అయోధ్యలో రామజన్మభూమి వద్ద పురాతనమైన దేవాలయాన్ని వెలికి తీసే కార్యక్రమానికి నేతృత్వం వహించిన పేరొందిన పురావస్తు శాస్త్రవేత్త, బి.బి.లాల్గా ప్రసిద్ధిగాంచిన శ్రీ బ్రిజ్ బాసి లాల్ గారు తమ 101వ ఏట స్వర్గస్తులైనారు. 1968 నుంచి 1972 మధ్య కాలంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్గా వారు సేవలందించారు.
ఆర్కియాలజీ ఆఫ్ రామాయణ...
లాలా హర్ దయాళ్
పండితుడిగ యుండి పట్టాలు వదిలేసి
హరదయాళు బట్టె వీర బాట
బాంబు శిక్షణిచ్చె భారతి స్వేచ్ఛకై
వినుర భారతీయ వీర చరిత
......
లండనమెరికాలు లాల తిరుగుచును
విప్లవంబు సల్పె వీరునోలె
బాంబు శిక్షణిచ్చె భారతి స్వేచ్చకై
వినుర భారతీయ వీర చరిత
భావము
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి సంస్కృత భాషలో పట్టభద్రులైనవారు, 1905లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి రెండు స్కాలర్షిప్లు పొందినవారు,...
మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శనివారం (సెప్టెంబర్ 10) ఉదయం చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఉన్న శ్రీ జైనమ్ మానస్ భవన్లో ఆరంభమయ్యాయి. భారత మాత చిత్రపటానికి పుష్పాలను సమర్పించడం ద్వారా పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, సర్...
గణేశ్ చతుర్ధి ఉత్సవాలను పురస్కరించుకొని భాగ్యనగరంలోని వినాయక సాగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇతర తటాకాలు, కృత్రిమంగా నిర్మించిన తటాకాల్లో 40 వేలకు పైగా వినాయక విగ్రహాలను భక్తులు శుక్రవారం నిమజ్జనం చేశారని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. 'గణపతి బప్పా మోరియా', 'గణేశ్ మహరాజ్కి జై' అంటూ నినదిస్తూ లక్షలాదిగా భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు....
Raipur, September 9
The three-day Akhil Bharatiya Samanvay Baithak (coordination meeting) of the organisations inspired by the Rashtriya Swayamsevak Sangh (RSS) will start in the state capital of Chhattisgarh from September 10.
On the eve of the meeting, Akhil Bharatiya Prachaar...
ఉత్తరప్రదేశ్లో మదర్సాల సర్వే చేపట్టే దిశగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముస్లిం రాష్ట్రీయ మంచ్ స్వాగతించింది. మదర్సాల సర్వే చేపట్టడంతో ఎలాంటి హాని వాటిల్లదని మంచ్ పేర్కొంది. అదే సందర్భంలో క్రైస్తవులు, బుద్ధిస్ట్, ఆర్య సమాజ్, తదితర ధార్మిక సామాజిక వర్గాలు నిర్వహించే విద్యా సంస్థల్లోనూ ఇదే తరహా సర్వే చేపట్టాలని...
భారత్లో జరిగిన 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులకు ఐక్యరాజ్యసమితి నివాళులర్పించనుంది. సెప్టెంబరు 8, 9 తేదీల్లో జరుగుతున్న UN గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ టెర్రరిజం సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద బాధితులకు ఐక్యరాజ్యసమితి నివాళులర్పించనుంది.
UN వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సభ్య దేశాలు, పౌర సమాజ...
ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాజ్పథ్ ఇకపై కర్తవ్య మార్గ్ అనే పేరుతో వాసికెక్కనుంది. ఇంతటి అత్యంత విశిష్టతను సంతరించుకున్న కర్తవ్యమార్గ్ లో కీలకంగా నిలిచిన అంశాలు:
కర్తవ్య మార్గ్లో నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మొత్తం అవెన్యూ ప్రాంతం ఉంటుంది. ఈ మార్గం రైసినా హిల్లోని రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్...
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసుపై 750 పేజీల ఛార్జిషీట్ ను జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (NIA) అధికారులు NIA ప్రత్యేక కోర్టుకు దాఖలు చేశారు.
మీడియా కథనాల ప్రకారం, హత్యకు మతపరమైన ద్వేషమే కారణం అని ఛార్జ్ షీట్ పేర్కొంది. పాత కలహాల కారణంగానే బజరంగ్దళ్ కార్యకర్తను హత్య...
శంభాజీ
తనువు ముక్క లైన తప్పక ధర్మము
స్పూర్తి నింపి దేశ కీర్తి బెంచె
వీర శివుని పుత్రు ధీర శంభాజియె
వినుర భారతీయ వీర చరిత
భావము
వీర శివాజీ అనంతరం ధర్మ రక్షణకు శంభాజీ కంకణబద్ధులైనారు. ఔరంగజేబును మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా చేసినారు. శంభాజీ ఆదమరిచి ఉన్న కాలంలో ఔరంగజేబు దొంగ దెబ్బ తీశాడు. శంభాజీని బంధిస్తాడు....
"క్రైస్తవ బాలికలు లక్ష్యంగా జరుగుతున్న లవ్ జిహాద్ ను అడ్డుకోవాలి"
మతం ముసుగులో క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న లవ్ జిహాద్ ను వ్యతిరేకించాలని కేరళలోని తలస్సేరి ఆర్చ్డియోసెస్, ఆర్చ్బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చర్చిలకు చెందిన పాస్టర్లు క్రైస్తవ బాలికలు, వారి తల్లిదండ్రులను కోరారు. లవ్ జిహాద్ ద్వారా క్రైస్తవ కుటుంబాలకు చెందిన...
మలబార్ ప్రాంతంలో హిందువులపై మోప్లా ముస్లింలు జరిపిన నరమేధం ఆధారంగా రూపొంది కేరళ సెన్సార్ బోర్డు నుంచి అనేక కోతలు ఎదుర్కొన్న మలయాళ చిత్రం "పూజా ముతల్ పుజా వారే" (Puzha Muthal Puzha Vare) కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు చెందిన జె నందకుమార్ జీ మద్దతు తెలిపారు. చిత్ర దర్శకుడు అలీ...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) భాగ్యనగర్ సంభాగ్ (హైదరాబాద్ – సికింద్రాబాద్) ఆధ్వర్యంలో సోమవారం (05-సెప్టెంబర్) హైదరాబాదులోని అతిపెద్ద వినాయక ప్రతిమైన ఖైరతాబాద్ వినాయకుని సమక్షంలో ఘోష్ నాదంతో స్వయంసేవకులు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో 140 మంది ఆర్.ఎస్.ఎస్ ఘోష్ స్వయంసేవకులు పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు సాగిన ఘోష్ వాదనను ఆలకించడానికి పెద్ద...
స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ లక్ష్మి నారాయణ గారు విశ్వసించేవారు. స్వతంత్ర భారత్లో అనేక మంది వినియోగించుకుంటున్న పెన్షన్ అవకాశం నిజాం పాలిత ప్రాంతాల యోధులకు దక్కడంలేదు. ఈ అంశంపై అప్పటి కేంద్ర ప్రభుత్వంతో లక్ష్మినారాయణ చర్చలు జరిపారు. అయినా పెన్షన్ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. అందుకు నిరసనగా...
నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయానికి భద్రత పెంపు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుండి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) భద్రతా బాధ్యతలు స్వీకరించినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
RSS ప్రధాన కార్యాలయానికి సుమారు 15 సంవత్సరాలుగా భద్రత కల్పించిన రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్,...
























