ప్రతిరోజూ శాఖకు వెళ్లడం ద్వారానే స్వయంసేవకులలో గుణవికాసం జరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 26/12/2021 ఆదివారం నాడు జరిగిన...
ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ. మోహన్ భాగవట్ ఉపన్యాస సారాంశం
సంఘ ద్వారా సంస్కారాలను, జాతియభావనను అలవరచుకున్న స్వయంసేవకులు వివిధ సంస్థలను ప్రారంభించారు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇలా వివిధ సంస్థల్లో...
ధార్వాడ్(కర్ణాటక): బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై ఇటీవల జరిగిన హింసాకాండపై అఖిల భారతీయ కార్యకారి మండలి(ఏబీకేఎం) తన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ను మరింత ఇస్లామీకరణ చేయడానికి జిహాదీ ముఠాలు చేసిన...