డిసెంబర్ 27-28, 1937లో, ఫయిజ్ పూర్ (యావల్ తాలూకా, జలగావ్ జిల్లా, మహారాష్ట్ర ) లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో, 80 అడుగుల ఎత్తు గల స్తంభానికి మన మువ్వన్నెల జాతీయజెండా మార్గమధ్యంలో చుట్టుకొని, చిక్కుపడింది. అక్కడున్న చాలా మంది కాంగ్రెస్ నాయకులు (సమావేశాల అధ్యక్షుడు నెహ్రూతో సహా) కంగారుపడ్డారు. కొందరు కార్యకర్తలు జెండా...
పేరుకు వెదిరె రామచంద్రరెడ్డి అన్న మాటే కానీ.. వినోబా బావే అడిగిందే తడవుగా భూదానోద్యమం కోసం మొత్తంగా 1,000 ఎకరాల భూమిని దానంగా ఇచ్చి 'భూదాన్' రామచంద్రారెడ్డిగా చరిత్ర పుటల్లో వారు నిలిచిపోయారు. ‘భూమికోసం యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి. కానీ రామచంద్రారెడ్డిగారు మన సమస్యలను అర్థంచేసుకొని.. మొదట 100 ఎకరాల భూమిని దానం ఇవ్వడంతో...
స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ – 2
– డాక్టర్ శ్రీరంగ్ గోడ్బొలే
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ నినాదం జనాదరణ పొందడానికి కారణం దాంట్లో ఉన్న నిరాడంబరత్వమే. ప్రతి ఒక్కరు వినియోగించే ఒక ఆహార పదార్థం మీద విధించిన పన్నును చూపి అందరిని మేల్కొలిపారు. ఉప్పు పన్ను భారం పడేది సామాన్యల మీదే. సముద్రతీరం లేకపోవడం వల్ల మధ్య...
ఆగస్ట్ 5 వరలక్ష్మీ వ్రతం
దారిద్య్రం నుంచి ధనం వైపునకు, అజ్ఞాన తిమిరం నుంచి సుజ్ఞానం దిశగా నడిపించే దివ్య తేజోమూర్తి శ్రీమహాలక్ష్మిని విష్ణుపురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది. ధనం అంటే కేవలం డబ్బే కాదు. ఆరోగ్యం, ఆయుస్సు, అభయం, ధైర్యం, స్థయిర్యం, విజయం, వీర్యం, శౌర్యం, సాహసం, విద్య వివేకాలు, కీర్తిప్రతిష్ఠలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, పుత్రపౌత్రాదులు…...
1937 నాటి కాంగ్రెస్ ఫైజ్పూర్ సెషన్లో జెండా ఎగురవేసే కార్యక్రమంలో, త్రివర్ణ పతాకం ఎనభై అడుగుల ఎత్తులో మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడున్న చాలా మంది జెండాను చిక్కు విప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత ఒక ప్రతినిధి శ్రీ కిషన్ సింగ్ ధైర్యంగా స్తంభం పైకి ఎక్కి జెండా ను విడిపించారు. జెండా స్తంభంపై రెపరెపలాడుతుండగా...
బాలగంగాధర్ తిలక్
తిలకు ఘనమగు తన కలను జనులలోన
రగుల గొల్పి తాను రణము సల్పి
జైలు గోడలందు జయగీతి లిఖించె
వినుర భారతీయ వీర చరిత
ఉత్సవములు జరుపుచుత్తేజపరచుచు
జనుల సేకరణను జరిపి తాను
సమరమెంతొ తిలకు సలిపె తీవ్రముగను
వినుర భారతీయ వీర చరిత
భావము
భారతదేశం త్వరలో స్వతంత్ర సాధించి తీరుతుందని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కలగన్నారు. తాను కన్న కలను నిజం చేసుకోవడానికి...
The selfless initiative taken by Rashtriya Swayamsevak Sangh (RSS) made a crematorium for all castes of Hindus in Tamil Nadu. The crematorium called Nandavanam was located in between the Lord Sri Kasilingeswarar Temple and River Bhavani at Mettupalayam near...
సాధారణంగా స్మశాన వాటిక అంటే మనకు గుర్తువచ్చేది.. ఎవరైనా చనిపోతే అక్కడకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరుపుతారు అని... కానీ ఇక్కడ ఒక స్మశాన వాటిక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, సేవాకేంద్రంగా, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రంగా మారింది.
తమిళనాడులోని కోయంబత్తూరు నగరానికి సమీపంలో మెట్టుపాలెయం పట్టణం ఉంది. ఇక్కడ కాశీ వద్ద గంగా నది ప్రవహిస్తున్న...
నీరా ఆర్య
కన్నభూమికొరకు కడతేర్ఛెను పతిని
వక్షములను కోయ వణకకుండ
నిలిచినట్టి నారి నీరార్యను గనుము
వినుర భారతీయ వీర చరిత
భావము
స్వరాజ్య సమరాజ్ఞి నీరా ఆర్య నేతాజీ రెజిమెంటులొ సైనికాధికారిణిగా పనిచేశారు. ఆమె భర్త బ్రిటిష్ ప్రభుత్వంలో సీఐడీ అధికారిగా ఉండేవారు. నేతాజీ జాడ చెప్పమని భర్త హింసించడంతో, మాతృభూమి కోసం భర్త అని కూడా చూడకుండా ఆమె అతడిని...
డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతుందనే ఆందోళన అవసరం లేదని, రూపాయి పతనం కాలేదని ఆ పరిస్థితులు కూడా లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాస్తవానికి రూపాయి తన సహజరీతిలోనే ముందుకు సాగుతోందని తెలిపారు. మంగళవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్లో రూపాయి విలువ తగ్గడంపై సభ్యులు...
మహాబిరి దేవి
మహిళలనిట నడిపె మహబిరిదేవియె
సాయుధముగను తొలిసంగరాన
తెల్లవారి తలల తెంపిరి తెగువతొ
వినుర భారతీయ వీర చరిత
భావము
1857లో తొలి స్వరాజ్య సంగ్రామంలో, మీరట్ ప్రాంతంలో 22 మంది మహిళలను ఏకం చేసి, రాళ్ళు, కత్తులు వంటి సాధారణమైన ఆయుధాలతో బ్రిటీష్ వారిపై విరుచుకపడి, వారి తలలను తెంచిన మహాబిరిదేవి చరిత విను ఓ భారతీయుడా!
చరిత్ర
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్...
స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఆగస్గు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా(ప్రతి ఇంటిపై జాతీయజెండా) అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసుల నుంచి జాతీయ జెండాల విక్రయం ప్రారంభమైంది. తెలంగాణలోని 31...
ఇటీవల చెన్నయ్లో 44వ FIDE చెస్ ఒలింపియాడ్ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ చదరంగంతో తమిళనాడుకు గల సంబంధాన్ని వారి ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. తమిళనాడులోని ఒక దేవస్థానంలో మహేశ్వరుడు చదరంగం ఆడిన దృష్టాంతం ఉందని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని ప్రస్తావించిన సదరు దేవస్థానంపై ప్రపంచ ప్రజల...
స్వరాజ్య సమరయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అక్కడ జైలుపాలై 1922లో విడుదలై గుంటూరుకు వచ్చారు. నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. సొంత పోస్టాఫీసు, సొంత కరెన్సీతో స్వతంత్ర ప్రజాపాలన చేపట్టారు. 1924లో స్వాతంత్ర వీర సావర్కర్ సలహాపై కరాచీ...
మన దేశం స్వరాజ్యం సాధించడానికి ఎందరెందరో వీరులు తమ జీవితాలను ఘనంగా పెట్టి పోరాటం సాగించారు దేశమంతటా పల్లే పట్నం ఊరు వాడ చిన్నాచితకా పురుష మహిళా బాల వృద్ధా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వతంత్రం కోసం నిప్పు కణికలై ఎగిరి పడ్డారు. అగ్గి బరాటాలై తెల్లవాని వెన్నులో వణుకు పుట్టించారు. ఇలాంటి వీరోచిత పోరాటాలకు ఇందూరు జిల్లా...























