-ఉరికే నీటిని.. ఒడిసిపట్టిన ఘనత
-బెంగళూరు తాగునీటి సమస్యకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ పరిష్కారం
-నీటిని భూమిలోకి ఇంకించేందుకు చర్యలు
-పలు సంస్థల ఆర్థిక సాయం
బెంగళూరు మహానగరానికి నిత్యం తాగునీరు అందిస్తున్న...
కోవిడ్ -19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత సమస్యను పరిష్కరించడానికి, దేశవ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పిఎమ్-కేర్ నిధులు కేటాయించింది. ఈ ప్లాంట్లను మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని...
సంక్షోభంలో
కూరుకుపోయిన ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా
కపూర్ను ఎన్ఫోర్స్ మెంట్
డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద
ఆయనపై కేసు నమోదు చేశారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల...
భారత యువత సాయుధ దళాల్లో సేవలందించేందుకు రూపొందించిన 'అగ్నిపథ్' పథకాన్ని మంగళవారం (జూన్ 14) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద యువత 4 సంవత్సరాల పాటు సాయుధ దళాలలో...