షెడ్యూల్ కులాల జన ఉద్దారకుడు ,షెడ్యూల్ కులాల సంస్కృతి పరి రక్షకుడు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నిజమైన షెడ్యూల్ కులాలకే అందాలని ఆశించి, సతతం కృషి చేసిన కర్నె శ్రీశైలం మన మధ్య లేకపోవడం తీరని బాధను కలిగిస్తున్నది. ఆ లోటు ఎవరూ తీర్చలేనిది.
కొండంత ధైర్యం,మొక్కవోని విశ్వాసం, పట్టుదల, నిష్కలంక దేశభక్తి, సౌమ్య...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) లకు వ్యతిరేకంగానే గోరక్ నాథ్ ఆలయంపై దాడికి పాల్పడినట్టు నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ విచారణలో చెప్పినట్టు పోలీసులు తెలిపారు.
ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అబ్బాసీ ఏప్రిల్ 3న గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో అల్లాహు అక్బర్ అని అరుస్తూ ఉత్తరప్రదేశ్...
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) నుంచి రష్యాను ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం (UNGA) బహిష్కరించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్లో భారత్ సహా 58 దేశాలు పాల్గొనలేదు. ఓటింగ్లో పాల్గొనకపోవడం వెనుక కారణాన్ని ఐక్యరాజ్యసమితి(UN)కి భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ త్రిమూర్తి వెల్లడించారు. అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్న...
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడికి పాల్పడి దొరికిపోయిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ జీవితానికి సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని యూపీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దాడి జరగడానికి ఒక రోజు ముందు అబ్బాసీ నివాసంలో ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులు సోదాలు చేపట్టారు. కానీ...
– తురగా నాగభూషణం
తిరుపతిలో సంచారజాతులకు చెందినవారు తమ ధర్మాన్ని కాపాడి హిందువులకు ఆదర్శంగా నిలిచారు. పథకం ప్రకారం తమ ఆరాధ్యదైవాన్ని కించపరుస్తూ, మత ఆచారాలను అవమానిస్తూ, గుడి ఎదురుగా చర్చి నిర్మాణానికి పూనుకుని, పెద్దఎత్తున ఘర్షణకు దిగి భౌతికదాడులు చేసిన క్రైస్తవ మతఛాందసులను మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు. తమ మత విశ్వాసాలను కాపాడుకోవడానికి చావుకైనా సిద్ధం...
For the first time in ten years, 1.8 lakh tourists visited Kashmir in March 2022 alone, says the data available with the Kashmir Tourism department. The department is expecting the numbers to increase further in the coming months as...
మార్చిలో 1.8 లక్షల మంది పర్యాటకులు
దశాబ్ద కాలంలో అత్యధిక సంఖ్యగా నమోదు
దశాబ్ద కాలంలో తొలిసారి అన్నట్టుగా ఈ సంవత్సరం మార్చి మాసంలో 1 లక్ష ఎనభై వేల మంది పర్యాటకులు కశ్మీరును సందర్శించారని కశ్మీర్ పర్యాటక విభాగ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున కశ్మీర్కు...
భారత్పై దుష్ప్రచారం చేస్తున్న డిజిటల్ మీడియా చానెళ్ళపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. వార్తలు ప్రాతిపదికగా పనిచేసే 22 యూట్యూబ్ చానెళ్ళను, మూడు ట్వీటర్ ఖాతాలను, ఒక ఫేస్బుక్ ఖాతాపై ప్రభుత్వం వేటు వేసింది. 2021 నాటి ఐటీ నిబంధనలకు లోబడి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 22 యూట్యూబ్ చానెళ్ళపై...
New Delhi , April 5: The Ministry of Information and Broadcasting, utilizing the emergency powers under the IT Rules, 2021, has issued orders for blocking 22 YouTube-based news channels, three Twitter accounts, one Facebook account, and one news website...
హిందూ మతానికి తిరిగి వచ్చిన యువకుడు
ఆమీర్ ఖాన్ అనే యువకుడు హిందూ మతానికి తిరిగి వచ్చాడు. తన పేరును అభయ్ త్యాగి అని మార్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. ఘజియాబాద్లోని రామ్లీలా మైదానంలో ఆదివారం మహాయజ్ఞం జరిగింది. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ అనే యువకుడు...
ఉత్తరప్రదేశ్లో గోరఖ్నాథ్ దేవస్థానం వెలుపల పోలీసులపై దాడికి పాల్పడిన నిందితుడు అహ్మద్ ముర్తజాపై ప్రవచనకారుడు జకీర్ నాయక్ ప్రభావం ఉందనే దిగ్భ్రాంతికరమైన వాస్తవం ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
దీనికి బలం చేకూరుస్తున్నట్టుగా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లో రెచ్చగొట్టే విధంగా జకీర్ నాయక్ చేసిన ప్రసంగాల తాలూకు ఆడియోలు,...
కాశ్మీర్ లోయ నుంచి 1990వ దశకంలో తరిమి వేయబడిన పండిట్లు మరో సంవత్సరంలో తిరిగి స్వస్థలాలకు చేరుకోగలరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశారు. వారు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరనే భరోసా ఇచ్చారు.
నవ్రేహ్ వేడుకల చివరి...
ఉడిపిలోని హిందూ దేవాలయాల వార్షిక జాతరల సమయంలో దేవాలయ పరిసర ప్రాంతాలలో వ్యాపారాలు చేయడానికి బహిష్కరణకు గురైన ముస్లిం వ్యాపారులు బుధవారం మార్చి 30న పెజావర్ మఠంలోని శ్రీరామ విట్టల సభావనంలో పెజావర్ మఠం అధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలిసి గతంలో వలె జాతరలో తమ వ్యాపారాలకు అనుమతించాలని అభ్యర్థించారు.
ఈ విషయంపై...
అయోధ్య శ్రీరామ జన్మ భూమిలోని భవ్య మందిర నిర్మాణ పనులు 15 మార్చి 2022 నాటికి 30 శాతం పూర్తయ్యాయి, ఆ వివరాలు…
1. భూమి పూజ 5ఆగస్టు 2020 న జరిగింది.
ఇప్పటికే (10 మార్చి 2022) ఆలయ పునాది నిర్మాణం పూర్తయింది, దీనితో ఆలయ నిర్మాణం మొదటి దశ పూర్తయిందని చెప్పవచ్చు. ఈ పనిని...
Social Media Sangamam,2022 - Talk by shri. Nandakumar























