రామ్‌ప్రసాద్ బిస్మిల్ విప్లవానుజులకు విషయమును తెలిపి కలిసి దాడి చేసె కాకొరి నను రగ రగ రగిలేటిరాంప్రసాదు గనుము వినుర భారతీయ వీరచరిత భావము ఆంగ్ల పాలకుల ఆయుధాలు, డబ్బుతో వెళుతున్న రైలును స్వరాజ్య సమరయోధుడు రామ్‌ప్రసాద్ బిస్మిల్ కనిపెట్టారు. అదే విషయాన్ని తోటి విప్లవకారులకు తెలియజేశారు. రైలులో తరలిపోతున్న ఆయుధాలు, డబ్బును స్వతంత్ర సమరానికి సహాయకారిగా చేసుకోవాలని భావించారు. కాకోరి అనే...
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ ప్రసిద్ధమైన గేయ రచయితగా తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాకవి శంకరంబాడి సుందరాచారి. తేటతెనుగు నుడికార విలసితమైన తేటగీతుల్లో సుందర రామాయణం, ‘సుందర భాగవతం’ గొప్పగా రచించారు. రవీంద్రుని ‘గీతాంజలి’  అనువాదం, ‘బుద్ధగీత’ రచనతో ప్రముఖ పండితుల, మాన్యుల మన్ననలు అందుకున్న ప్రతిభావంతమైన కవి. సినీ రచయితగా నాలుగైదు...
ఉద్దంసింగ్ జలియ వాల బాగు జనులజంపినయట్టి డయ్యరునకు మరణ శయ్య జూప సిద్ద మయ్యి చంపె ఉద్దమ సింగము వినుర భారతీయ వీర చరిత భావము జలియన్‌వాలాబాగ్‌లో దారుణంగా ప్రజలను పొట్టనపెట్టుకున్న డయ్యర్‌కు మరణశిక్ష విధించడానికి శపథం చేశారు. 12 సంవత్సరాలు వేచి చూశారు. డయ్యర్ ఇంగ్లండ్‌లో ఉండగా, అతడు ఉంటున్న ప్రాంతానికి వెళ్ళి, అతడిని కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్న వీరుడు...
పత్రికను ఆయుధంగా చేసుకొని స్వరాజ్య సిద్ధి, భావ ప్రకటనాస్వేచ్ఛ కోసం పోరాటం జరిపిన స్వాతంత్ర్య సమరయోధుల్లో మద్దూరి అన్నపూర్ణయ్య ఒకరు. మడమతిప్పని ఆ పోరాటంలో 42వ సంవత్సరం వచ్చేనాటికి ఆయన 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. 33 సంవత్సరాల కాలానికి జరిపిన స్వరాజ్య సమరంలో, దాదాపు 15 సంవత్సరాలు మద్దూరి అన్నపూర్ణయ్య జైలులోనే...
స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగం, ధైర్య సాహసాలు వర్తమానంతో పాటుగా భావితరాలకు ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు అన్నారు. దేశ పరిరక్షణ ప్రతి ఒక్కరిగా బాధ్యత అని వారు అన్నారు. ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ వనవాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా...
స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 3 ‌దేశ నిర్మాణం విషయంలో డా.హెడ్గేవార్‌కు మూడు స్థిరాభిప్రాయాలు ఉండేవి. మొదటిది- దేశం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. దానికంటే ముఖ్యమైనది దేశం కోసం జీవించడం. రెండవది – దేశ విముక్తి అవసరార్థ దేశభక్తితో సాధ్యం కాదు. అప్రతిహతమైన, అవిశ్రాంతమైన దేశభక్తితోనే సాధ్యమవుతుంది. మూడవది- కఠిన, దీర్ఘకాలిక వ్యక్తి...
సుభాష్ చంద్రబోస్  జనత సేకరించి జగము నేకము జేసె భారతాంబ కొరకు పోరు సల్పె వీర బోసు నింపె ధీరత్వము మనలొ వినుర భారతీయ వీర చరిత భావము భారతదేశంలో స్వతంత్ర సమరం సాగిస్తూనే జపాన్ జర్మనీ వంటి దేశాలలో పర్యటించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను ఏకం చేశారు. "మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను" అంటూ భారతీయుల్లో...
-సత్యేంద్ర త్రిపాఠి స్వరాజ్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్నందుకు నిదర్శనంగా యావత్ భారతదేశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న వేళ భారతదేశపు అత్యంత పటిష్టమైన, చురుకైన ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఒక నమూనాగా నిలుస్తున్నది. కాలం గడుస్తున్న కొద్దీ, భారత్ ఎంతగానో వృద్ధి చెందింది. ప్రజాస్వామిక విధానాలను బలోపేతం చేసింది. అవి భారతీయుల జీవన విధానంలో...
ఝాన్సీ లక్ష్మీబాయి వీపు పుతృని గట్టె వీర ఝాన్సిని జూడు హయమునెక్కి కదిలె రయము గాను కాళికోలె నిలచె కరవాలమునుబట్టి వినుర భారతీయ వీర చరిత భావము డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని వీర ఝాన్సీరాణి ఎదిరించారు. పసి బాలుడిని వీపుకు కట్టుకొని గుర్రాన్ని ఎక్కారు. వేగంగా కదిలి రెండు చేతులలో కరవాలములు పట్టుకున్నారు. గుర్రమును నియంత్రించే కళ్ళెమును నోటిలో ఉంచుకున్నారు. అపర కాళికావతారమును...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS), జాతీయ పతాకం మధ్య గల అవినాభావ సంబంధాన్ని పరమపూజ్య మాననీయ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్‌జీ వివరించారు. దేశంలో మొట్టమొదటి సారి జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పటి నుంచి పతాకాన్ని గౌరవించడంలో స్వయంసేవక్ ముందున్నారని తెలిపారు. ఈ క్రమంలో అప్పట్లో నెహ్రూజీ సమక్షంలో జరిగిన ఒక ఘటనను వారు చెప్పారు.
మువ్వన్నెల జెండా ఆవిర్భావం నుండి రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్, తిరంగా పట్ల గౌరవంతో ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నది.  – డా. మోహన్ భాగవత్  “రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్వీయ ఆధారితమైనది. మనం ఏమి ఖర్చు చేయాలనుకున్నా, అది మనకు మనమే ఏర్పాటు చేసుకుంటాము. మన సంస్థను నడిపేందుకు మనం, బయటినుండి ఎవరి దగ్గర, ఒక్కపైసా కూడా తీసుకోము. మన...
క‌న్వారియా యాత్ర‌పై ఇస్లాం మ‌తోన్మాదుల అడ్డంకులు కొన‌సాగుతున్నాయి. కన్వారియాలపై రాళ్లు రువ్వినందుకు వారిపై కలుషిత నీటిని విసిరినందుకు బరేలీలోని పరాగ్వాకు చెందిన గ్రామ స‌ర్పంచ్ షకినాతో సహా 6 మందిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన త‌ర్వాత కొద్ది రోజుల‌కే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని షేర్ఘర్ బ్లాక్‌లోని దుంకా గ్రామంలో నివసిస్తున్న స్థానిక ముస్లింలు...
చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(CPEC) ముసుగులో బలూచిస్తాన్‌తో పాటుగా పాక్ ఆక్రమిత్ కాశ్మీర్‌(PoK)లోనూ పాక్ ఆర్మీ తరఫున కీలకమైన రక్షణ ప్రాజెక్టుల నిర్మాణానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) రంగంలోకి దిగిందని తాజా ఆధారాలు ప్రాతిపదికగా రక్షణ రంగానికి చెందిన అగ్రశ్రేణి వర్గాలు తెలిపినట్టు UNI వార్తా ఏజెన్సీ ఒక కథనంలో వెల్లడించింది. నవాబ్ షా,...
చంద్రశేఖర్ ఆజాద్ భారతాంబ కొరకు బాలుని తెగువను తెల్ల వాడు జూసి జల్లు మనియె అగ్గి పిడుగు లాంటి ఆజాదునుకనుము వినుర భారతీయ వీర చరిత భావము స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తున్న సమరయోధులపై పోలీసులు లాఠీలను ఝుళిపించారు. సదరు పోలీసులపై ఒక బాలుడు రాళ్ళు రువ్వి గాయపరిచాడు. కోర్టులో హాజరుపరచగా కొరడా దెబ్బలకు ఏ మాత్రం భయపడుకుండా తన పేరు...
Our Sangh is self-dependent. Whatever we have to spend, we arrange it ourselves. We do not take even a single paisa from outside to run the organization. If someone brings it to us, we return it. The RSS is...