స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడూ ఆనందోత్సాహాలతో ఉన్నాడు. అన్ని అడ్డంకులనూ, సంక్షోభాలనూ అధిగమించి మన దేశం 75 సంవత్సరాల కాలఖండాన్ని దాటింది. ఈ ప్రయాణం అత్యంత రోమాంతమైనది. ఈ స్వాతంత్ర్య అమృతోత్సవ వేళ మన దేశం సాధించిన విజయాలు, అధిగమించిన సవాళ్లు అన్నీ మన ముందు...
జలియన్‌ వాలాబాగ్ గాంది తోడ సమర గానము చేయగ జలియవాల బాగు జనుల నిండె డయ్యరదియె గాంచి దయ్యమై చెలరేగె వినుర భారతీయ వీర చరిత భావము స్వతంత్ర ఉద్యమకారులంతా కలిసి జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, డయ్యర్ అనే నరరూపరాక్షసుడు విచక్షణారహితంగా కాల్పులు జరపాలని బ్రిటీషు సైనికులను ఆదేశించడంతో వందలాదిగా భారతీయులు అసువులు బాశారు. తల్లి భారతి స్వేచ్ఛ...
When selfish, anti-social elements cannot compete with the genuine work of a patriot or organisation working for a better society and nation, their only option is to tarnish the image of such an individual or organisation. RSS (Rashtriya Swayamsevak...
ఈ ఆగ‌స్టు 15నాటికి భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. ఇంకా సంవత్సర కాలం కొనసాగుతాయి కూడా. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా...
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో బద్దం ఎల్లారెడ్డి ఒకరు. ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో, 1938నాటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన అరెస్టయ్యారు. జైలు శిక్ష అనుభవించారు. ఆయన నాయకత్వంలో ఒక ఉదారవాద సంస్థగా మొదలై నిజాం వ్యతిరేక ఐక్య ఫ్రంట్‌గా తీవ్రరూపం దాల్చిన ఆంధ్ర మహాసభకు ప్రధాన కార్యదర్శిగా బద్దం...
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై శుక్రవారం న్యూయార్క్‌లో దాడి జరిగింది. 'ది సటానిక్ వెర్సెస్' నవలతో ప్రసిద్ధి చెందిన సల్మాన్ రష్దీపై ఒక ఆగంతుకుడు దాడి చేశాడు. ఆయనపై పిడిగుద్దులు కురిపించాడు. కత్తితో అనేకసార్లు పొడిచాడు. విశ్వసనీయ వర్గాల ప్రకారం న్యూయార్క్‌లోని షిటాక్వాలో షిటాక్వా ఇనిస్టిట్యూషన్‌లో ప్రసంగించడానికి రష్దీ వచ్చారు. ఆయన ప్రసంగించడానికి ముందుకు...
-పంకజ్ జగన్నాథ్ జేస్వాల్ ఒక దేశభక్తుడు లేదా మెరుగైన సమాజం, మెరుగైన దేశం కోసం అంకితమైపోయిన ఒక సామాజిక సేవా సంస్థ చేపట్టిన పవిత్రమైన కార్యంతో స్వార్థపూరితమైన, సంఘ వ్యతిరేక శక్తులు పోటీపడలేవు. అలాంటి వ్యక్తి లేదా సంస్థను అప్రతిష్ఠ పాల్జేయడమే వారి ముందున్న ఏకైక ఐచ్ఛికం. ఒక కల్పితమైన కథనంతో సోషల్ మీడియా వేదికలపై...
శ్రీ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ జీ (డాక్టర్జీ) సీ. జాతి జెండ నిలప జాకుదించదలచె గుప్త నామమునను గుబులు రేపె పూర్ణ స్వేచ్ఛ కొరకు పూరించె శంఖంబు కానలందునను తా కర్ర విరిచి ధిక్కరించెన్ జూడు నొక్క శాసనమును యురి గూడ తనకును మురిపెమనుచు ననుభవించెను ఖైదు తను పలుమారలు ఖేదములను దీర్చె కేశవుండు అ.వె. వందెమాతరమని వచియించె బాల్యాన యువకుడయ్యి నడిపె యుద్యమములు సంఘశక్తితోడ సంఘటనను జూపె వినుర భారతీయ వీర...
– బూర్ల దక్షిణామూర్తి భారత్‌కు సుదీర్ఘ చరిత్ర, ప్రాచీన సంస్కృతి, శ్రేష్ఠమైన వారసత్వం వచ్చాయి. అందులో భాగమైన ఉత్సవాలు మన జాతీయ జీవనానికి గుర్తులు. ఈ ఉత్సవాలు సమాజంలో స్నేహం, సంఘటన, నూతనోత్సాహం, ఆహ్లాదకర వాతావరణాన్ని నిర్మిస్తు దేశభక్తిని పెంపొందిస్తాయి. మూస జీవితంతో విసుగు, అలసట కనిపించడం మానవ స్వభావం. మనం నిర్వహించుకునే ఉత్సవాలతో అవి దూరమవుతాయి....
- హో.వె.శేషాద్రి మ‌న ఉత్త‌ర భార‌తంలో రాఖీ బ‌హు సుంద‌ర‌మైన సంకేతానికి ప్ర‌తీకం. ఏ స్త్రీ అయినా ఒక‌ పురుషుడు, అప‌రిచితుడైనా కూడా అత‌ని వ‌ద్ద‌కు వెళ్లి అత‌డికి “రాఖీ” క‌డితే ఆ క్ష‌ణం నుంచి అత‌డు ఆ స్త్రీకి సోద‌రుడు, ర‌క్ష‌కుడ‌వుతాడు. అంతేగాక ఏ స్త్రీకైనా ఆప‌ద వాటిల్లిన‌పుడు ఆ స్త్రీ ప‌ర‌క్ర‌మ‌వంతుడైన పురుషునికి...
కొమురం భీమ్ జలము కొరకు మరియు జంగలు కొరకును జోడె ఘాటు నందు జోరు పోరె కొదమ సింహ మోలె కొమురము భీముడు వినుర భారతీయ వీర చరిత భావము నిజాం రజాకారు సేనలు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని అడవులను దౌర్జన్యంగా నరికి వేస్తున్న కాలమది. అమాయక వనవాసీలపై పన్నులు విధిస్తున్నారు. నిజాం రజాకారు సేనల అక్రమాలను ఎదిరించడానికి కొదమ సింహం కొమురం...
-వాణి సక్కుబాయి భారతీయ సనాతన ధర్మం, సంప్రదాయాన్ని అనుసరించి మనం ఆచరించే ప్రతి పండగకీ ఒక పరమార్థం ఉంటుంది. విశ్వ మానవకళ్యాణానికి, సర్వమాననవ సౌభ్రాతృత్వానికి దారి చూపిస్తుంది. పురాణేతిహాసాల ప్రకారం అతి ప్రాచీనమైన, అపురూపమైన కుటుంబ బాంధ్యవాల పండగ రాఖీ పండగ. శ్రావణమాసం పౌర్ణమి నాడు జరుపుకునే దివ్యమైన వేడుక. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. జంధ్యాల...
- అంజలి అంఖడ్ భారతదేశంలో లెక్కలేనన్ని రహస్యాలను దాచుకున్న వినూత్నమైన దేవస్థానాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయమే ఉత్తరాఖండ్‌లో ఉంది. ఆ దేవస్థానం రక్షా బంధన్ రోజున మాత్రమే భక్తులకు దర్శనార్థం అందుబాటులో ఉంటుంది. సంవత్సరంలో మిగిలిన అన్నిరోజులు దేవస్థానం తలుపులు మూసి ఉంటాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ దేవస్థానం పురాణేతిహాసాలతో ముడిపడి...
భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయమ‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ కార్య‌వాహ మాన‌నీయ‌ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. సికింద్రాబాద్ నగరంలో స్థానిక జన్మభూమి శాఖలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ర‌క్షాబంధ‌న్‌ పర్వదినం విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి...
-Dr. Shreerang Godbole As India enters the 75th year of her freedom, it is time to recall events and examine narratives related to our Freedom Movement. Close on the heels of this momentous occasion comes the centenary of the Rashtriya...