాజానికి మేలుకొలుపు!

– తురగా నాగభూషణం తిరుపతిలో సంచారజాతులకు చెందినవారు తమ ధర్మాన్ని కాపాడి హిందువులకు ఆదర్శంగా నిలిచారు. పథకం ప్రకారం తమ ఆరాధ్యదైవాన్ని కించపరుస్తూ, మత ఆచారాలను అవమానిస్తూ, గుడి ఎదురుగా చర్చి నిర్మాణానికి పూనుకుని,...

1.8 Lakh tourists visited Kashmir in March

For the first time in ten years, 1.8 lakh tourists visited Kashmir in March 2022 alone, says the data available with the Kashmir Tourism...

కశ్మీర్‌కు రికార్డు స్థాయిలో పర్యాటకులు

మార్చిలో 1.8 లక్షల మంది పర్యాటకులు దశాబ్ద కాలంలో అత్యధిక సంఖ్యగా నమోదు దశాబ్ద కాలంలో తొలిసారి అన్నట్టుగా ఈ సంవత్సరం మార్చి మాసంలో 1 లక్ష ఎనభై వేల మంది పర్యాటకులు...